Author: Telanganapress

హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు  ఇవాళ(బుధవారం) నుంచి పోలీసులు కొత్త ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సిటీలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రైవేట్ బస్సులు, లోకల్ లారీలు, టస్కర్లు డీసీఎంలు, ట్రాలీల పై ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు. ఇవాళ్టి నుంచి ప్రైవేట్ బస్సులకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి. నేషనల్ పర్మిట్ ఉండి అధిక లోడ్ తో వస్తున్న లారీలకు సిటీ లో అనుమతి లేదు. లోకల్ లారీలకి రాత్రి 11 నుండి ఉదయం 7 వరకు అనుమతి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ తో ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ వివాహం..!! Source link

Read More

Dadasaheb Phalke Film Awards |  ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘ‌నంగా జరిగింది. ఇక ఈ అవార్డు వేడుక‌ల్లో ‘జవాన్‌’(Jawan) చిత్రానికి గాను బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan)ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. February 21, 2024 / 12:21 PM IST Dadasaheb Phalke Film Awards |  ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘ‌నంగా జరిగింది. ఇక ఈ అవార్డు వేడుక‌ల్లో ‘జవాన్‌’(Jawan) చిత్రానికి గాను బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan)ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ అవార్డును నాతో పాటు నామినేట్ అయిన…

Read More

Today’s Morning News includes: J&K breaking free from dynastic rule, Modi virtually inaugurates KV building in Nizamabad, Maharashtra Maratha quota Bill Published Date – 21 February 2024, 11:11 AM Morning News Today from Telangana Today brings you the rapid news highlights daily, from local to global, in the morning. Today’s Morning News includes: J&K breaking free from dynastic rule, Modi virtually inaugurates KV building in Nizamabad, Maharashtra Maratha quota Bill, Farmers demand Parliament session on MSP, Gruha Jyothi details yet to be compiled, Skyroot Aerospace launches Kalpana Fellowship, GHMC approves Rs 7,937 cr budget, Hyderabad stares…

Read More

దుబాయ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 5గురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్షను అనుభవిస్తున్నారు. పూర్తి వివరాలు చూస్తే…నేపాల్ కు చెందిన వాచ్ మెన్ బహదూర్ సింగ్ హత్య కేపులో వీరికి తొలుత 10 ఏళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు శిక్షను 25ఏళ్లకు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి..హతుని కుటుంబ సభ్యులకు రూ. 15లక్షల పరిహారం స్వయంగా చెల్లించారు. క్షమాభిక్ష పత్రం రాయించినా..మారిన నిబంధనలతో దుబాయ్ కోర్టు అంగీకరించలేదు. అనారోగ్య కారణాలు చూపిస్తూ నిందితుల తరపు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయ్ కోర్టు 7ఏళ్ల ముందే వారిని విడదుల చేసింది. దీంతో దుబాయ్ నుంచి సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేటకు చెందిన ఐదుగురు హైదరాబాద్ కు చేరుకున్నారు. 18సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భావోద్వేగా వాతావరణం…

Read More

Shehbaz Sharif: పీపీపీ, పీఎంఎల్‌-ఎన్ మ‌ధ్య ఒప్పందం కుదిరింది. పాక్ ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు బిలావాల్ భుట్టో జ‌ర్దారి తెలిపారు. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి జ‌రిగిన మీడియా స‌మావేశ‌యంలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. అసిఫ్ అలీ జ‌ర్దారి పాక్ అధ్య‌క్షుడు కానున్నారు. February 21, 2024 / 10:52 AM IST ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ అనిశ్చితికి తెర‌ప‌డింది. వారం రోజుల హై టెన్ష‌న్‌కు.. రెండు పార్టీలు ఫుల్‌స్టాప్ పెట్టేశాయి. ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో పీపీపీ, పీఎంఎల్‌-ఎన్ మ‌ధ్య ఒప్పందం కుదిరింది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ఇస్లామాబాద్‌లోని జ‌ర్దారి ఇంట్లో మీడియా కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మెన్ బిలావాల్ భుట్టో జ‌ర్దారి కీల‌క ప్ర‌ట‌క‌న చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్‌-న‌వాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ అధ్య‌క్షుడు షెహ‌బాజ్ ష‌రీఫ్(Shehbaz Sharif) దేశ ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంఎల్-ఎన్, పీపీపీ వ‌ద్ద కావాల్సినంత…

Read More

Shazeb Khalid of no fixed address was arrested and charged with one count of murder on Tuesday, following an investigation by the police, and is due to appear at Reading Magistrates Court on Wednesday. Published Date – 21 February 2024, 10:04 AM Vignesh Raman London: A 24-year-old man is due to appear in a UK court on Wednesday in connection with the murder of an Indian restaurant manager who was hit by a vehicle as he was cycling home from work last week. Shazeb Khalid of no fixed address was arrested and charged with one count…

Read More

మేడాం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం జరిగింది. కాటారం, భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల డీపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ తోపాటు పలువురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది కూడా చదవండి: రైల్వేలో 9వేల టెక్నీషియన్ పోస్టులకు ఈరోజు నుంచి దరఖాస్తులు షురూ..!! Source link

Read More

Terrorist Pannun: ఉగ్ర‌వాది గురుప‌త్వంత్ సింగ్ ప‌న్నున్ .. క్రికెట‌ర్ల‌కు బెదిరింపులు ఇచ్చాడు. ఇంగ్లండ్‌, ఇండియా మ‌ధ్య జ‌రిగే టెస్టుకు వార్నింగ్ ఇచ్చాడు. రాంచీ టెస్టును అడ్డుకోవాల‌ని మావోల‌కు రిలీజ్ చేసిన ఓ వీడియోలో కోరాడు. దీంతో రాంచీలో భ‌ద్ర‌త‌ను పెంచారు. February 21, 2024 / 10:17 AM IST రాంచీ: అమెరికా ఉగ్ర‌వాది గురుప‌త్వంత్ సింగ్ ప‌న్నున్(Terrorist Pannun) వార్నింగ్ నేప‌థ్యంలో ఇంగ్లండ్‌, ఇండియా మ‌ధ్య రాంచీలో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారీ భ‌ద్ర‌త‌ను పెంచారు. రాంచీ టెస్టును చెద‌రగొట్టేందుకు ఆ ఉగ్ర‌వాది ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో రాంచీలో భారీ సంఖ్య‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు. ప‌న్నున్‌ను ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టిస్తూ ఇటీవ‌ల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇండ్లండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగే టెస్టు మ్యాచ్‌ను అడ్డుకోవాల‌ని అత‌ను సోష‌ల్ మీడియాలో ఓ వీడియోలో అప్‌లోడ్ చేశాడు. మ్యాచ్‌ను అడ్డుకోవాలంటూ ఆయ‌న…

Read More

The son reportedly asked his father for money, and when his father denied, it led to a heated verbal exchange between the two. Published Date – 21 February 2024, 09:24 AM Representational Image Lucknow: A 35-year-old man allegedly killed his 70-year-old father after the latter refused to give him money to buy liquor. The incident took place in Indira Nagar in Lucknow on Tuesday. The victim, Khushi Ram Saini, was living with his son, Hemant Saini, who is accused of the murder, on the ground floor of their house, while Hemant’s elder son, Rinku, lived on…

Read More

Medaram Jatara | నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు. February 21, 2024 / 09:04 AM IST Medaram Jatara: నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు. సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం…

Read More