YS Sharmila | ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రిసెప్షన్ శనివారం జరగనుంది. హైదరాబాద్ శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. February 23, 2024 / 09:55 PM IST YS Sharmila | ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రిసెప్షన్ శనివారం జరగనుంది. హైదరాబాద్ శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు జరిగింది.…
Author: Telanganapress
In the other match at the Reeds Football Ground in Bowenpally, Arvindram’s 77th-minute goal helped Sky Kings FC down CCOB Junior FC 1-0 Published Date – 23 February 2024, 09:24 PM In the other match at the Reeds Football Ground in Bowenpally, Arvindram’s 77th-minute goal helped Sky Kings FC down CCOB Junior FC 1-0 Hyderabad: Manan scored the all-important goal in the 55th minute as OK Sporting defeated Young Dynamos FC 1-0 in the Telangana Football Association’s C Division Football League match at Gymkhana on Friday. In the other match at the Reeds Football Ground in…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య ఆకస్మికంగా మరణించారు. ఆమె భౌతికకాయానికి ఈరోజు అంత్యక్రియలు ముగిశాయి. లాస్య అంత్యక్రియల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. లాస్య భౌతికకాయాన్ని పాడేపై తీసుకెళ్తుండగా మాజీ మంత్రులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి లు పాడే మోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరీశ్ రావు ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత గారి అంత్యక్రియల్లో సహచర ఎమ్మెల్యేలు మరియు పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది. pic.twitter.com/mh8Zb7OhEp — Harish Rao Thanneeru (@BRSHarish) February 23, 2024 ఇది కూడా చదవండి: ముగిసిన ఎమ్మెల్యే లాస్య…
Medaram | మేడారం మహా జాతరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క – సారలమ్మ గద్దెలపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. దారులన్నీ మేడారానికి అన్నట్టుగా.. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. February 23, 2024 / 09:18 PM IST Medaram | ములుగు : మేడారం మహా జాతరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క – సారలమ్మ గద్దెలపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. దారులన్నీ మేడారానికి అన్నట్టుగా.. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం – తాడ్వాయి మధ్య సుమారు 15 కిలోమీటర్ల మేర, పస్రా నుంచి గోవిందరావుపేట వరకు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్ అయింది. ఇరువైపుల వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుగు ప్రయాణంలో నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట, భూపాలపల్లి మండలం దూదేకులపల్లి నుంచి గొల్లబుద్దారం,…
The journalist, Shankar runs a YouTube channel ‘News Line Telugu’ and an E-paper called ‘Idhi Telanganam’. Published Date – 23 February 2024, 08:26 PM Representational Image Hyderabad: A senior Telugu journalist was brutally attacked by a group of unidentified persons, while he was on his way back home from office at LB Nagar on Thursday midnight. The journalist, Shankar runs a YouTube channel ‘News Line Telugu’ and an E-paper called ‘Idhi Telanganam’. According to the police, at around 11.30pm, Shankar was waylaid, while he was travelling in a car and was brutally attacked with sticks and…
ఇటీవలే కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పుడు మరో సారి గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. కరీంనగర్ లో ఉంటున్న ఓ కుటుంబం మేడారం జాతరకు వెళ్లారు. వెళ్లే ముందు ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి వెళదామని అనుకున్నారు. మేడారం వెళుతూ ఇంట్లో పూజలు చేసి దేవుడికి దీపం పెట్టారు. ఇంట్లో తాళం వేసి వెళ్లింది. అయితే ఇవాళ(శుక్రవారం) మధ్నాహ్నం మేడారం వెళ్లి ఆ కుటుంబ ఇంటిలో నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. మొదట చూసిన అక్కడి స్థానికులు లైట్ తీసుకున్నారు. అయితే అవి రాను రాను ఎక్కవగా రావడంతో ఇంట్లో ఏదో వస్తువుకు అగ్ని అంటుకుని ఉంటుందని ఇంటి యజమానికి కాల్ చేశారు. అయితే ఇంటిని మొత్తం.. పొగలు వ్యాపించడంతో బయట జనాలు భయాందోళన చెందారు. మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయితే.. కాసేపు అక్కడ స్థానికులందరు వచ్చి గుంపుగా ఈ ఘటనను చూస్తున్నారు.…
Lasya Nanditha | బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. February 23, 2024 / 08:13 PM IST Lasya Nanditha | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు హరీశ్రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసం నుంచి మారేడ్పల్లిలోని శ్మశానవాటికకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్ర ప్రారంభం కంటే ముందు.. లాస్య నందిత పాడెను హరీశ్రావు, పల్లా రాజేశ్వర్…
Addressing a gathering as part of Vijay Sankalp Yatra in Kagaznagar on Friday, Kishan Reddy said that Modi was striving hard to make India a global leader in the world. Updated On – 23 February 2024, 07:24 PM Kumram Bheem Asifabad: The Bharatiya Janata Party (BJP) state president G Kishan Reddy urged the public to extend their electoral support to Narendra Modi so that he could be Prime Minsiter for the third time in a row. Addressing a gathering as part of Vijay Sankalp Yatra in Kagaznagar on Friday, Kishan Reddy said that Modi was striving…
స్పెయిన్లోని 14 అంతస్తుల ఎత్తైన అపార్ట్ మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే క్రమంలో ప్రజలు కిందకి దూకేసినట్లు తెలుస్తోంది. పలువురు బాల్కనీల నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరు మంటల్లోనే సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 24 మంది చనిపోయినట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి నలుగురు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 14 మంది ఆచూకీ మాత్రం తెలియకుండా పోయిందని చెబుతున్నారు. మరో 13 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని పలువురిని కాపాడినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేశారు. మొదట ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించినట్లు సమాచారం. అగ్నికీలలు, పెద్దఎత్తున పొగ వెలువడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ప్రమాదానికి గల కారణాలు ఇంక తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు స్పెయిన్ ప్రధాని పెడ్రో…
Covid third wave | దేశంలో కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎమ్మార్ (ICMR) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒకవేళ మూడో వేవ్ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తన నివేదికలో పేర్కొంది. రాబోయే కరోనా వేవ్స్ను ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ దోహదపడుతుందని తెలిపింది. February 23, 2024 / 07:08 PM IST న్యూఢిల్లీ: దేశంలో కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎమ్మార్ (ICMR) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒకవేళ మూడో వేవ్ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తన నివేదికలో పేర్కొంది. రాబోయే కరోనా వేవ్స్ను ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ దోహదపడుతుందని తెలిపింది. ఐసీఎమ్మార్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, వైద్య నిపుణులు సందీప్ మండల్, సమీరన్ పండా, లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కు చెందిన నిమలన్ అరినమిన్పతి సంయుక్తంగా రూపొందించిన ఈ…