Author: Telanganapress

YouTube | గూగుల్ అనుబంధ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూ-ట్యూబ్‌లో సాంకేతిక లోపంతో మంగళవారం కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. February 27, 2024 / 10:07 PM IST YouTube | గూగుల్ అనుబంధ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూ-ట్యూబ్‌లో సాంకేతిక లోపంతో మంగళవారం కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ సమస్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వివిధ వెబ్ సైట్లు, సర్వీస్ స్టేటస్ విషయమై యూజర్లకు రియల్ టైం సమాచారమిచ్చే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ డౌన్ డిటెక్టర్ కూడా ఇదే సంగతి తెలిపింది. సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ సమస్య తలెత్తిందని వేలాది మంది కంటెంట్ క్రియేటర్లు తెలిపారు. తమ వీడియోలు అప్ లోడ్ చేసినా, రియల్ టైంలో యూజర్లకు కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి యూ-ట్యూబ్‌లో వీడియోలను అప్…

Read More

A citizen filed a complaint with Municipal Chairman Ravu Uppalaiah, accusing former Commissioner N Balakrishna of deceiving him. Published Date – 27 February 2024, 09:09 PM Representational image. Mancherial: A man lodged a petition with municipal chairman Ravu Uppalaiah, alleging that former commissioner N Balakrishna had duped him by not granting permission to construct additional floors to his house after taking a bribe of Rs.15 lakh. Amaragani Ramesh from Ramnagar alleged that Balakrishna accepted Rs.15 lakh, while the office boy Fakru received Rs 5 lakh from him to give permission to construct fourth and fifth floors…

Read More

సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ‘పరారీ’లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శోభిత్ బన్సాల్ జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. పరారీలో ఉన్న జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని  తెలిపారు. మార్చి 6 లోపు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి:హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటైంది Source link

Read More

Peddapalli | పెద్దపల్లి టౌన్: బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌ టికెట్‌ తనకే ఇవ్వాలని ఆ పార్టీ దళిత నాయకుడు మాతంగి హనుమయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. February 27, 2024 / 08:55 PM IST Peddapalli | పెద్దపల్లి టౌన్: బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌ టికెట్‌ తనకే ఇవ్వాలని ఆ పార్టీ దళిత నాయకుడు మాతంగి హనుమయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మాతంగి హనుమయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన తాను గత 30 ఏండ్లుగా పార్టీ…

Read More

The petrol pump was recently brought to light by city-based Raju Alluri, the existence of this relic from the past has sparked curiosity among park-goers Published Date – 27 February 2024, 08:02 PM Nizam’s personal petrol pump found hidden in KBR National Park. Photo: Faacebook/Raju Alluri Hyderabad: Nestled within the verdant expanse of Kasu Brahmananda Reddy National (KBRN)Park in Jubilee Hills, lies a discreet yet historically significant artifact – a private petrol pump, formerly owned by the Nizam of Hyderabad to cater to his fleet of automobiles, trucks, and machinery. Recently brought to light by city-based…

Read More

ఇజ్రాయిల్‌, లెబనాన్‌ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్‌ ప్రయోగించిన డ్రోన్‌ను లెబనాన్‌ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది. దక్షిణ లెబనాన్‌లోని ఇక్లిమ్‌ అల్‌-తుఫా నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి గగనతలం క్షిపణితో కూల్చివేసినట్లు హిజ్బుల్లా తెలిపింది. ఇజ్రాయిల్‌ దురాక్రమణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంది. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయిల్‌ అధికారులు తిరస్కరించారు.  అంతేకాదు..ప్రతిచర్యగా ఇజ్రాయిల్‌ బీకా వ్యాలీ, మజదీల్‌ నగరంపై బాంబులతో దాడికి దిగింది. ఈ దాడిలో సుమారు నలుగురు మరణించారు. అగ్నిప్రమాదంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తినష్టం జరిగింది. టైర్‌ నగరంపై హిజ్బుల్లా బాంబుదాడితో హసన్‌ హుస్సేన్‌ సలామీని హత్య చేసినట్లు ఇజ్రాయిల్‌ ఆరోపణలతో.. లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులను వేగవంతం చేసింది. ఇది కూడా చదవండి: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే! Source link

Read More

Ford | అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం.. ఫోర్డ్ మూడేండ్ల క్రితం 2021లో నిష్క్రమించినా.. తిరిగి భారత్ మార్కెట్లో ఎంటర్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది February 27, 2024 / 08:05 PM IST Ford | ఫోర్డ్.. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం.. మూడేండ్ల క్రితం 2021లో నిష్క్రమించినా.. తిరిగి భారత్ మార్కెట్లో ఎంటర్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యేకించి భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఫోకస్ చేస్తున్నది. చెన్నైలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లోని వసతులను వినియోగించుకోవాలని తలపోస్తున్నట్లు ఒక ఆంగ్ల దిన పత్రిక పేర్కొంది. దేశంలో పాపులర్ ఎస్‌యూవీ కార్లుగా ఉన్న హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు స్లీక్, మోడ్రన్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలను డిజైన్ చేయాలని ఫోర్డ్ భావిస్తున్నట్లు మరో వార్తా కథనం ప్రచురితమైంది. చెన్నై ఫ్యాక్టరీ యూనిట్‌లో సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తున్నారు. ‘ముస్తాంగ్…

Read More

Speaking to the media here, Sukender Reddy said the State government had declared a crop holiday for the ayacut of the left canal of Nagarjuna Sagar Project (NSP) for the Yasangi crop season due to the drastically dip in water levels in the project. Published Date – 27 February 2024, 07:05 PM File photo Nalgonda: Telangana State Legislative Council chairman Gutha Sukender Reddy on Tuesday advised the State government to request the Congress government in Karnataka to release 15 to 20 tmc of water from the Almatti and Narayanapur dams downstream to save the drying crops…

Read More

మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు  సీఎం కావడం మన దురదృష్టమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రజల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారన్నారు. ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు. సీఎం మిషన్‌ భగీరథపై మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చింది. దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వంద శాతం ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడం సాధ్యమైంది. ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి, ఈ మిషన్ భగీరథ దండుగ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత దారుణమన్నారు. మిషన్ భగీరథ కోసం మా ప్రభుత్వం రూ.35 వేల కోట్లు…

Read More

Qualcomm – Jio | ప్రముఖ చిప్ మేకింగ్ సంస్థ క్వాల్‌కామ్ (Qualcomm).. రిలయన్స్ జియో (Reliance Jio)తో కలిసి భారత్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ 5జీ- స్మార్ట్ ఫోన్ తయారీపై కసరత్తు చేస్తున్నది. February 27, 2024 / 07:03 PM IST Qualcomm – Jio | ప్రముఖ చిప్ మేకింగ్ సంస్థ క్వాల్‌కామ్ (Qualcomm).. రిలయన్స్ జియో (Reliance Jio)తో కలిసి భారత్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ 5జీ- స్మార్ట్ ఫోన్ తయారీపై కసరత్తు చేస్తున్నది. దేశవ్యాప్తంగా శరవేగంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రిలయన్స్ జియో.. ఈ ఏడాది చివరి నాటికి భారత్ మార్కెట్లో 5జీ ఎంట్రీ లెవల్ ఫోన్ ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. దీని ధర సుమారు రూ.8,200 (99 డాలర్లు) ఉంటుందని అంచనా. చౌక ధరకే స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం క్వాల్ కామ్, రిలయన్స్ జియో ఈ ఫోన్…

Read More