Author: Telanganapress

In Wednesday night’s match at Inter Miami’s newly named Chase Stadium in Fort Lauderdale, former Barcelona teammates will take the spotlight, although their starting positions are not guaranteed. Updated On – 21 February 2024, 03:23 PM Miami: Lionel Messi and Luis Suarez are fit and ready to play for Inter Miami in the club’s opening match of the Major League Soccer season against Real Salt Lake City, manager Gerardo Martino said. The former Barcelona teammates will be the headline acts in Wednesday night’s clash at Inter Miami’s renamed Chase stadium in Fort Lauderdale, though they are…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గ్రూప్-1 పోస్టుల్లో మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని (ఎక్స్) ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. గ్రూప్-1 హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుంది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలారా? అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని కవిత ఫైర్ అయ్యారు. రోస్టర్ పాయింట్ల రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని కవిత డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం Source link

Read More

TTD Chairman | తిరుపతి (Tirupati) ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. February 21, 2024 / 03:24 PM IST తిరుపతి : తిరుపతి (Tirupati) ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (TTD Chairman) అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి నగరం ఆవిర్భవించిందని తెలిపారు. భగవద్ రామానుజాచార్యులు తిరుపతిలో ఆ రోజున గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి, కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు రూపొందించి, నాలుగు మాడవీధుల నిర్మాణం ప్రారంభించారని వివరించారు. తొలుత ‘ గోవిందరాజ పట్టణం’గా, తరువాత ‘రామానుజపురం’ గా పిలిచేవారని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుస్తున్నారని చెప్పారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి…

Read More

After 3:30 p.m., the couple will hold traditional pheras at ITC Grand South Goa, blending tradition with modernity and infusing personal touches into the rituals. Published Date – 21 February 2024, 02:29 PM Mumbai: Bollywood couple Rakul Preet Singh and Jackky Bhagnani, who are set to tie the nuptial knot on Wednesday, will have two wedding ceremonies. The first will be a Sikh ceremony of Anand Karaj, and the second will be Sindhi style ceremony, reflecting both Rakul and Jackky’s cultures. The couple will have the traditional pheras after 3:30 p.m. at ITC Grand South Goa.…

Read More

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఆరు గ్యారేజీలుగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప్‌ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హామీల అమలు కోసం నిధులు సమకూర్చడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కర్ణాటకలో కరెంటు సమస్యతో రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉండడమే కాక ప్రధానమంత్రి మోడీ స్వయంగా వారంలో ఒకరోజు తప్పకుండా చేనేత వస్త్రాలు ధరిస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. విజయ సంకల్ప…

Read More

CM Revanth | రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశార‌ని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్య‌మంత్రులు వైఎస్, చంద్ర‌బాబు కూడా హైద‌రాబాద్‌ను డెవ‌ల‌ప్ చేశార‌ని తెలిపారు. February 21, 2024 / 02:23 PM IST CM Revanth | హైద‌రాబాద్ : రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశార‌ని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్య‌మంత్రులు వైఎస్, చంద్ర‌బాబు కూడా హైద‌రాబాద్‌ను డెవ‌ల‌ప్ చేశార‌ని తెలిపారు. హోటల్ వెస్టిన్‌లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపక అవకాశాలు అంశంపై నిర్వ‌హించిన స‌మావేశంలో రేవంత్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే త‌మ విధానం అని రేవంత్ స్ప‌ష్టం చేశారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో త‌మ‌ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. హైద‌రాబాద్ నగర అభివృద్ధి కోసం…

Read More

Fraudsters approach victims through various online social media platforms like Telegram, Whatsapp, Instagram, and Facebook by advertisements regarding free stock market tips and advice. Published Date – 21 February 2024, 01:30 PM Hyderabad: In recent times there has been a significant rise in cybercrimes related to fake stock market trading applications and fake trading advisories wherein gullible victims were losing substantial chunks of their life savings. Fraudsters approach victims through various online social media platforms like Telegram, Whatsapp, Instagram, and Facebook by advertisements regarding free stock market tips and advice. To gain the confidence of the…

Read More

టైటిల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈయన ఇండస్ట్రిలో మరో నటుడు పవన్ కల్యాణ్. తాజాగా ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో పాపులర్ అయిన వాసంతితో వివాహం చేసుకున్నారు.ఈమె ప్రస్తుతం పలు సీరియల్స్ నటిస్తుంది. కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. సిరిసిరి మువ్వలు సీరియల్ తో టెలివిజన్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాలీఫ్లవర్ , మనే నెం. 67, భువన విజయం, సీఎస్ఐ సనాతన్ వంటి సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడింది. పవన్ కూడా నటుడేనని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. అతను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడట. అయితే వాటికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. గతేడాది ఈ జంట డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఈ…

Read More

Kamal Haasan | పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (Makkal Needhi Maiam) అధినేత కమల్‌ హాసన్ (Kamal Haasan) అన్నారు‌. February 21, 2024 / 01:22 PM IST Kamal Haasan | పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (Makkal Needhi Maiam) అధినేత కమల్‌ హాసన్ (Kamal Haasan) అన్నారు‌. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించేవారెవరైనా సరే తమ పార్టీలో భాగమవ్వొచ్చని పేర్కొన్నారు. స్థానిక రాజకీయాలు చేసే వారితో తాము భాగం కాలేమని ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు. సమావేశంలో భాగంగా ‘ఇండియా’ (INDIA) కూటమిలో చేరుతున్నారా..? అని కమల్‌ హాసన్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ‘లేదు.. నేను చేరట్లేదు’ అని…

Read More

Farmers protest against the government’s offer for pulses, maize, and cotton at guaranteed prices, demanding legal assurance, Swaminathan Commission recommendations, pensions, and debt waivers. Delhi Police alerts and mobile internet bans persist. Published Date – 21 February 2024, 12:12 PM Farmers protest against the government’s offer for pulses, maize, and cotton at guaranteed prices, demanding legal assurance, Swaminathan Commission recommendations, pensions, and debt waivers. Delhi Police alerts and mobile internet bans persist. Source link

Read More