Author: Telanganapress

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రాడిసన్ హోటల్‌లో జరిగిన పార్టీలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లుగా నిర్ధారణ కాలేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. ఇవాళ(మంగళవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీసీపీ.. రాడిసన్ హోటల్లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పినట్లు తెలిపారు. వివేకానంద, కేదార్, నిర్భయ్‌లు నిన్న కొకైన్ తీసుకున్నట్టుగా పరీక్షల్లో తేలిందన్నారు. మిగిలిన వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వివేకానందకు అబ్బాస్ 10సార్లు కొకైన్ సరఫరా చేసినట్లు దర్యాఫ్తులో తేలిందన్నారు. కేసులో నిందితులైన లిపి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. చరణ్ బెంగళూరులో ఉన్నట్లు తేలిందన్నారు. దర్శకుడు క్రిష్ విచారణకు హాజరవుతానని చెప్పినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి:జయప్రద పరారీలో ఉన్నారు: స్పెషల్ కోర్టు Source link

Read More

అంతరిక్ష పరిశోధనలో దూకుడుగా వెళ్తున్న భారత్‌ మరో కీలక మైలురాయిని దాటబోతున్నది. ఇప్పటివరకు మానవరహిత ప్రయోగాలపైనే దృష్టిసారించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు మానవ సహిత యాత్రల దిశగా అడుగులు వేస్తున్నది. నలుగురు వ్యోమగాములు రోదసి మీదకు లంఘించబోతున్నారు. గగన్‌యాన్‌ పేరిట ఇస్రో చేపట్టనున్న అంతరిక్షయాత్రలో పాల్గొనే వ్యోమగాములు ప్రశాంత్‌ బాలకృష్ణ నాయర్‌, అజిత్‌ కృష్ణన్‌, అంగద్‌ ప్రతాప్‌, శుభాంశ్‌ శుక్లాల పేర్లు తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినప్పుడు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. భూ కక్ష్యలోకి ముగ్గురు సభ్యుల వ్యోమగామి బృందాన్ని పంపేందుకు గగన్‌యాన్‌ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇస్రో చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదే అత్యంత ఖరీదైనదని చెప్పాలి. ఇప్పటిదాకా సొంత రాకెట్లతో సొంత వ్యోమనౌకల్లో సొంత పౌరులను అంతరిక్షంలోకి పంపిన దేశాలు మూడే మూడు. అవి రష్యా, అమెరికా, చైనా. అగ్రరాజ్యాలు అంతరిక్షపోటీలో ముందుండటం సహజమే.…

Read More

Cabinet nod to liberalise FDI policy in the space sector gives regulatory clarity for foreign investments Published Date – 27 February 2024, 11:59 PM Reforms in the space sector, which has huge potential for growth, are long pending. The union cabinet’s recent approval to liberalise the foreign direct investment (FDI) policy in the booming sector is a welcome development. According to the new policy, up to 100% investments would be allowed through the automatic route, without the need for government approval, in the manufacturing of satellite components and systems. In satellite manufacturing and operational activities, up…

Read More

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యులను ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఇంటి ఖర్చులు భరించలేకపోతున్నామంటూ గగ్గోలు పెట్టేమధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిత్యాసరాల ధరలు పెరుగుతున్న సమయంలోనూ మనం కిరాణ బిల్లును తగ్గించుకునే సూపర్ టిప్స్ గురించిఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ఖర్చులు తగ్గించుకునే విషయానికి వస్తే.. తమకు ఇష్టమైన ఆహార పదార్థాలేవీ తినకుండా కష్టాలు పడాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే, మనం తెలివిగా ఆలోచిస్తే. మనకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. అదే సమయంలో మన ఇంటి ఖర్చులను తగ్గించవచ్చు.ఎలాగో చూద్దాం. కిరాణా బిల్లును తగ్గించుకోవడానికి మనం చేయవలసిన మొదటి పని భోజన ప్రణాళిక: మీరు వారానికి సరిపడా ప్రణాళికను ముందుగానే తయారు చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా కిరణం తెచ్చుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, చేపలు, మాంసం ఏరోజుల్లో ఏ వంటకం చేసుకోవాలో ముందు నిర్ణయించుకుంటే……

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వం సిద్ధం చేసిన అధికారులు ఖమ్మం జిల్లాలో 36,578 మంది విద్యార్థులకు.. 70 కేంద్రాలు భద్రాద్రి జిల్లాలో 19,477 మంది విద్యార్థులకు.. 36 కేంద్రాలు నిమిషం నిబంధన పక్కాగా అమలు : డీఐఈవో రవిబాబు ఖమ్మం ఎడ్యుకేషన్‌/కొత్తగూడెం ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 27 : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మార్చి 14వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లాలో 70, భద్రాద్రి కొత్తగూడె జిల్లాలో 36 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. నిమిషం నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో… ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో రెగ్యులర్‌…

Read More

Madih Talal put on a show with a goal and an assist and was the best player on the pitch to steer Punjab FC to a 2-0 win over struggling Hyderabad FC in the Indian Super League match Published Date – 27 February 2024, 11:02 PM Photo: X Hyderabad: Madih Talal put on a show with a goal and an assist and was the best player on the pitch to steer Punjab FC to a 2-0 win over struggling Hyderabad FC in the Indian Super League match at the GMC Balayogi Stadium in Hyderabad on Tuesday.…

Read More

వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ మహిళ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రి చేరి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రి నర్సింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే చిరాగ్ యాదవ్ మంగళవారం తెల్లవారుజామున ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు మత్తు ఇంజెక్షన్ చేశాడు. దీంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం తన భర్త ఫోన్ చేయగా స్ప్రుహలోకి వచ్చిన బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయం గురించి చెప్పింది. సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: రాడిసన్ హోటల్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు…

Read More

WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024లో మంగళవారం గుజరాత్ జెయింట్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. February 27, 2024 / 11:06 PM IST WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024లో మంగళవారం గుజరాత్ జెయింట్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి గుజరాత్ జెయింట్స్ విధించిన 108 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 12.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేరుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 45 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకున్నది. 108 పరుగుల లక్ష్యంతో బెంగళూరు సారధి స్మ్రుతి మందానా, సోఫీ…

Read More

The Agriculture Minister said that the government had executed agreements with 14 companies for oil palm area expansion Published Date – 27 February 2024, 09:55 PM The Agriculture Minister said that the government had executed agreements with 14 companies for oil palm area expansion Hyderabad: Taking serious note of the tardy progress in the implementation of plans intended for expansion of oil palm cultivation in the State, Agriculture Minister Thummala Nageshwar Rao pointed out that even 20 percent of the plantation target was not achieved so far. Reviewing the programme implementation with officials in his Secretariat…

Read More

రేపటి( బుధవారం) నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో విద్యార్థుల‌కు ఆర్టీసీ బ‌స్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామ‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వి వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు సబ్సిడి బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్ర‌యాణించొచ్చ‌ని సూచించారు. సబ్సిడి బ‌స్ పాస్‌ లేని విద్యార్థులకు నామమాత్రపు ధరతో టికెట్‌ జారీ చేస్తారని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అన్నీ రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడైన బస్సుల రాకపోకల్లో ఆలస్యమైతే కోఠి-9959226160, రేతిఫైల్‌-9959226154 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నెంబర్లను సంప్రదిస్తే బస్సుల సమాచారం కూడా తెలియజేస్తారని తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే! The post రేప‌టి నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..…

Read More