City-based Centre for Cellular and Molecular Biology (CCMB), Hyderabad celebrated the eighth birth anniversary of its Founder Director, Dr PM Bhargava on Thursday. Updated On – 22 February 2024, 04:38 PM Hyderabad: City-based Centre for Cellular and Molecular Biology (CCMB), Hyderabad celebrated the eighth birth anniversary of its Founder Director, Dr PM Bhargava on Thursday. The institute celebrated the day with the institute’s PhD scholars connecting with its alumni, Dr Subhashini Sadashivam, vice-president, Exsegen Genomics and Dr Rajesh Ramachandran, Associate Professor, IISER Mohali. On the occasion, Atal Incubation Centre (AIC)-CCMB showcased the technologies it supported towards…
Author: Telanganapress
షాపింగ్ మాల్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అంజలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాల వంటి సినిమాలతో ఆమె పాపులారిటీ కాస్త పెరిగింది. 2014లో రిలీజ్ అయిన కామెడీ హర్రర్ థ్రిల్లర్ సూపర్ హిట్ సినిమా గీతాంజలీతో మంచి విజయాన్ని అందుకుంది. అంజలీ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా గీతాంజలికి సీక్వెల్ గా రాబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి పెద్ద అప్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 24న రాత్రి 7గంటలకు బేగంపేట శ్మశాన వాటికలో ఈ మూవీ టీచర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇది తెలుసుకున్న నెటిజన్లు స్మశాన వాటికలో టీజర్ విడుదల ఏంటి…
Shanmukh Jaswanth | బిగ్బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షార్ట్ ఫిలిం ఛాన్స్లు ఇప్పిస్తానని షణ్ముక్ మోసం చేస్తే.. ప్రేమ పేరుతో అతని సోదరుడు సంపత్ వాడుకున్నాడని బాధితురాలు వాపోయింది. February 22, 2024 / 04:46 PM IST Shanmukh Jaswanth | బిగ్బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైజాగ్కు చెందిన ఓ యువతిని షార్ట్ ఫిలిం ఛాన్స్లు ఇప్పిస్తానని షణ్ముక్ మోసం చేస్తే.. ప్రేమ పేరుతో అతని సోదరుడు సంపత్ వాడుకున్నాడు. పదేండ్ల పాటు వాడుకున్న తర్వాత ఇప్పుడు సంపత్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవ్వడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లగా.. అనుకోని విధంగా షణ్ముక్ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ క్రమంలో కేసుకు సంబంధించి బాధితురాలు పలు కీలక విషయాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో…
Illegal layouts cause losses to the government as the developers evade various taxes. Published Date – 22 February 2024, 03:44 PM A view of a thermal power plant owned by SCCL in Jaipur mandal Mancherial: Jaipur mandal has become a hub for illegal layouts of real estate ventures, courtesy its proximity to the district centre, couple of national highways, underground mines, opencast coal mining projects and a thermal power plant of the Singareni Collieries Company Limited (SCCL). Jaipur mandal centre, Narva, Rasoolpalli, Pegadapalli, Dubbapalli, Gangipelli, Ramaraopet, Indaram, Velala, Gudipelli, Venkatapur and many villages in this industrially…
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్ పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ కోరారు ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం. ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమని కేటీఆర్ అన్నారు. గత సంవత్సరం జనవరిలో సియాటెల్ నగరంలో కెవిన్ డేవ్ అనే…
Harish Rao | సన్ ఫ్లవర్ రైతులను( Sunflower farmers) ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు( Harish Rao) ట్విట్టర్ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును(Tummala Nageswara Rao) కోరారు. February 22, 2024 / 03:46 PM IST హైదరాబాద్ : సన్ ఫ్లవర్ రైతులను( Sunflower farmers) ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు( Harish Rao) ట్విట్టర్ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును(Tummala Nageswara Rao) కోరారు. ఈ ఏడాది సన్ ఫ్లవర్కు మద్దతు ధర క్వింటాల్కు రూ.6,760 ఉండగా రైతులు రూ.5 వేల లోపే అమ్ముకుంటున్నారు. రైతులు మద్దతు ధర లేక క్వింటాల్కు రూ.2వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగులో చేసిని విషయాన్ని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు…
Apollo Micro Systems Ltd (AMSL) announced plans to set up a facility in Telangana at Rs 210 crore investment for manufacturing of defence products. Published Date – 22 February 2024, 02:54 PM Representational Image New Delhi: Infrastructure solutions provider AMSL on Thursday said SBI has sanctioned a loan of Rs 110 crore for the company’s new project in Hyderabad. On Tuesday, Apollo Micro Systems Ltd (AMSL) announced plans to set up a facility in Telangana at Rs 210 crore investment for manufacturing of defence products. “The company has received sanction for a term loan of Rs…
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్ లో తనకు ఆవకాశాలు ఇపిస్తాననిచెప్పి..షణ్ముక్ మోసం చేశాడంటూ డాక్టర్ మౌనిక పోలీసులను ఆశ్రయించింది. షణ్ముక్ తోనే అతని అన్ని సంపత్ పరిచయం అయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మౌనిక పేర్కొంది. షణ్ముక్ అన్న సంపత్ వినయ్ హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. ఓ సారి తనకు అబార్షన్ కూడా చేయించడాని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే సంపత్ కు తనకు మూడేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగిందని తెలిపింది. రెండు కుటుంబాలు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాయన్న పేర్కొన్న మౌనిక ..వేరే అమ్మాయితో పెళ్లికి సంపత్ సిద్దమయ్యాడని పోలీసులకు తెలిపింది. పోలీసులను తీసుకుని సంపత్ ఫ్లాట్ వెళ్లినట్లు వివరించింది. వాళ్ల దగ్గర డగ్స్ ఉన్నట్లు చెప్పింది.…
Tirupati | తిరుపతి(Tirupati) లోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. February 22, 2024 / 02:40 PM IST తిరుపతి : తిరుపతి(Tirupati) లోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుందని ఆలయ అధికారులు వివరించారు. ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారని, ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందని వెల్లడించారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీతిరుమల(Tirumala ) దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 13…
After opening on a sluggish note, Sensex turned positive and rose 7.58 points or 0.01 per cent to 72,630.67 points. But the 30-share benchmark soon reversed the momentum and fell sharply by 381.94 points or 0.53 per cent to 72,241.15 points. Published Date – 22 February 2024, 01:40 PM Mumbai: Equity benchmark indices Sensex and Nifty witnessed a volatile movement in early trade on Thursday, amid mixed trends in the global markets. After opening on a sluggish note, Sensex turned positive and rose 7.58 points or 0.01 per cent to 72,630.67 points. But the 30-share benchmark…