The aim was to make Hyderabad the Life Sciences capital of the country. The next phase of Genome Valley would be grounded shortly and land was already acquired. Published Date – 27 February 2024, 06:06 PM File Photo Hyderabad: Industries Minister D Sridhar Babu said the State government would unveil a Life Sciences Policy shortly to ensure integration of different technologies for growth in the sector. The aim was to make Hyderabad the Life Sciences capital of the country. The next phase of Genome Valley would be grounded shortly and land was already acquired. RX Propellant…
Author: Telanganapress
డెంగ్యూ మహమ్మారి కారణంగా వందకు పైగా మునిసిపాలిటీల్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు పెరూ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. 2024 మొదటి వారం రోజుల్లోనే డెంగ్యూ కేసులు గతేడాది కంటే రెట్టింపయ్యాయని పెరూ ఆరోగ్య మంత్రి సీజర్ వాజ్క్వెజ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 18,000కు పైగా డెంగ్యూ కేసులు ఉన్నాయి. ఉత్తర థంబేస్ ఉత్తర ప్రావిన్సు, పియూరా, లా లిబర్టెడ్, లాంబాక్యూ, అంకాష్ అండ్ కాజ్మార్కా, ఐకా దక్షిణ ప్రావిన్సుతో పాటు అయాకుచో, కుస్కో అండ్ పునో, హౌనాకో సెంట్రల్ ప్రావిన్స్ తో పాటు జునిన్, పాస్కో, లిమా, కాల్లో, అమెజానియన్ ప్రావిన్స్ లైన లరెటో, మాడ్రిడ్ డి డియాస్, సాన్ మార్టిన్ అండ్ యుకాయలి ప్రాంతాల్లో వైద్య అత్యవసర పరిస్థితి విధించినట్లు సీజర్ వాజ్క్వెజ్ చెప్పారు. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించమని కోరడంలో తప్పులేదని పెరూ మెడికల్ కాలేజ్ డీన్ రౌల్ ఉర్కిజో చెప్పారు. ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఆరోగ్య…
Health Tips : బరువు తగ్గడానికి చాలా మంది రైస్ను వదిలేసి రోటీలు తినడం లేదంటే ఫాస్టింగ్ వంటివి చేస్తుంటారు. కఠిన ఆహార నియమాలు పాటించినా ఆశించిన ఫలితాలు రావడం లేదని నిరాసక్తత వ్యక్తం చేస్తుంటారు. February 27, 2024 / 05:55 PM IST Health Tips : బరువు తగ్గడానికి చాలా మంది రైస్ను వదిలేసి రోటీలు తినడం లేదంటే ఫాస్టింగ్ వంటివి చేస్తుంటారు. కఠిన ఆహార నియమాలు పాటించినా ఆశించిన ఫలితాలు రావడం లేదని నిరాసక్తత వ్యక్తం చేస్తుంటారు. అయితే సంప్రదాయ మన ఆహార పద్ధతులను పాటిస్తూ మన భోజనాన్ని ఆస్వాదిస్తునే సమతూకం పాటించడం ద్వారా బరువు తగ్గడం సహా ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు. బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఏం తింటున్నామో దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని న్యూట్రిషనిస్ట్ అపూర్వ అగర్వాల్ చెబుతున్నారు. మన దేశీ ఫుడ్ను సమతూకంతో తీసుకుంటున్నామా…
Škoda’s all-new compact SUV will be the company’s first ever vehicle in the segment in India. The vehicle which will be on Indian roads in the first half of 2025. Updated On – 27 February 2024, 05:04 PM Mumbai: Škoda Auto India has on Tuesday announced that it will be launching an all-new compact SUV in the Indian market in 2025. The car will be Škoda’s major product offensive after the Kushaq and the Slavia. According to a press release, Škoda’s all-new compact SUV will be the company’s first ever vehicle in the segment in India.…
మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ 8వ సారి సమన్లు జారీ చేసింది. గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేయగా వివిధ కారణాలతో విచారణకు హాజరుకాలేదు. తాజాగా ఇవాళ(మంగళవారం) మరోసారి నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాఫ్తు సంస్థ.. మార్చి 4న విచారణకు హాజరు కావాలని తెలిపింది. కేజ్రీవాల్ వరుసగా విచారణకు గైర్హాజరవుతుండటంతో దర్యాఫ్తు సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తనను కోర్టు ఆదేశిస్తేనే విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ నిన్న తేల్చి చెప్పారు. తమను ఇండియా కూటమి నుంచి నిష్క్రమింప చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమపై విచారణ పేరుతో ఒత్తిడి చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంది. ఇది కూడా చదవండి: హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటైంది The post మద్యం కేసులో కేజ్రీవాల్కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు జారీ appeared first…
Aksha Pardasany | 2017లో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన అక్ష.. ఇప్పుడు పెండ్లి చేసుకుని మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సినిమాటోగ్రాఫర్ కౌశల్ను ప్రేమించి ఈమె.. పెద్దల్ని ఒప్పించి ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. February 27, 2024 / 05:01 PM IST Aksha Pardasany | రామ్ పోతినేని హీరోగా వచ్చిన కందిరీగ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన అక్ష గుర్తుందా! వరంగల్ బిడ్డగా తెలంగాణ యాసలో ఆమె మెస్మరైజ్ చేసింది. యువత సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన అక్ష పార్ధసాని.. కొత్తలో వరుస ఆఫర్లనే కొట్టేసింది. కానీ అవేవీ ఆమెకు పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయింది. ఈ క్రమంలో 2017లో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన అక్ష.. ఇప్పుడు పెండ్లి చేసుకుని మళ్లీ వార్తల్లోకి వచ్చింది. టాలీవుడ్లో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్కు మకాం మార్చిన అక్ష.. అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే…
Former minister T Harish Rao reminded that during elections, the Congress had pledged to cancel the LRS and regularise the layouts for free. Updated On – 27 February 2024, 04:02 PM Hyderabad: Former Minister T Harish Rao slammed the Congress for breaking its promise regarding the Layout Regularisation Scheme (LRS), terming it as a habitual practice of the ruling party. He reminded that during elections, the Congress had pledged to cancel the LRS and regularise the layouts for free. However, after assuming power, the Congress went back on its promise and was collecting hefty charges for…
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఇవాళ( మంగళవారం) మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని జంగ్లా పీఎస్ పరిధిలో గల చోటెతుంగాలిలో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అటవి ప్రాంతంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటైంది Source link
Anant Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక జులై నెలలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్కు సంబంధించి రోజుకో ప్రత్యేకత బయటికొస్తోంది. February 27, 2024 / 03:54 PM IST Anant Ambani | సెలబ్రిటీల వివాహాలంటేనే ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు.. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలుకుంటే.. పెళ్లి తంతు ముగిసేదాకా ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంటుంది. అపక కుబేరుడు అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుక అంటే ఇంకెంతో స్పెషల్గా ఉంటుంది. అందులో అనుమానమే అక్కర్లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక జులై నెలలో పెళ్లి…
While you go about your day-to-day lives, it’s easy to get caught up in the whirlwind of tasks and distractions. Published Date – 27 February 2024, 03:00 PM New Delhi: While you go about your day-to-day lives, it’s easy to get caught up in the whirlwind of tasks and distractions. This may leave you feeling disconnected and overwhelmed. However, by incorporating simple yet powerful habits into your routines, you can cultivate greater thoughtfulness and vigilance, leading to a more fulfilling life. Dr. Hansaji Yogendra, the Director of Yoga Institute shares with IANSlife three habits you can…