The apprehensions about the diversion of forest land for non-forest purposes are genuine and need to be addressed Published Date – 21 February 2024, 11:45 PM Representational Image In the Development versus Environment dilemma, successive governments have invariably chosen to sacrifice the latter at the altar of the former. The 2023 amended Forest Conservation Act served as the latest example of how the law was tweaked to make it easier to clear forests for development. This evoked widespread fears over the possible erosion of the rights of millions of people who depend on these ecosystems. Against…
Author: Telanganapress
లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు హాజరు పర్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. గత వారం జగజ్యోతి నివాసంలో సోదాలు చేసిన అధికారులు రూ.65,50,000 నగదు, రూ.1,51,08,175 విలువైన 3.639 కిలోల బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. భూముల విలువ అంచనా వేయాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనావేస్తున్నారు. ఇది కూడా చదవండి:జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కోసం ప్రయత్నిస్తున్నాయి Source link
అక్రమార్కులకు ఆకేరువాగు ఇసుక.. కాసుల పంటను కురిపిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా యథేచ్ఛగా నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో వరంగల్ నగరానికి ఇసుక రవాణా జరుగుతూనే ఉన్నది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలుతున్నది. February 22, 2024 / 01:32 AM IST ధ్వంసమవుతున్న పంట పొలాలు పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు వర్ధన్నపేట, ఫిబ్రవరి 21 : అక్రమార్కులకు ఆకేరువాగు ఇసుక.. కాసుల పంటను కురిపిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా యథేచ్ఛగా నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో వరంగల్ నగరానికి ఇసుక రవాణా జరుగుతూనే ఉన్నది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలుతున్నది. ఇసుక తీయవద్దని గతంలోనే ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తెచ్చినా అక్రమార్కులకు అవేమీ పట్టడం లేదు. పచ్చని పంట పొలాలు, తోటలను ధ్వంసం చేస్తూ వాగు పరీవాహక ప్రాంతంలోని పంట…
By embracing the power of letting go, we powerfully open ourselves to a world of possibilities, growth, and genuine fulfilment Published Date – 21 February 2024, 11:59 PM By Viiveck Verma We are never told to give up in life. In a world that massively celebrates perseverance and determination, the concept of giving up is typically seen in a compulsorily negative light. At times, defeat seems more acceptable than surrender, as perhaps trying and failing at something is seen as more respectable than plainly giving up. However, there exists an art to gracefully letting go, which…
యూజర్ల సమాచార రహాస్యానని మరింత పటిష్టపరిచేలా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ఇతరుల వాట్సాప్ ప్రొఫైల్ పిక్ను స్క్రీన్ షాట్ తీసుకునేందుకు అవకాశం లేకుండా చేసే ఈ ఫీచర్ను బీటా వర్షెన్లో పరిశీలిస్తోంది. బీటా వర్షెన్ వాడుతున్న వారు ఈ స్క్రీన్ షాట్స్ కోసం ప్రయత్నిస్తే.. దీనికి అవకాశం లేదంటూ వాట్సాప్ నోటిఫికేషన్ పంపిస్తోందట. అనుమతి లేకుండా ఫొటోలు తీసి షేర్ చేసే ట్రెండ్కు వీలైనంతగా బ్రేకులు వేసేందుకు వాట్సాప్ ఈ నూతన ఫీచర్ను పరీక్షిస్తోంది. స్నాప్చాట్, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్లలో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించే సందర్భాల్లో ఈ యాప్స్ యూజర్లను ఇతరుల పిక్స్ను స్క్రీన్ షాట్ తీసేందుకు అనుమతించవు. దీంతో, కీలకసమాచారం చోరీ అయ్యే అవకాశం తగ్గుతుందని వాట్సాప్ చెబుతోంది. మరి కొన్ని వారాల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు,…
