Author: Telanganapress

ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్‌ బోర్డు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధితశాఖల అధికారులో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ… ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో కలిపి సుమారు 9.80లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇందు కోసం 1521 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఆయా కేంద్రాల్లో ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్‌ఫోన్‌ తీసుకెళ్లకుండా నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు,వాల్యువేషన్ సెంటర్లకు తీసుకెళ్లే సమయంలో పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. పరీక్షా పత్రాలు కూడా లీక్‌ అవకూడదని సీఎం హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షా పేపర్ల తరలింపుపై…

Read More

Heart Attack | ముస్తాబాద్: వయసు పైబడిన తర్వాత వచ్చే గుండె జబ్బులు.. ఇప్పుడు చిన్న పిల్లలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. February 21, 2024 / 10:11 PM IST Heart Attack | ముస్తాబాద్: వయసు పైబడిన తర్వాత వచ్చే గుండె జబ్బులు.. ఇప్పుడు చిన్న పిల్లలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన ఓరి రాజు-లత దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకు సిద్దిపేటలో ఇంజనీరింగ్‌ చేస్తుండగా.. చిన్న కొడుకు చందు (19) హైదరాబాద్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. అక్కడే ఓ…

Read More

The teen, who was studying intermediate first-year at a private college, ended his life by hanging from the ceiling fan in his bedroom, in the absence of his parents. Published Date – 21 February 2024, 09:36 PM Representational Image Hyderabad: A 17-year-old intermediate student died by suicide at his house in Raidurgam on Wednesday. The teen, who was studying intermediate first-year at a private college, ended his life by hanging from the ceiling fan in his bedroom, in the absence of his parents. The Raidurgam police who are investigating the case said the reason for the…

Read More

జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..కృష్ణా తుంగభద్ర నదులే మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాధారం. 360 రోజులు నీటిని ఉపయోగించుకునేలా కేసిఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తలపెట్టారు. కొడంగల్, నారాయణ పేటకు నీరు ఇవ్వడానికి పాలమూరు నుంచి రెండు కెనాల్స్ ను ప్రతిపాదించారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డిలో కేవలం 7నుంచి 10శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులు పూర్తిచేస్తే కొడంగల్, నారాయణ పేటకు గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చు. ఆ రెండు కెనాల్స్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా 2900 కోట్లతో ఆ రెండు నియోజక వర్గాల కోసం కొత్త ప్రాజెక్ట్ కు ప్లాన్ చేసింది.  ఇవాళ  సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేస్తున్నారు. కానీ ప్రతిపాదిత నిధుల్లో కేవలం…

Read More

CS Shati Kumari | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్‌ బోర్డు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధితశాఖల అధికారులో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. February 21, 2024 / 09:16 PM IST CS Shati Kumari | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్‌ బోర్డు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధితశాఖల అధికారులో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి సుమారు 9.80లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇందు కోసం 1521 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఆయా…

Read More

Aditya striked thrice to inspire Reeds FC to a 4-0 win over CCOB Sub-Junior FC in the Telangana Football Association’s C Division Football League match in Reeds Football Ground Bowenpally on Wednesday. Published Date – 21 February 2024, 08:35 PM Aditya striked thrice to inspire Reeds FC to a 4-0 win over CCOB Sub-Junior FC in the Telangana Football Association’s C Division Football League match in Reeds Football Ground Bowenpally on Wednesday. Hyderabad: Aditya scored a hat-trick to power Reeds FC to a 4-0 win over CCOB Sub-Junior FC in the Telangana Football Association’s C Division…

Read More

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఏమైనా కుట్ర కోణం ఉన్నదా..? అన్న కోణంలో పోలీసులు పూర్తి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ 42వ డివిజన్‌ పరిధిలోని ఇందిరానగర్‌, ఆదర్శనగర్‌ మధ్య నిన్న( మంగళవారం) మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగి గుడిసెలు కాలిపోయాయి. ఇవాళ( బుధవారం) బాధితులను వినోద్ కుమార్ పరామర్శించారు. ప్రభుత్వం బాధితులకు తక్షణ అవసరాల కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు వినోద్ కుమార్. అధైర్య పడొద్దని, పేదలను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించి తగిన న్యాయం చేయాలని కోరారు. బాధితులకు వెంటనే తాత్కలికంగా నివాసాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.  ఇది కూడా చదవండి: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు Source link

Read More

Road Accident | ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్‌బాగ్‌ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది. February 21, 2024 / 08:24 PM IST Road Accident | ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్‌బాగ్‌ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని నైన్‌బాగ్‌ తహసీల్దార్‌ రాజేంద్ర ప్రసాద్‌ మామంగై ధ్రువీకరించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు వ్యక్తులు ఉండగా.. అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడగా చికిత్స నిమిత్తం డెహ్రాడూన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని…

Read More

The product Meropenem Injection IP 1gm sold under brand name ‘Meroamp 1000 Injection’ and the product Itraconazole Capsules 200 mg sold under the brand name ‘Itradol-200 Capsules’ are under price control as per Drugs (Prices Control) Order, 2013 and the price of the products should be in accordance with the ‘Ceiling Price’ fixed by NPPA, DCA said. Updated On – 21 February 2024, 07:19 PM Hyderabad: The drug inspectors of Telangana State Drug Control Administration (TSDCA) have seized two medicines Meroamp 1000 Injection at Yousufguda and Itradol-200 capsules at Hayathnagar in Hyderabad, which were being sold…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందన్నారు స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి.ఇవాళ(బుధవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గమనిస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి మహిళలను, రైతులను, యువకులను మోసం చేసింది. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోమంటూ అనవసర ప్రేలాపనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కని బీజేపీ పార్టీతో మాకు పొత్తు ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. చిన్న చిన్న పార్టీలను కలుపుకొని పొత్తు పెట్టుకునే దౌర్భాగ్యస్థితి బీజేపీదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ , కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు.మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. మత చాందసవాదులతో సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి..…

Read More