Author: Telanganapress

Ravichandran Ashwin : భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ravichandran Ashwin) మ‌రో ఘ‌న‌త సాధించాడు. ఈ మ‌ధ్యే 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ ఆఫ్ స్పిన్న‌ర్ ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన… February 23, 2024 / 12:10 PM IST Ravichandran Ashwin : భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ravichandran Ashwin) మ‌రో ఘ‌న‌త సాధించాడు. ఈ మ‌ధ్యే 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ ఆఫ్ స్పిన్న‌ర్ ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన తొలి భార‌త‌ బౌల‌ర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. రాంచీలో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో అశ్విన్ దంచికొడుతున్న‌ జానీ బెయిర్‌స్టో(38)ను ఎల్బీగా ఔట్ చేశాడు. కీల‌క స‌మ‌యంలో అత‌డ‌ని వెన‌క్కి పంపి 100వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఇంగ్లీష్ జ‌ట్టుపై వంద వికెట్లతో పాటు 1000 ప‌రుగులు బాదిన తొలి…

Read More

Police investigators found solidified cement deposits on the bonnet of the crumpled car leading to suspicion that the black SUV could have hit another vehicle carrying concrete and then swerved to hit the railing leading to the fatality. Published Date – 23 February 2024, 11:07 AM Sangareddy: Preliminary investigations into the accident in which Telangana MLA Lasya Nanditha died, revealed that the legislator’s vehicle could have hit a truck carrying possibly readymix concrete and then hit the roadside railing. The horrific accident in which the young MLA died occured early on Friday morning. Police investigators found…

Read More

పాము కాటుకు విరుగుడు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. అమెరికాకుచెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలుకూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విషపదార్థాలను నిర్వీర్యం చేసేందుకు మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో క్రుతిమంగా క్రియేట్ చేశారు. హెచ్ఐవీ, కోవిడ్ 19 వంటి వైరస్ లను ఎదుర్కొనే యాంటీ బాడీల అధ్యయనం ఈ పరిశోధనను ప్రాతిపదికగా నిలిచింది. తమ సింథటిక్ యాంటీ బాడీ త్రాచుపాము, నాగుపాము, కట్లపాము, బ్లాక్ మాంబా వంటి పాముల విషయాన్ని ఎదుర్కొంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందలు తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు పరిణమిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్ యాంటీ బాడీలను తయారుచేయడం వీలవుతోందని తెలిపారు. ఇది కూడా చదవండి: సచివాలయంలో 11.40…

Read More

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతిపట్ల హరీశ్‌ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. February 23, 2024 / 11:03 AM IST హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతిపట్ల హరీశ్‌ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్య నందిత మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.…

Read More

India 2-1 Up in Series, Aiming for Unassailable Lead; England Must Win in Ranchi for Decisive Showdown Published Date – 23 February 2024, 10:15 AM Ranchi: Fast-bowler Akash Deep has been handed a Test debut by India as England won the toss and elected to bat first in the fourth Test at the JSCA International Stadium on Friday. India are currently leading the five-game series 2-1 and need a win in Ranchi to take an unassailable lead. On the other hand, England must win at Ranchi if they are to force the series into a tantalising…

Read More

తన తండ్రి సాయన్న ఆశయాలను నెరవేర్చకుండానే కూతురు లాస్య నందిత అనంతలోకాలకు వెళ్లారు. 1984 నుంచి సాయన్న రాజకీయాల్లో ఉన్నారు. 4 శతాబ్దాల సుదీర్ఘ ప్రజాజీవితం సాయన్నది. నిత్యంతో జనంతో మమేకం అయ్యే సాయన్న ఎన్నో జయాపజాలకు అతీతంగా పనిచేశారు. ఎప్పుడూ బయటే ఉండేవారు. సాయన్నకు ముగ్గురు ఆడ పిల్లలు. అందులో లాస్య చిన్నది. లాస్య అంటే సాయన్న ఎంతోప్రేమ. కంప్యూటర్ సైన్స్ బీటెక్ చదవింది లాస్య. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చింది. వాళ్ల నాన్న ఆదేశంలో 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుంచి పోటీ చేసి కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ అపజయం తనను బాధ కలిగించిందని లాస్య కొన్ని సందర్భాల్లో తెలిపింది. ప్రజాజీవితంలో ఇవన్నీ సాధారణమేనని, మహానేతలకే ఓటమి తప్పలేదని తన నాన్న ఓదార్చిన విషయాన్ని చెప్పుకొచ్చింది. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా విజయం…

Read More

Manohar Joshi: మ‌హారాష్ట్ర మాజీ సీఎం మ‌నోహ‌ర్ జోషి ఇవాళ క‌న్నుమూశారు. ముంబై ఆస్ప‌త్రిలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 86 ఏళ్లు. ముంబైలోని శివాజీపార్క్‌లో ఉన్న శ్మశాన‌వాటిక‌లో మ‌నోహ‌ర్ జోషికి ఇవాళ అంత్య‌క్రియలు నిర్వ‌హించ‌నున్నారు. February 23, 2024 / 09:37 AM IST న్యూఢిల్లీ: మ‌హారాష్ట్ర మాజీ సీఎం మ‌నోహ‌ర్ జోషి(Manohar Joshi) ఇవాళ క‌న్నుమూశారు. ముంబై ఆస్ప‌త్రిలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 86 ఏళ్లు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ముంబైలోని శివాజీపార్క్‌లో ఉన్న శ్మశాన‌వాటిక‌లో మ‌నోహ‌ర్ జోషికి ఇవాళ అంత్య‌క్రియలు నిర్వ‌హించ‌నున్నారు. పీడీ హిందూజా ఆస్ప‌త్రిలో ఆయ‌న గ‌త కొంత కాలం నుంచి చికిత్స పొందుతున్నారు. ఈనెల 21వ తేదీన ఆయ‌న్ను హిందుజా ఆస్ప‌త్రిలో చేర్పించారు. గుండెపోటుతో ఆయ‌న చాలా తీవ్రంగా అనారోగ్యం పాల‌య్యారు. ఐసీయూలో ఆయ‌న‌కు చికిత్స అందించారు. 1995 నుంచి 1999 వ‌ర‌కు మ‌హారాష్ట్ర…

Read More

Xinhua news agency, citing Palestinian security sources, reported that Israeli aircraft conducted “multiple airstrikes” targeting residential houses in Deir el-Balah city on Thursday, resulting in their “total destruction.” Updated On – 23 February 2024, 09:12 AM Gaza: At least 40 Palestinians were killed and 100 others injured in Israeli airstrikes on the central Gaza Strip, the media office of the Hamas-run government in Gaza has said in a press statement. Israeli aircraft on Thursday launched “several raids” on a number of residential houses in the city of Deir el-Balah, which led to their “complete destruction”, Xinhua…

Read More

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె అభిమానులు, కుటుంబసభ్యులు. లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందితను..అంతకు ముందు కూడా ప్రమాదాలు వెంటాడాయి. గత ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్య..రోడ్డు ప్రమాదంలో ఆమెను కబలించింది. లిఫ్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి బయటపడింది లాస్య. తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా ఫిబ్రవరి 13వ తేదీన రెండవసారి ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో లాస్య కారు ఢీకొనడంతో హోంగార్డు మరణించాడు. త్రుటిలో ఈ ప్రమాదం నుంచి లాస్య తప్పించుకుంది. వారం కూడా గడవక ముందే మూడవ సారి ఓఆర్ఆర్…

Read More

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. February 23, 2024 / 08:56 AM IST హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున పఠాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌కు ఢీకొట్టడంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. లాస్య నందిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే…

Read More