Author: Telanganapress

Basavaraj Patil | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు కాంగ్రెస్‌ (Congress) పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. February 27, 2024 / 11:29 AM IST Basavaraj Patil | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు కాంగ్రెస్‌ (Congress) పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు.  తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (working president of the Congress party) బసవరాజ్‌ పాటిల్‌ (Basavaraj Patil) హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాన్‌కులే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌…

Read More

The woman’s face had been brutalized and was beyond recognition while the man’s head bore severe injuries. Published Date – 27 February 2024, 10:51 AM Lakhimpur Kheri: The bodies of a man and woman were found, soaked in blood, near a temple in the Mitauli village in Uttar Pradesh’s Lakhimpur Kheri, said officials. The bodies were found on Monday afternoon and were said to be lovers. The woman’s face had been brutalized and was beyond recognition while the man’s head bore severe injuries. A pistol was found near their bodies and two cartridges were found in…

Read More

ఇంగువ…భారతీయుల వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. పప్పుల నుంచి కూరగాయలతో తయారు చేసిన వంటల వరకు అన్నింటిలోనూ మంచి రుచి, వాసనకోసం ఉపయోగిస్తుంటారు. ఇంగువ బిర్యానీ, పప్పు, కూరగాయల రుచిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని మీకు తెలుసా. ఆయుర్వేదం ప్రకారం, ఇంగువలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇంగువను నిత్యం వంటకాల్లో చేర్చితే తీవ్రమైన వ్యాధులను నియంత్రించవచ్చు. భారతదేశంలోని వాయువ్య రాష్ట్రాలు, కాశ్మీర్, పంజాబ్‌లలో ఇంగువ సాగు చేస్తుంటారు. ఇంగువతో ఎలాంటి వ్యాధులను నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ వ్యాధులలో ఇంగువ ప్రభావవంతంగా పనిచేస్తుంది: జీర్ణసంబంధిత వ్యాధులు:మీరు మలబద్ధకం, గ్యాస్, అజీర్ణంతో బాధపడుతున్నట్లయితే, చిటికెడు ఇంగువ మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇంగువలో ఉండే గుణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. మీరు కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతుంటే, ఇంగువ వాడటం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. దగ్గుకు చెక్:దగ్గుతో బాధపడేవారికి ఇంగువ…

Read More

Road Accident | ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమాండర్‌ జీపులను పికప్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. February 27, 2024 / 10:54 AM IST Road Accident | ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమాండర్‌ జీపులను పికప్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం డోకాటి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఛాప్రా మలుపునకు సమీపంలో వేగంగా వచ్చిన వాహనం రెండు కమాండర్‌ జీపులను ఢీకొట్టింది. దాంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులంతా ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మృతులను భగవాన్‌పూర్‌ వాసులుగా…

Read More

The trio along with two others were proceeding in a car when a speeding lorry hit them. Published Date – 27 February 2024, 09:30 AM Sangareddy: Three persons died in a road mishap on the NH-161 service road at Masanpally in Andole Mandal in the small hours of Tuesday. The victims were Mohammad Wazid, Mohmmad Mukaram and Mohammad Haji, residents of Jogipet town. The trio along with two others were proceeding in a car when a speeding lorry hit them. The rest two have sustained serious injuries in the mishap. Source link

Read More

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే సోమవారం నాటికి ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ జరుగుతుందని జో బిడెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.త్వరలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై వచ్చేవారం ఓ నిర్దారణకు రానున్నట్లు తెలిపారు. బిడెన్ మాట్లాడుతూ..’మేము సన్నిహితంగా ఉన్నామని నా జాతీయ భద్రతా సలహాదారు నాకు చెప్పారు. కానీ ఇంకా పూర్తి కాలేదు. వచ్చే సోమవారం నాటికి మనకు కాల్పుల విరమణ ఉంటుందని నేను ఆశిస్తున్నాను అంటూ తెలిపారు. వార్తా సంస్థ CNN ప్రకారం, సోమవారం ముందు, హమాస్ బందీ ఒప్పందం కోసం చర్చలలో కొన్ని కీలక డిమాండ్లకు మద్దతు ఇచ్చింది. గాజాలో పోరాటాన్ని నిలిపివేసింది. అయితే, ఇజ్రాయెల్ హమాస్ ఈ వైఖరిని భ్రమగా కొట్టపారేసింది. అయితే, చర్చలు జరుపుతున్న ఇరు పక్షాలు ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, ఇది పోరాటాన్ని ఆపివేయడానికి, ఇజ్రాయెల్ బందీల సమూహాన్ని విడుదల చేయడానికి…

Read More

Neil Wagner : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌రో క్రికెట‌ర్‌ వీడ్కోలు ప‌లికాడు. న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ నీల్ వాగ్న‌ర్ (Neil Wagner) రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న‌ట్టు అత‌డు వెల్ల‌డించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందే… February 27, 2024 / 09:51 AM IST Neil Wagner : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌రో క్రికెట‌ర్‌ వీడ్కోలు ప‌లికాడు. న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ నీల్ వాగ్న‌ర్ (Neil Wagner) రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న‌ట్టు అత‌డు వెల్ల‌డించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందే వాగ్న‌ర్ త‌న నిర్ణ‌యంతో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దాంతో పుష్క‌ర కాలం సాగిన అత‌డి కెరీర్‌కు ముగింపు కార్డు ప‌డ‌నుంది. మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశంలో వీడ్కోలు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన ఈ ఫాస్ట్ బౌల‌ర్‌ కన్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న స‌మ‌యంలోనే ఆట‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం చాలా బాధ‌గానే ఉంది. అయితే.. క్రికెట్…

Read More

The summit aims to address the gaps and recommit to the Copenhagen Declaration on Social Development and the Program of Action and give momentum to the implementation of the 2030 Agenda Updated On – 27 February 2024, 08:50 AM United Nations: The UN General Assembly has adopted a resolution that decides to convene the World Social Summit in 2025. The summit aims to address the gaps and recommit to the Copenhagen Declaration on Social Development and the Program of Action and give momentum to the implementation of the 2030 Agenda, Xinhua news agency reported, citing the…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడికి సర్జరీ చేసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ యువకుడి కడుపులో నుంచి 39 నాణేలు, 37 అయస్కాంతాలను బయటకు తీశారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో సర్జరీ చేసిన వైద్యులు యువకుడి కడుపులో నుంచి వీటిని బయటకు తీశారు. 20 రోజులుగా వాంతులు చేసుకుంటు, కడుపు నొప్పితో 26ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే చేశారు. పొత్తికడుపులోని సీటీ స్కాన్‌లో నాణేలు, అయస్కాంతాల భారీ లోడ్ అవ్వడంతో పేగులో అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తేలింది.దీంతో వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో..అందుకు రోగి అంగీకరించాడు. ఆపరేషన్ తర్వాత, రోగి కడుపు నుండి 39 నాణేలు, 37 అయస్కాంతాలను తొలగించారు. అయితే ఆ యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అయస్కాంతాలు,…

Read More

PM Modi | కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21వేలకోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. February 27, 2024 / 08:01 AM IST PM Modi | కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21వేలకోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు. పథకం కింద 11 మందికిపైగా రైతులకు రూ.3లక్షలకోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది.…

Read More