Author: Telanganapress

A Hyderabad based social activist, Salman Khan, was detained after widely distributing money to the people of Haldwani in Uttarakhand Published Date – 23 February 2024, 10:51 PM A Hyderabad based social activist, Salman Khan, was detained after widely distributing money to the people of Haldwani in Uttarakhand Hyderabad: A city based social activist, Salman Khan, was detained after widely distributing money to the people of Haldwani in Uttarakhand. In a video being widely circulated across multiple social media platforms , he is shown meeting people in the streets who are said to have been victims…

Read More

పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా  అన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇవాళ(శుక్రవారం) 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు డీజీపీ.. ఎన్నో కేసుల దర్యాప్తులో జాగిలాలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయి. ఐఐటీఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చింది. వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల జాగీలాలకు ఐఐటీఏ శిక్షణ ఇస్తోంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్ లో పథకాలు సాధించారని ప్రశంసించారు. ఇది కూడా చదవండి:తప్పులు వెతకడం మాని 6 గ్యారంటీలు అమలు చేయండి Source link

Read More

ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని కార్ఖానాలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. February 24, 2024 / 04:23 AM IST కంటోన్మెంట్‌/మారేడ్‌పల్లి/బొల్లారం/సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 23: ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని కార్ఖానాలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. రాజకీయ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భౌతికకాయానికి నివాళి అర్పించిన అనంతరం.. మారేడ్‌పల్లి శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కంటోన్మెంట్‌బో ర్డు, రాష్ట్ర సర్కారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాయి. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు…

Read More

Joint Commissioner of Police, Crimes and SIT, A.V. Ranganath said, We told them of the progress in the investigation and shared data of the properties owned by the suspect persons and the firms that were attached Published Date – 23 February 2024, 11:10 PM Joint Commissioner of Police, Crimes and SIT, A.V. Ranganath said, We told them of the progress in the investigation and shared data of the properties owned by the suspect persons and the firms that were attached Hyderabad: The Hyderabad Central Crime Station (CCS) officials have reached out to the general public and…

Read More

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పోటీలు ఇవాళ(శుక్రవారం) అట్టహాసంగా ప్రారంభ వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేకంగా ఐదు టీమ్ ల కెప్టెన్లను పరిచయం చేసుకుని.. తనదైన శైలిలో క్రికెట్ అభిమానులను అలరించారు. ఎంతో ఉత్సాహంగా కనిపించిన షారుఖ్ ఖాన్… ఆ తర్వాత స్టేజిపైకి వచ్చిన యువ హీరోలు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి సందడి చేశారు. యువ హీరోల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. డబ్ల్యూపీఎల్-2024 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెగ్ లానింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. ఇది కూడా చదవండి: తప్పులు వెతకడం మాని 6 గ్యారంటీలు అమలు…

Read More

జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ వ్యవసాయశాఖ అధికారి చేతివాటాన్ని ప్రదర్శించారు. రైతులకు అందాల్సిన రైతుబంధు సాయం బినామీ ఖాతాల్లో జమ అయ్యేలా చక్రం తిప్పారు. దాదాపు 64 మందికి సంబంధించిన రూ.36 లక్షలను పక్కదారి పట్టించారు. బాధిత రైతు ఫిర్యాదుతో అధికారి వ్యవహారం వెలుగుచూసింది. February 24, 2024 / 03:28 AM IST ఏఈవో నిర్వాకంతో 64 మంది రైతులకు అందని సాయం పంట పెట్టుబడి సాయం నిధులు రూ.36 లక్షలు ఇతరుల ఖాతాల్లోకి.. రైతు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి గద్వాల, ఫిబ్రవరి 23 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ వ్యవసాయశాఖ అధికారి చేతివాటాన్ని ప్రదర్శించారు. రైతులకు అందాల్సిన రైతుబంధు సాయం బినామీ ఖాతాల్లో జమ అయ్యేలా చక్రం తిప్పారు. దాదాపు 64 మందికి సంబంధించిన రూ.36 లక్షలను పక్కదారి పట్టించారు. బాధిత రైతు ఫిర్యాదుతో అధికారి వ్యవహారం వెలుగుచూసింది. గట్టు మండలం బలిగేర ఏఈవోగా పనిచేసిన దివ్య…

Read More

MLA Lasya Nanditha struck a chord across age groups through her work Published Date – 23 February 2024, 11:34 PM Hyderabad: As ambulance sirens echoed in the streets of Gruhalakshmi Colony on Friday afternoon, a wave of sadness had once again engulfed the residence of late Secunderabad Cantonment MLA Sayanna. Making their way through a crowd with tears rolling down their cheeks, his family approached the van. Letting out a piercing scream, his wife Geeta wept profusely, this time grieving the demise of her daughter. Just four days after commemorating his first death anniversary, the mortal…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. మారేడ్ పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. లాస్య నందితలకు అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లరాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. ఖర్ఖానాలోని లాస్య నివాసం నుంచి మారేడ్ పల్లిలోని శ్మశాన వాటికు అంతిమ యాత్రను నిర్వహించారు. అంతిమయాత్ర ప్రారంభానికి ముందు లాస్య పాడెను హారీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మోసి నివాళులర్పించారు. ఈ ప్రమాదంపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ ఆకాశ్ పై 340ఏ సెక్షిన్ కింద పటాన్ చెరు పోలీస్ స్టేషన్…

Read More

నాడు సాగర్‌, మూసీ, కాళేశ్వరం జలాలతో పచ్చని మాగాణం నేడు కాల్వలకు నీళ్లు లేక అడుగంటిన భూగర్భ జలాలు 32వేల ఎకరాల నుంచి 22వేల ఎకరాలకు తగ్గిన సాగు పొట్ట దశలో వరి పంటకు అందని నీరు ఎండుతున్న పొలాలను చూసి రైతన్న కన్నీరు నాగార్జునసాగర్‌, కాళేశ్వరం, మూసీ మూడు నదుల నీటితో కళకళలాడిన సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్‌ మండలం నేడు కరువు కోరల్లో చిక్కుకున్నది. ఈ మండలంలో 32వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగు నీరు అందక ప్రస్తుతం 22 వేల ఎకరాలకు పడిపోయింది. కాళేశ్వరం, నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు ఈ ప్రాంతంలో పెన్‌పహాడ్‌ మండలమే చివరిది కావడంతో నీళ్లు అందడం లేదు. దాంతో పొట్ట దశకు వచ్చిన పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైస్‌ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెన్‌పహాడ్‌ మండలంలో తవ్విన కాల్వలు దాదాపు 18 ఏండ్లుగా…

Read More

As we navigate the technological age, it’s time to value the virtuous insights of those who cautioned against blindly forging ahead Published Date – 23 February 2024, 11:45 PM By B Maria Kumar Of late, I frequently find myself pondering whether humanity is adrift, lacking a clear direction towards nurturing collective safety and well-being. Despite our pride in technological advances, we are haunted by concerns over the potential consequences — both intended and unintended. Worrisome Junctures The recent public announcement by Neuralink’s co-founder Elon Musk regarding the successful implantation of a brain-computer chip in a human…

Read More