Author: Telanganapress

Road accident | కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ దగ్గర మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు చెట్టును ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. February 28, 2024 / 08:51 AM IST Road accident: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ దగ్గర మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు చెట్టును ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులు సిద్ధాపూర్‌ తండాకు చెందిన కిషన్‌, సవాయిసింగ్‌గా పోలీసులు గుర్తించారు. కిషన్‌, సవాయిసింగ్‌ మంగళవారం ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. Source link

Read More

He listed various welfare schemes launched by the Modi government since 2014. “Gas connections were provided to 1.5 crore women under the Ujjwala scheme. Published Date – 27 February 2024, 09:38 PM File Photo Gandhinagar: Union Home Minister Amit Shah on Tuesday said the world has acknowledged the development in various fields in the last ten years under Prime Minister Narendra Modi. India will become the third largest economy if Modi is voted to power again, Shah said. The Union home minister inaugurated and laid the foundation stones for various projects in his Gandhinagar Lok Sabha constituency…

Read More

Fire accident | పేట్‌ బషీరాబాద్‌లోని రాఘవేంద్ర కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ పండ్ల దుకాణం, మటన్‌ షాపు, స్క్రాప్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. February 28, 2024 / 08:13 AM IST Fire accident: పేట్‌ బషీరాబాద్‌లోని రాఘవేంద్ర కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ పండ్ల దుకాణం, మటన్‌ షాపు, స్క్రాప్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో మొత్తం నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Source link

Read More

The court’s decision, based on a petition by Shailendra Kumar Pathak, follows complex legal proceedings involving the mosque complex. Published Date – 27 February 2024, 09:39 PM Hyderabad: The Allahabad High Court has dismissed an appeal from the mosque committee, allowing prayers in the Gyanvapi mosque’s historical southern cellar. The court’s decision, based on a petition by Shailendra Kumar Pathak, follows complex legal proceedings involving the mosque complex.   Source link

Read More

KTR | సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు డూడూ బసవన్న కిషన్‌ రెడ్డి కావాలా..? మన హక్కులు, అభివృద్ధిపై కొట్లాడే నాయకుడు కావాలా ? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. February 28, 2024 / 07:14 AM IST పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్సే తెలంగాణ గళం కిషన్‌రెడ్డి నియోజకవర్గానికి పైసా పని చేసిండా ? మతం పేరుతో లబ్ధి పొందడం బీజేపీకే చెల్లింది కాంగ్రెస్‌ ఇచ్చినవి 420 హామీలు.. గులాబీ గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అంబర్‌పేటలో పార్టీ విస్తృత స్ధాయి కార్యకర్తల సమావేశం గోల్నాక, ఫిబ్రవరి 27 : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు డూడూ బసవన్న కిషన్‌ రెడ్డి కావాలా..? మన హక్కులు, అభివృద్ధిపై కొట్లాడే నాయకుడు కావాలా ? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మంగళవారం అంబర్‌పేట మహారాణా ప్రతాప్‌ ఫంక్షన్‌ హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అధ్యక్షతన…

Read More

On his return, Kishan played a part in one dismissal as he stumped Sumit Dhekale off Sayan Mondal at the DY Patil University Ground. Updated On – 27 February 2024, 10:28 PM Mumbai: India’s wicketkeeper-batter Ishan Kishan, who had pulled out of the South Africa tour at the turn of the year for personal reasons, returned to competitive cricket on Tuesday as he played for Reserve Bank of India (RBI) in the 18th DY Patil T20 Cup 2024 here on Tuesday. Ishan Kishan made an appearance against Route Mobile Limited on the second day of the tournament…

Read More

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. February 28, 2024 / 06:00 AM IST మేషంఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు. వృషభంవిందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిథునంకుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర…

Read More

According to sources, except for one present V-C, nine other incumbent V-Cs applied seeking another term Published Date – 27 February 2024, 10:17 PM Hyderabad: The Higher Education Department that issued notification for the appointment of Vice-Chancellors to 10 State universities is caught in a fix. A few professors, nominated by the respective universities’ Executive Councils (ECs) to the search committee that selects candidates for the coveted post, are also in the race for the V-C position. This has resulted in a conflict of interest since the applicants cannot be part of the selection committee. The…

Read More

హైదరాబాద్ మాదాపూర్, కేపీహెచ్‌బీ కాల‌నీల మ‌ధ్య ఘోరం జ‌రిగింది. ఈ మార్గంలో వేగంగా వెళ్తున్న కారులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అలర్టైన  డ్రైవ‌ర్ వెంటనే కారును ఆపేశాడు. అందులో ఉన్న ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించేశాడు. ఇంజిన్‌లో నుంచి మంట‌లు చెల‌రేగిన‌ట్లు డ్రైవ‌ర్ తెలిపాడు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో కారు పూర్తిగా దగ్ధ‌మైంది. కారులో మంట‌లు చెల‌రేగ‌డంతో మాదాపూర్- కేపీహెచ్‌బీ మ‌ధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్ పోలీసులు కారును రోడ్డు ప‌క్క‌కు జరిపించి..ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. ఇది కూడా చదవండి: పతంజలిపై కఠిన చర్యలు తీసుకోండి Source link

Read More

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను ఉద్యోగాల్లో నుంచి తొలిగించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దీర్ఘకాలికంగా విధులకు దూరంగా ఉంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. February 28, 2024 / 05:13 AM IST మూడు నెలలుగా విధులకు దూరం విద్యార్థులకు, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను ఉద్యోగాల్లో నుంచి తొలిగించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దీర్ఘకాలికంగా విధులకు దూరంగా ఉంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వారి గైర్హాజరు కారణంగా అటు వైద్యవిద్యార్థులకు తరగతులు జరగకపోగా, ఇటు అనుబంధ దవాఖానల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. మరోవైపు ప్రొఫెసర్ల హాజరు తక్కువగా నమోదవడం, అనుబంధ దవాఖానల్లో ఓపీ తక్కువగా నమోదవుతుండటంతో ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం…

Read More