Author: Telanganapress

Raviteja | ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో వరస విజయాలు అందుకున్న రవితేజ.. ఆ తర్వాత మళ్లీ చక్రం తిప్పలేకపోయాడు. రొటీన్ స్టోరీస్ ఈయన్ని బాగా దెబ్బ కొడుతున్నాయి. పైగా సరైన ప్రమోషన్ లేక సినిమాలు దారుణంగా బెడిసికొడుతున్నాయి. February 21, 2024 / 07:11 PM IST Raviteja | ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో వరస విజయాలు అందుకున్న రవితేజ.. ఆ తర్వాత మళ్లీ చక్రం తిప్పలేకపోయాడు. రొటీన్ స్టోరీస్ ఈయన్ని బాగా దెబ్బ కొడుతున్నాయి. పైగా సరైన ప్రమోషన్ లేక సినిమాలు దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఈ మధ్యే విడుదలైన ఈగల్ సినిమా పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఊహించినంతగా రాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ బాగుందని.. టీం ఇంకాస్త ప్రమోట్ చేసుకుని ఉంటే సినిమా కచ్చితంగా సేఫ్ అయ్యేదనే ప్రచారం జరిగినా కూడా ఈగల్ యావరేజ్ కూడా…

Read More

According to reports, the shepherd A Mallaiah came into contact with the live wire placed by a farmer to protect his crops from wild animals and died on the spot. Published Date – 21 February 2024, 06:00 PM Bhupalpally: A 45-year-old shepherd died of electrocution on the outskirts of Kundanpally village of Tekumatla mandal in the district on Wednesday. According to reports, the shepherd A Mallaiah came into contact with the live wire placed by a farmer to protect his crops from wild animals and died on the spot. The villagers informed the police, who shifted…

Read More

బాడీ పెయిన్స్, తలనొప్పి ఉంటే టాబ్లెట్స్ వేసుకుంటాం. కొందరు డాక్టర్ల దగ్గకు వెళ్తే మరికొందరు మెడికల్ షాపు నిర్వాహకుడిని అడిగి టాబ్లెట్స్ తీసుకుని వాడుతారు. అయితే మనం వేసుకునే టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ తప్పవంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా పారాసిటమాల్ టాబ్లెట్ యూజ్ చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ టాబ్లెట్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదంటున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా…ఆ డ్రగ్ ను ఎప్పూడూ వాడినా లివర్ దెబ్బతినటం ఖాయమంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ సైంటిస్టుల అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ఎలుకలపై ప్రయోగాలు జరపగా, వాటి కాలేయం దెబ్బతినటం జరిగిందని సైంటిస్టులు తెలిపారు. ఇది కూడా చదవండి:లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు Source link

Read More

Gold Rates Today | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వారం గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్‌ గోల్డ్‌ ధర 2,042 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఫెడ్‌ మినిట్స్‌ రిలీజ్‌తో పాటు, యూఎస్‌ డాలర్‌ బలహీనపడడంతో బంగారం ధర పెరిగింది. February 21, 2024 / 06:22 PM IST Gold Rates Hike | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వారం గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్‌ గోల్డ్‌ ధర 2,042 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఫెడ్‌ మినిట్స్‌ రిలీజ్‌తో పాటు, యూఎస్‌ డాలర్‌ బలహీనపడడంతో బంగారం ధర పెరిగింది. ఈ క్రమంలో భారత్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.180 వరకు ఎగిసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.57,600కి పెరిగింది. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,740కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం స్వల్పంగా…

Read More

In addition, the number of international patents filed (including those granted under Patent Cooperation Treaty (PCT)) also recorded a significant increase, going up to 105 during 2023, from 58 in the preceding year, a press release said on Wednesday. Published Date – 21 February 2024, 05:31 PM Hyderabad: The Indian Institute of Technology (IIT) Madras recorded a doubling of patents granted during 2023 calendar year. From 156 patents granted during 2022, the number increased considerably to 300 during 2023. In addition, the number of international patents filed (including those granted under Patent Cooperation Treaty (PCT) also…

