Author: Telanganapress

The discovery, made deep within the forest on the hillock known as Sitamma Loddi, has revealed several magnificent rock paintings on the wall of a massive sandstone west-facing rock shelter Updated On – 20 February 2024, 11:30 PM The rock paintings on the hillock span approximately 1,000 feet in length and 50 feet in height. Hyderabad: A team from Kotha Telangana Charitra Brundham, led by photojournalist Duggempudi Ravinder Reddy and rock art expert Dr. Bandi Muralidhar Reddy, along with Sriramoju Haragopal, has unearthed significant rock paintings in Gattusingaram village, located in Peddapalli district. The discovery, made…

Read More

అక్రమాస్తుల కేసులో జైలుపాలైన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. రిమాండ్ పొడిగించడంతో శివబాలకృష్ణను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన శివ బాల‌కృష్ణ ప్రస్తుతం చంచ‌ల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శివ బాల‌కృష్ణ గ‌తంలో మెట్రో రైల్ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా ప‌ని చేశారు‌. రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా ప‌ని చేశారు. ఏసీబీ కేసుల నేపథ్యంలో శివ‌బాల‌కృష్ణను హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌నర్ దాన కిశోర్ స‌స్పెండ్‌ చేశారు. అలాగే ఏసీబీ తెలంగాణ, ఏపీలో పలు చోట్ల సోదాలు చేపట్టారు. శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరరాల వ్యవసాయ భూములు రిజిస్టర్‌ అయినట్టు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్టు…

Read More

సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించిన 158 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని, అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్‌దత్‌ ఆకాంక్షించారు. February 21, 2024 / 03:10 AM IST మామిళ్లగూడెం, ఫిబ్రవరి 20: సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించిన 158 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని, అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్‌దత్‌ ఆకాంక్షించారు. ఖమ్మం నగరంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మంగళవారం ఆయన కానిస్టేబుళ్లకు పోలీస్‌ ఐడెంటిఫికేషన్‌ కార్డుతో పాటు కిట్స్‌ అందించి మాట్లాడారు. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్‌ అకాడమీ, పీటీసీ వరంగల్‌, సీటీసీ సైబరాబాద్‌తో పాటు ఇతర సెంటర్లలో తొమ్మిది నెలల పాటు చక్కటి శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హోం సిక్‌కు గురికావొద్దని, మానసికంగా బలంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తోటి వారితో పంచుకోవాలని, ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు.…

Read More

However, an addendum is expected to take some time as new vacancies are yet to receive a nod from the Finance Department Published Date – 20 February 2024, 11:36 PM Hyderabad: The Telangana State Public Service Commission (TSPSC) is unlikely to cancel the Group-II and III notifications issued in 2022. The commission, however, may add vacancies to the existing Group-II notification via an addendum before holding an examination. Following the issuance of an addendum, the commission may extend an opportunity for the unemployed youth who have not applied earlier to register for the recruitment. However, an…

Read More

రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారిణి జ‌గ‌జ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు ఇవాళ( మంగ‌ళ‌వారం) సోదాలు నిర్వ‌హించారు. ఇంట్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ న‌గ‌దు ఉన్న‌ట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం రూ. 65 ల‌క్ష‌ల న‌గ‌దు, 4 కిలోల బంగారం ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తెలిపారు. జ‌గ‌జ్యోతిని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే కంటే ముందు ఆమెకు ఉస్మానియా ఆస్ప‌త్రిలో మెడికల్ టెస్టులు నిర్వ‌హించారు. ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్టర్లు తెలిపారు. మ‌రికాసేప‌ట్లో కోర్టులో హాజ‌రు ప‌రిచి, రిమాండ్‌కు త‌ర‌లించ‌నున్నారు. జ‌గ‌జ్యోతి నిన్న(సోమ‌వారం) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు దొరికిపోయారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మాస‌బ్‌ట్యాంక్ ప‌రిధిలోని ప్ర‌భుత్వ గిరిజ‌న సంక్షేమ శాఖ ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్న కే జ‌గ‌జ్యోతి బిల్లుల మంజూరుకు కాంట్రాక్ట‌ర్ బొడుకం గంగ‌న్న నుంచి రూ. 84 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో గంగ‌న్న ఫిర్యాదు మేర‌కు ