Author: Telanganapress

CM Revanth Reddy | గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27, లేదంటే 29న పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. February 22, 2024 / 08:49 PM IST CM Revanth Reddy | గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27, లేదంటే 29న పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సూచించారు. సచివాలయంలో సీఎం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేబినెట్‌ సబ్‌ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు.…

Read More

The Scouts and Guides movement helps the Scouts students to have patriotism, leadership qualities and to serve bravely in times of calamities, SCCL GM K Basavaiah Published Date – 22 February 2024, 07:55 PM World Thinking Day celebrated in Kothagudem on Thursday by Bharat Scouts and Guides, Singareni Collieries District Association. Kothagudem: World Thinking Day was celebrated here on Thursday by Bharat Scouts and Guides, Singareni Collieries District Association marking the birth anniversary of Scouts movement founder, Baden Powell. The SCCL GM (Personnel) and the association secretary K Basavaiah hoisted Bharat Scouts and Guides flag and…

Read More

యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇండస్ట్రీలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకుందాం. ప్రదీప్ మాచిరాజు టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా దూసుకెళ్తున్నాడు. యాంకర్స్ గ్రూపులో సుమ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్న యాంకర్ ప్రదీప్. మెయిల్ యాంకర్స్ లో ఎంతో మంది ఉన్నా..ప్రదీప్ ఒక్కరే టాప్ లో ఉంటాడు. ఎంతో మంది యాంకరింగ్ లోకి వచ్చారు..వెళ్లిపోయారు. కానీ ప్రదీప్ మాత్రం చాలా ఏళ్లుగా ఈ ఫీల్డ్ లోనే పాతుకుపోయారు. ప్రదీప్ పెళ్లి గురించి ప్రత్యేకంగా ప్రొగ్రామ్స్ పెట్టారంటే ప్రదీప్ పెళ్లి గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు అమ్మాయిల్లో ప్రదీప్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ట్యాగ్ కూడా వేయించుకున్నవారిలో ప్రభాస్ తర్వాత ప్రదీప్ కూడా…

Read More

Medaram Jathara | మేడారం జాతరలో అత్యంత ఉద్విగ్నతకు లోనయ్య ఘట్టం సమ్మక్క ఆగమనం ప్రారంభమయ్యింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయల్దేరింది. గురువారం అర్ధరాత్రి అమ్మవారు గద్దెపై కొలువుదీరనుంది. February 22, 2024 / 07:50 PM IST Medaram Jathara | మేడారం జాతరలో అత్యంత ఉద్విగ్నతకు లోనయ్యే ఘట్టం సమ్మక్క ఆగమనం ప్రారంభమయ్యింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయల్దేరింది. గురువారం అర్ధరాత్రి అమ్మవారు గద్దెపై కొలువుదీరనుంది. గురువారం సాయంత్రం శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాలు, గిరిజన యువతుల నృత్యాల నడుమ సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో సహా ఐదుగురు పూజారులు చిలకలగుట్టపైకి వెళ్లి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను కిందకు తీసుకొచ్చారు. చిలుకలగుట్ట దిగి గద్దెల వద్దకు బయల్దేరిన సమ్మక్కకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనానికి సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరఫు అధికారిక…

Read More

Farmers’ community would bear the brunt of the government’s failure to extend the crop investment support under Rythu Bandhu and the irrigation support, said Niranjan Reddy Updated On – 22 February 2024, 06:54 PM BRS leader and former Agriculture Minister S Niranjan Reddy addressing a news conference at Telangana Bhavan. Hyderabad: Voicing concern over the drastic decline in the area under the Yasangi crops in the State this year, BRS leader and former Agriculture Minister, S Niranjan Reddy on Thursday wanted to know from the State government whether it could come out with facts and figures…

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో మొత్తం 150పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 150అర్హత:ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. వయస్సు:21ఏళ్ల కంటే తక్కువ 32 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కేటగిరిలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు:ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతావాళ్లు రూ. 100 చెల్లించాలి. ఎంపిక ప్రక్రియ:ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు. దరఖాస్తుకు ఆఖరు తేదీ- 2024 మార్చి 5దరఖాస్తులో తప్పులు ఉంటే సరిచేసేందకు ఆఖరు గడువు- 2024 మార్చి 6 నుంచి మార్చి 12 వరకు సరిచేసుకోవచ్చు.ప్రిలిమినరీ పరీక్ష తేదీ– 2024 మే 26న ఉటుంది. మరింత సమాచారం కోసం upsconline.nic.in​ను…