Read More

నార్కోటిక్స్ పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. పుణె, ఢిల్లీలో జ‌రిపిన సోదాల్లో భారీ మొత్తంలో నిషేధిత మెఫిడ్రోన్​ డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాద‌క ద్ర‌వ్యాన్ని మియావ్ మియావ్ అని పిలుస్తారు. రెండు న‌గ‌రాల్లో జ‌రిపిన దాడుల్లో సుమారు 2500 కోట్ల విలువైన మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.. మొదట పుణెలో ముగ్గురు డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ల‌ను ప‌ట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 700 కేజీల మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గుర్ని విచారించిన త‌ర్వాత మ‌రికొన్ని విష‌యాలు తెలిశాయి. వాళ్ల స‌మాచారం మేర‌కు ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ఏరియాలో సోదాలు నిర్వ‌హించారు. వారి దగ్గర నుంచి సుమారు 400 కేజీల సింథ‌టిక్ డ్ర‌గ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పుణెలోని మ‌రో ప్ర‌దేశం నుంచి భారీ మొత్తంలో మెఫిడ్రోన్‌ను రిక‌వ‌రీ చేశారు. కుర్‌కుంబ్ ఎంఐడీసీ ఏరియా నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుణె నుంచి ఆ డ్ర‌గ్‌ను ఢిల్లీకి స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలుస్తోంది.…

Read More

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) చురకలు వేశారు. February 21, 2024 / 05:19 PM IST అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) చురకలు వేశారు. కుటంబాలను విచ్ఛినం చేసే వ్యక్తి సీఎం జగన్‌(CM Jagan) రాష్ట్రంలో వివిధ కులాలు కొట్టుకోవాలన్నదే అతడి నైజమని ఆరోపించారు. భీమవరంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సమాజానికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందని, జగన్‌ విష సంస్కృతి అతడి ఇంట్లోనే వచ్చిందని విమర్శించారు. సమాజాన్ని కలిపేవారిని జనం గుర్తు పెట్టుకుంటారని, అందుకు పొట్టి శ్రీరాములు( Potti Sriramulu) , అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) తదితర నాయకుల పేర్లను ఉదహరించారు. సొంత చెల్లెలుకే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారని నిలదీశారు. వైసీపీ సిద్ధమంటే తాము యుద్ధమంటామని అన్నారు. యుద్ధం చేసేంత గొప్పవాడు…

Read More

The Chairman, Tirumala Tirupati Devasthanams (TTD), Bhumana Karunakara Reddy recently unveiled the Brahmotsavam wall poster of Sri Venkateswara Swamy Temple in Jubilee Hills. Published Date – 21 February 2024, 04:25 PM Hyderabad: The annual Brahmotsavam at Sri Venkateswara Swamy temple at Jubilee Hills will be held in this temple between March 8 and 16. The Chairman, Tirumala Tirupati Devasthanams (TTD), Bhumana Karunakara Reddy recently unveiled the Brahmotsavam wall poster of Sri Venkateswara Swamy Temple in Jubilee Hills, Hyderabad. The program was held at the Chairman’s residence in Padmavathi Puram in Tirupati. Brahmotsavam starts on the evening…

Read More

సిద్దిపేట నియోజకవర్గం 10లో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇవాళ(బుధవారం) జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. ఈ పాఠశాల దినదిన అభివృద్ధి జరుగుతోంది. గతంలో ఈ పాఠశాల వర్షం వస్తే పెచ్చులు ఉడుతాయని బంద్ చేసేది, నేడు కార్పొరేట్ స్కూల్ నే తలదన్నేలా ఉంది. 50లక్షల సిఎస్ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే ఈ పాఠశాలకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ను ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలం మొత్తం కంప్యూటర్ కాలమే కావున విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలి. కంప్యూటర్ పరిజ్ఞానం జీవన విధానం లో భాగమైంది. జిల్లాలో ఎక్కువ మంది ఆడపిల్లలు చదివే పాఠశాల ఇది. ఈసారి ఈ పాఠశాల పదవ తరగతి లో వందశాతం ఫలితాలు సాధించాలి. మీరు బాగా చదవండి భవిష్యత్ మీ చేతిలోనే ఉంది. మీరు నాకు…

Read More

Stock Market Close | దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుస ఆరో రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. బుధవారం బెంచ్‌ మార్క్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ ఇవాళ ఉదయం 73,267.48 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. February 21, 2024 / 04:19 PM IST Stock Market Close | దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుస ఆరో రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. బుధవారం బెంచ్‌ మార్క్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ ఇవాళ ఉదయం 73,267.48 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. సెన్సెక్స్‌ భారీగా పెరడంతో ఐటీ, ఫైనాన్షియల్‌, ఫార్మారంగాల భారీగా అమ్మకాలు జరిగాయి. దాంతో ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఒక దశలో 73,267.80 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో 72,450.56 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్నది. చివరకు 434.30 పాయింట్ల నష్టంతో 72,623.09 వద్ద ముగిసింది.…

Read More