ప్రతి యంత్రానికి ఓ రీసెట్ బటన్ ఉన్నప్పుడు.. అనుబంధ మంత్రమైన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? ఏ కారణం వల్లనో ఆగిపోయిన ప్రేమ బండి మళ్లీ ఎందుకు పట్టా లెక్కకూడదు? ఆ దిశగా ప్రయత్నించి చూడ మంటున్నారు నిపుణులు… ఎదురుపడి గొడవపడేకంటే… కొన్నాళ్లు భాగస్వామికి దూరంగా ఉండండి. నింపాదిగా ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకునే ప్రయత్నం చేయండి. గతాన్ని తలుచుకొని ఒకర్నొకరు ఎత్తిపొడుచు కుంటూ కూర్చుంటే లాభం లేదు. అలా అని గతాన్ని పూర్తిగా మర్చిపోవడమూ కష్టమే. అందుకని, ఇద్దరూ ఓ చోట సమావేశమై ఎవరు, ఏ సందర్భంలో, ఎందుకు బాధపడ్డారో వివరించే ప్రయత్నం చేయాలి. ఆ బాధను ఎదుటి వ్యక్తితో పంచుకోవాలి. దీనివల్ల, ఆ అధ్యాయం అక్కడితో ముగుస్తుంది. గతంలోని లోపాలను క్షమిస్తూ, పాతను విస్మరిస్తూ, భవిష్యత్తులో అలాంటి భిన్నాభి ప్రాయాలు తలెత్తే అవకాశమూ ఉందనే ఎరుకతో ముందుకెళ్లాల్సిందే. కలిసి ఓ కప్పు కాఫీ, ఇంటికొస్తూ నాలుగు మూరల మల్లెలు,…
According to the TSPCB’s comprehensive analysis of air quality across various locations in Hyderabad, KBRN Park, with its lush greenery, boasted the lowest average Air Quality Index (AQI) throughout the year, standing commendably at 71.25 Published Date – 21 February 2024, 11:30 PM August last year witnessed a particularly remarkable period for KBR Park, with the average AQI plummeting to an impressive 45, marking it a standout month. — Photo: Surya Sridhar. Hyderabad: In the bustling urban landscape of Hyderabad, where pollution often chokes the air, there’s a green oasis that stands out for its remarkable…
ఉత్తరాఖండ్లోని తెహ్రీలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్బాగ్ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు వ్యక్తులు ఉండగా.. అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడగా చికిత్స నిమిత్తం డెహ్రాడూన్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: మహబూబ్నగర్ జిల్లాలో కారు చెట్టును ఢీ కొని ముగ్గురు మృతి Source link
Hanuman AI | ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్తో పాటు భారత్కు చెందిన పలు అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలతో కూడిన కన్సార్టియం భారత్ జీపీటీ త్వరలో చాట్జీపీటీ తరహాలో ఏఐ మోడల్ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. February 21, 2024 / 09:49 PM IST Hanuman AI | ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్తో పాటు భారత్కు చెందిన పలు అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలతో కూడిన కన్సార్టియం భారత్ జీపీటీ త్వరలో చాట్జీపీటీ తరహాలో ఏఐ మోడల్ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ జీపీటీ గ్రూప్నకు చెందిన ఏఐ మోడల్ను ఆవిష్కరించనున్నది. దీనికి ‘హనుమాన్’ అని నామకరణం చేసింది. ముంబయిలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్లో ‘హనుమాన్’ పేరిట ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ను భారత్ జీపీటీ గ్రూప్ ప్రదర్శించింది. నయా ఏఐ మోడల్ను 11 భాషల్లో విద్య,…
Having won the first leg match in Bhubaneswar, India lost 2-4 against the Netherlands in shootout after their return leg FIH Pro League match ended in a 1-1 draw on Wednesday. Published Date – 21 February 2024, 10:34 PM Picture: X Rourkela: India lost 2-4 against the Netherlands in shootout after their return leg FIH Pro League match ended in a 1-1 draw here on Wednesday. In their first leg match in Bhubaneswar, India had defeated the Netherlands 4-2 in shootout after a 2-2 stalemate in regulation time. World no.1 Netherlands broke the deadlock through Floris…