Read More

Seat Deal : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఆప్‌-కాంగ్రెస్ మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఖ‌రారైన క్ర‌మంలో గుజ‌రాత్‌, గోవా, హ‌రియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశ‌గా చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని తెలిసింది. February 22, 2024 / 06:47 PM IST Seat Deal : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఆప్‌-కాంగ్రెస్ మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఖ‌రారైన క్ర‌మంలో గుజ‌రాత్‌, గోవా, హ‌రియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశ‌గా చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని తెలిసింది. ఇరు పార్టీల మ‌ధ్య ప‌లు రాష్ట్రాల్లో పొత్తుపై మ‌రికాసేప‌ట్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువ‌రించేందుకు పొత్తులు త‌ప్ప‌నిస‌ర‌ని పార్టీ భావిస్తోంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ఇప్ప‌టికే ఖ‌రారైంది. ఢిల్లీలో పాల‌క ఆప్ నాలుగు స్ధానాల్లో కాంగ్రెస్ మూడు స్ధానాల్లో పోటీ చేసేందుకు…

Read More

Meta CEO Mark Zuckerberg said that the new features are aimed at allowing users to refine their messages on the platform. Updated On – 22 February 2024, 05:55 PM Hyderabad: Meta-owned messaging app WhatsApp announced rolling out of four additional text formatting options to enhance the messaging experience on chats. Making the announcement, Meta CEO Mark Zuckerberg said that the new features are aimed at allowing users to refine their messages on the platform. The new value-added features include bulleted list, numbered list, block quote and inline code.  The new formatting options are in addition to…

Read More

బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ పై ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులను ఈడీ అధికారులు కోరారు. హై స్టేక్స్ ఎక్స్ ట్రార్డినరీ జనరల్ మీటింగ్ కు ఒక రోజు ముందు ఈడీ ఈ నోటీసులు పంపించడం గమనార్హం. శుక్రవారం జరగనున్న ఈ సమావేశంలో కొంతమంది పెట్టుబడిదారులు రవీంద్రన్ ను ప్రస్తుతం కొనసాగుతున్న పదవిలో నుంచి బర్తరఫ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈజీఎం సమయంలో ఎలాంటి తీర్మానాలను ఆమోదించకూడదని..తుది విచారణ వరకు వేచి ఉండాలని బుధవారం కర్నాటక హైకోర్టు బైజూస్ వాటాదారులను కోరిన సంగతి తెలిసిందే షేర్ హోల్డర్ల సమావేశం నిర్వహించకుండా చూడాలని బైజూస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారన చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈజీఎం నిర్వహణపై న్యాయమూర్తి స్టే ఇవ్వకుండానే తదుపరి విచారణ మార్చి 13 వరకు వాయిదా వేశారు. గతేడాదిలో…

Read More

MPs Assets: దేశంలోని 23 మంది ఎంపీల ఆస్తుల స‌గ‌టు విలువ‌ గ‌డిచిన 15 ఏండ్ల‌లో భారీగా పెరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాందీ, మేన‌కా గాంధీ ఆస్తులు స‌గ‌టున వెయ్యి శాతం పైనే వృద్ధి చెందిన‌ట్లు తెలుస్తోంది. అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ సంస్థ ఈ రిపోర్టును రిలీజ్ చేసింది. February 22, 2024 / 05:43 PM IST న్యూఢిల్లీ: దేశంలోని 23 మంది ఎంపీల ఆస్తుల(MPs Assets) స‌గ‌టు విలువ‌ గ‌డిచిన 15 ఏండ్ల‌లో భారీగా రెట్టింపు అయ్యింది. రాహుల్ గాంధీ, సోనియా గాందీ, మేన‌కా గాంధీ ఆస్తులు స‌గ‌టున వెయ్యి శాతం పైనే వృద్ధి చెందిన‌ట్లు తెలుస్తోంది. 2004 నుంచి ఆ ఎంపీలు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఈ ఎంపీల ఆస్తులు స‌గ‌టున 35.18 కోట్ల నుంచి సుమారు 402 కోట్ల వ‌ర‌కు గ‌డిచిన 15 ఏండ్ల‌లో పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్…

Read More