మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం…ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ వస్తోంది. చివరకు ఈ పథకం మహిళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్లకేనని స్పష్టం చేసింది. దీంతో వైట్ రేషన్ కార్డులుంటే చాలు అనుకున్న వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు రూ.500లకే సిలిండర్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబందించి ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలని ప్రభుత్వ వర్గాలు…
Author: Telanganapress
Darshan Mogiliah | పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య(Darshan Mogiliah )డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను(Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. February 27, 2024 / 02:58 PM IST హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య(Darshan Mogiliah )డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను(Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం నెలకు రూ.25వేల ఫించన్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే మార్చి నెల నుంచి ఫించన్ ఇప్పించాలని కోరారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసుల కుంట గ్రామంలో తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiiramma house) మంజూరు చేయాలని కోరారు. అనంతరం బీమ్లా నాయక్ సినిమాలో రాసిన పాటను ఈసందర్భంగా డిప్యూటి సీఎంకు పాడి…
He thanked the International Advisory Board of BioAsia consisting of personalities of national and international reputation. Published Date – 27 February 2024, 02:00 PM Hyderabad: The Genome Valley Excellence Award for 2024 was conferred on Nobel Prize-winning pediatrician Prof Gregg L. Semenza. The award was presented to him by Telangana Chief Minister A Revanth Reddy at the 21st edition of BioAsia, the marquee healthcare and life sciences event of the Government of Telangana which began here on Tuesday. Prof Semenza was selected for the honour in recognition of his prominent ground-breaking discovery in unveiling the hypoxia-inducible factor…
టిమిండియా స్టార్ బౌరల్ మహమ్మద్ షమీ కాలుకు సర్జరీ అయ్యింది. అతని కాలికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోషేర్ చేశాడు. తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను కూడా అందించాడు. త్వరలోనే మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెడతానని తెలిపాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని షమీ తెలిపాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో కాలుకు గాయం అయ్యింది. దీని కారణంగా షమీ ఈమధ్యే భారత్ ఆడిన పలు సిరీస్ లకు దూరం అయ్యాడు. ఈ మధ్యే భారత్ వర్సెస్ సిరీస్ కు కూడా సెలక్ట్ అయ్యారు. కానీ గాయం తగ్గకపోవడంతో జట్టులోకి రాలేకపోయాడు. ఈ క్రమంలో గాయం మరింత ఇబ్బంది పెట్టింది. దీంతో షమీ శస్త్ర చికిత్స చేయించుకోవల్సి వచ్చింది. సోమవారం రోజు మడమకు ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ తర్వాత షమీ తన హెల్త్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. View this post…
Kamal Nath : తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తలను మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తోసిపుచ్చారు. February 27, 2024 / 01:40 PM IST Kamal Nath : తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తలను మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తోసిపుచ్చారు. కాషాయ పార్టీలో చేరుతున్నానని తాను చెప్పడం ఎవరైనా విన్నారా..? ఈ దిశగా ఎలాంటి సంకేతాలు తానేమైనా పంపానా..? అలాంటిదేమీ లేదని కమల్ నాథ్ తేల్చిచెప్పారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపధ్యంలో చింద్వారా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన అయిదు రోజుల పాటు పర్యటించనున్నారు. తాను బీజేపీలో చేరుతున్నానని మీడియా ప్రచారం చేస్తోందని, దీనిపై తిరిగి తన స్పందనను కోరుతోందని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పిడుగుపాటుకు పంట దెబ్బ…
Sources tell ‘Variety’ that the actor will sing the Academy Award-nominated song from ‘Barbie’ during the 96th annual ceremony on March 10. The Academy declined to comment. Published Date – 27 February 2024, 01:00 PM Ryan Gosling. Photo: Instagram Los Angeles: ‘Barbie’ may have been out-awarded by ‘Oppenheimer’, but Ryan Gosling, according to ‘Variety’, ended months of speculation to say he will officially perform ‘I’m Just Ken’ live at the Oscars. Sources tell ‘Variety’ that the actor will sing the Academy Award-nominated song from ‘Barbie‘ during the 96th annual ceremony on March 10. The Academy declined…
మార్చి 1వ తారీఖు నుంచి చలో మేడిగడ్డ కారక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 150 -200మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. నేడు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ భవన్ నుంచే మేడగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తొలిరోజు కాళేశ్వరం వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర రూపాన్ని తెలంగాణ ప్రజలతోపాటు ఆరోపణలు చేస్తున్నవారికి చూపిస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఈ మేడిగడ్డకు వెళ్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం అంటే ఏంటో సజీవింగా చూపిస్తామని కేటీఆర్ అన్నారు. విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని తెలిపారు. The post మార్చి మొదటివారంలో మేడిగడ్డ, కాళేశ్వరం అసలు రూపం చూపిస్తాం-కేటీఆర్ appeared first on tnewstelugu.com. Source link
Akhilesh Yadav : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని పది స్ధానాలకు మంగళవారం ఓటింగ్ జరుగుతున్న క్రమంలో బీజేపీపై అఖిలేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. February 27, 2024 / 12:54 PM IST Akhilesh Yadav : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని పది స్ధానాలకు మంగళవారం ఓటింగ్ జరుగుతున్న క్రమంలో బీజేపీపై అఖిలేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికల్లో కాషాయ పార్టీ అవకతవకలకు పాల్పడటం విచారకరమని అన్నారు. న పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అఖిలేష్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేయగా, విందుకు…
Debuting on ‘Shark Tank India 3’, Aroleap which is an all-in-one wall mounted home gym solution, covers full-body workouts. Published Date – 27 February 2024, 11:31 AM Mumbai: The IIT Delhi alumni’s brainchild ‘Aroleap’, an all-in-one smart home gym, has bagged a deal of Rs 1 crore with four sharks on the entrepreneurial reality show ‘Shark Tank India 3’. Debuting on ‘Shark Tank India 3’, Aroleap which is an all-in-one wall mounted home gym solution, covers full-body workouts. Designed by IIT Delhi alumni, including Anurag Dani, Aman Rai, and Rohit Patel, it is the answer to…
పేటీఎం పేమెంట్స్ సంస్థల్లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. ఈ వార్తను పీటీఐ సంస్థ తెలిపింది. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందన్న భావనతో ఇండోర్ కు చెందిన ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ నివేదికలో వెల్లడించింది. ఆదివారం నాడు తన ఇంట్లో గుప్తా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి వినియోగదారుల నుంచి డిపాజిట్లు, క్రెడిట్లను స్వీకరించకూడదని పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పేటీఎం సంస్థ ఆర్బీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ తరుణంలోనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇది కూడా చదవండి : విదేశాల్లో చదువుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.! Source link