Author: Telanganapress

Superintendent of Police B Rohith Raju has asked the police officers about the current situation in their respective police stations Published Date – 27 February 2024, 10:39 PM SP B Rohith Raju inspected police stations in agency areas in Kothagudem district. Kothagudem: Superintendent of Police B Rohith Raju made a surprise inspection of Gundala, Allapally, Komararam and Bodu police stations in the agency areas of Yellandu sub-division on Tuesday. He asked the police officers about the current situation in their respective police stations. He advised the officials to work hard for the solution of the problems…

Read More

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు అనగానే గుర్తుకొచ్చేది సినిమా థియేటర్లు.గతంలో దాదాపు 15 సినిమా థియేటర్లు ఉండేవి. ప్రస్తుతం అందులో కొన్ని మూత పడగా..మరికొన్నింటిని కూల్చివేసి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సినిమా కళ రానుంది. నిసీ నటుడు మ‌హేశ్ బాబు ఏఎంబీ క్లాసిక్‌ను సినీ ల‌వ‌ర్స్ ముందుకు తీసుకురాబోతున్నార‌ట‌. సుద‌ర్శ‌న్ 70 ఎంఎం స్థానంలో ఏఎంబీ క్లాసిక్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు సమాచారం. మొత్తం 7 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ ను సినీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దీనికి ఏఎంబీ క్లాసిక్ అని పేరు పెట్టినట్లు క‌టౌట్‌లో రాసి ఉంది. ఏసియ‌న్ గ్రూప్ భాగ‌స్వామ్యంలో ఇది న‌డ‌వ‌నుంది. ఏఎంబీ సినిమాస్ మొద‌ట 2018లో గ‌చ్చిబౌలిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సింగిల్ స్క్రీన్ మాత్ర‌మే ఉంది. ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ ఏడు స్క్రీన్ల‌తో అందుబాటులోకి వ‌స్తుండ‌డంతో సినీ…

Read More

రాష్ట్రంలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొన్నది. February 28, 2024 / 04:10 AM IST హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొన్నది. మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమూ ఉన్నదని తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, రాత్రి 20 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలో గాలులు గంటకు 6 నుంచి…

Read More

Shubman Gill and Dhruv Jurel’s unbeaten 72-run stand took India across the finishing line during the tricky chase of 192 runs. Published Date – 27 February 2024, 10:41 PM New Delhi: Former England cricketer Michael Atherton feels it is hard to be too “critical” of the Three Lions’ performance against India following their Test series defeat in Ranchi. England rode high in during some phases of the Test match, on the back of strong performances from Joe Root and young spinners Shoaib Bashir and Tom Hartley. Shubman Gill and Dhruv Jurel’s unbeaten 72-run stand took India…

Read More

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు టీ20 సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌-2024 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమైన పదో ఎడిషన్‌ సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌-2024 పోటీలలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి ఉప్పల్‌లో జరుగనున్నాయని సీపీ తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ(మంగళవారం) బందోబస్తు పై డీసీపీలు, అదనపు డీసీపీలు తదితర సిబ్బందితో నెరెడ్‌మెట్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో కమిషనర్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వివిధ ఇండ‌స్ట్రీల‌కు చెందిన సినిమా తార‌లు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్‌ పోటీలు కావడంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్టుగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కల‌గ‌కుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సూచనలు చేశారు. టిక్కెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సెలబ్రెటీ…

Read More

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మార్చి 17లోగా నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెట్టాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ఆమలు చేసేదాకా వెంటాడి, వేటాడుతామని హెచ్చరించారు. February 28, 2024 / 03:11 AM IST 420 హామీలపై వెంటాడి వేటాడుతాం హామీలు నెరవేర్చకపోతే బొంద పెట్టాల్సిందే కోతలు పెడుతున్న రేవంత్‌రెడ్డి తోకను ప్రజలు కత్తిరించడం ఖాయం కాంగ్రెస్‌లో ఎవరి దుకాణం వారిదే కేసీఆర్‌ గొప్పదనం తెలుస్తున్నది హైదరాబాదీల రుణం తీర్చుకోలేం అంబర్‌పేట, ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌ సిటీబ్యూరో/ రంగారెడ్డి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మార్చి 17లోగా నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెట్టాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను…

Read More

SBIT chairman Gundala Krishna said the students were selected for corporate development trainee positions and would get an annual salary of Rs 3.5 lakh Published Date – 27 February 2024, 11:25 PM 32 students of SBIT, Khammam secured jobs in a software development company, RG2 IT Solutions Pvt. Ltd. Khammam: As many as 32 students of Khammam based Swarna Bharathi Institute of Technology (SBIT) secured jobs in a software development company, RG2 IT Solutions Pvt. Ltd, informed the college chairman Gundala Krishna. He said the students were selected for corporate development trainee positions and would get…

Read More

అవినీతిని నిరోధించే క్రమంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ లోక్ పాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లోక్ పాల్ కు నూతన చైర్మన్, ఇతర సభ్యులను నియమించారు. లోక్ పాల్ చైర్మన్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావును నియమించారు. ఆయనతో పాటు ఆరుగురు సభ్యులను కూడా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణస్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రుతురాజ్ వ్యవహరిస్తారు. ఇతర సభ్యులుగా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కీలను నియమించారు. లోక్ పాల్ లో గరిష్టంగా 8 మంది వరకు సభ్యులను నియమించే వీలుంటుంది. అయితే వీరిలో నలుగురు న్యాయ నిపుణులు ఉండాలన్న నిబంధన ఉంది. ఇది కూడా చదవండి: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో మహేశ్‌బాబు మల్టీప్లెక్స్‌ The post లోక్ పాల్ చైర్మన్ గా జస్టిస్…

Read More

జోగుళాంబ గ ద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్యల్లేకుండా చూస్తామని మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చెంతనే తుంగభద్ర.. తీరని దాహం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. February 28, 2024 / 02:10 AM IST తాగునీటి సమస్యల్లేకుండా చూస్తాం రాజాపురంలో అడ్డంకులు తొలగిస్తాం మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్‌రావు బోరు బావులు వేసేందుకు కసరత్తు ‘నమస్తేతెలంగాణ’ కథనంతో అధికారుల్లో కదలిక అయిజ, ఫిబ్రవరి 27: జోగుళాంబ గ ద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్యల్లేకుండా చూస్తామని మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చెంతనే తుంగభద్ర.. తీరని దాహం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.…

Read More

The role of the English language must be assessed from the perspective of the growing socio-economic needs Published Date – 27 February 2024, 11:45 PM By KSS Seshan After the Andhra Pradesh government announced three years ago its intention to have English medium education in government schools, Telangana also followed suit and in the very next year, English was introduced from the primary level, making it clear that it was aimed at the development of communication skills among the children. Both governments, AP and Telangana, clarified that the introduction of English was not at the cost…

Read More