భారతీయ మత్స్యకారులకు శ్రీలంక కోర్టు విముక్తి కల్పించింది. 18 మంది జాలర్లను న్యాయస్థానం విడిచిపెట్టింది. శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటాడుతున్నారన్న కారణంతో భారత్ జాలర్లను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 7న జాఫ్నాలోని డెల్ఫ్ట్ ద్వీపం తీరంలో భారతీయ మత్స్యకారులను అరెస్టు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన జాఫ్నాలోని మేజిస్ట్రేట్ 18 మంది మత్స్యకారులను విడిపిస్తూ తీర్పునిచ్చింది. ఇద్దరు పడవ డ్రైవర్లకు మాత్రం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. భారతీయ మత్స్యకారులను కోర్టులో హాజరుపరచగా వారంతా నేరాన్ని అంగీకరించారు. దీంతో 18 మంది మత్స్యకారులను విడిచి పెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. శ్రీలంక నావికాదళం,జాఫ్నాలోని భారత డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం సహాయంతో వారిని స్వదేశానికి పంపించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. శ్రీలంక జలాల్లో భారతీయ మత్స్యకారులు అక్రమ చేపల వేటను ఆపడానికి భారత డిప్యూటీ హైకమిషన్ జోక్యం చేసుకోవాలని శ్రీలంక కోరింది. ఇది కూడా చదవండి: బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైన డబ్ల్యూపీఎల్-2024 Source…
Author: Telanganapress
గుడిపల్లి రిజర్వాయర్ గతేడాది ఇదే సమయంలో నిండుకుండలా కృష్ణమ్మ పరుగులు తీయగా.. నేడు నీళ్లు అడుగంటి వట్టిపోయింది. వేసవి రాకముందే నీళ్లు అడుగుల్లోతుకు చేరాయి. నాడు రిజర్వాయర్లోని కాల్వల గుండా మార్చి వరకు నిండుగా ప్రవహించిన నీళ్లు ప్రస్తుతం రాళ్లు తేలి కాల్వలు వెలవెలబోతున్నాయి. February 24, 2024 / 01:23 AM IST నీళ్లులేక బోసిపోయిన గుడిపల్లి రిజర్వాయర్ వేసవికి ముందే ఒట్టిబోయి.. ఆయకట్టు కింద పూర్తిగా తగ్గిన సాగు విస్తీర్ణం నాగర్కర్నూల్ జిల్లాలో లక్ష ఎకరాలు తగ్గిన యాసంగి నాగర్కర్నూల్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : గుడిపల్లి రిజర్వాయర్ గతేడాది ఇదే సమయంలో నిండుకుండలా కృష్ణమ్మ పరుగులు తీయగా.. నేడు నీళ్లు అడుగంటి వట్టిపోయింది. వేసవి రాకముందే నీళ్లు అడుగుల్లోతుకు చేరాయి. నాడు రిజర్వాయర్లోని కాల్వల గుండా మార్చి వరకు నిండుగా ప్రవహించిన నీళ్లు ప్రస్తుతం రాళ్లు తేలి కాల్వలు వెలవెలబోతున్నాయి. దీంతో రిజర్వాయర్ పరిధిలోని ఆయకట్టు…
One thing certain about the Pakistan’s new coalition government is its inherent political instability Published Date – 23 February 2024, 11:59 PM The post-election chain of events in Pakistan is a chronicle of chaos foretold. There is an unmistakable sense of déjà vu as the dramatis personae in the unfolding political saga play out their scripted part. The same set of discredited players are back in the reckoning, virtually making a mockery of electoral democracy. More than two weeks after one of the most tainted elections in the country’s parliamentary history, a coalition government brokered by…
కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు ఎంతగానో సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ‘పేసీఎం’ వంటి పోస్టర్లను ప్రచురించింది. 40 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించింది. ఈ ప్రకటనపై బీజేపీ లీగల్ విభాగం ఫిర్యాదుపై, కాంగ్రెస్ నేతలు మార్చి 28న ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో హాజరుకావాలని కోరింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు 40 శాతం కమీషన్ ఆరోపణలపై ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే తరహా ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తోంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గత…
ఆక్లాండ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్ను చిత్తుచేశారు. మొదట ఆసీస్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (45) కమిన్స్ (28) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్ (42) ఒంటరి పోరాటం చేయగా.. ఆసీస్ బౌలర్లలో జాంపా 4 వికెట్లే పడగొట్టాడు. Source link
When asked on X if he plans an email service, Elon Musk said the service is coming soon Published Date – 23 February 2024, 11:30 PM New Delhi: Tesla and SpaceX CEO Elon Musk on Friday threatened Satya Nadella-run Google, saying his X (formerly Twitter) platform will soon have an alternative to the Gmail service. When asked on X if he plans an email service, the billionaire said the service is coming soon. Nate McGrady, a member of X’s Engineering and Security team, had asked when XMail would be launched. “Coming,” replied Musk, setting the tech…
ఆవు పాలు,సోయా పాలు వంటి మరికొన్ని పాల గురించి మీరు విని ఉండవచ్చు. ప్రస్తుతం బొప్పాయి పాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.విదేశాల్లో కొన్ని చోట్ల పచ్చి బొప్పాయిని సలాడ్గా తింటారు. అక్కడ కూడా బాగా పాపులర్. మన దేశంలో కూడా పచ్చి బొప్పాయిని ఉపయోగించి కొన్ని రకాల వంటకాలు తయారుచేస్తారు. పచ్చి బొప్పాయిలో ఉండే కొన్ని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. కానీ గర్భిణీలు దీనిని తినకూడదని పెద్దవాళ్లు చెబుతుంటారు. గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయని అంటుంటారు.అయితే ఈ మధ్యకాలంలో బొప్పాయి పాల వినియోగం గురించి బాగా వైరల్ అవుతోంది. అసలు బొప్పాయి పాలు తాగవచ్చా? దీని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పచ్చి బొప్పాయి నుండి లభించే పాలను రబ్బరు పాలు అంటారు. దీనిని ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ పపైన్ అంటారు. ఔషధ గుణాలు కలిగిన ఈ ఎంజైమ్ మంట, జీర్ణక్రియ మొదలైన వాటికి ఉపయోగపడుతుంది.మొక్కలోని పచ్చి బొప్పాయిలను పొడవుగా గీసి…
WPL 2024, MI vs DC | బెంగళూరు వేదికగా మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో భాగంగా తొలి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ అలీస్ క్యాప్సీ.. (53 బంతుల్లో 75, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. క్యాప్సీతో పాటు కెప్టెన్ మెగ్ లానింగ్ (25 బంతుల్లో 31, 3 ఫోర్లు, 1 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 42, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 చేసింది. ముంబై బౌలర్లలో నటాలీ సీవర్ బ్రంట్, అమెలియా కెర్లు తలా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో టాస్…
Officials said, the She Teams, based on complaints received from public, have taken significant action against individuals engaged in indecent behaviour Published Date – 23 February 2024, 10:17 PM Hyderabad: Perhaps for the first time, the Hyderabad She Teams have imposed fines on 12 persons including women for inappropriate behavior at public places. In a proactive move, She Team personnel conducted operations that led to apprehension and subsequent legal action against individuals, including women at public places, for indecent behavior at public places. Video evidence collected by She Teams has been instrumental in the identification and…
లోక్సభ ఎన్నికలకు ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మార్చి 13 తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఎలక్షన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు ఇవాళ(శుక్రవారం) తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. మార్చి 13 లోపు రాష్ట్రాల పర్యటన పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులు ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఈవీఎంల తరలింపు, భద్రతా బలగాల అవసరం, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ…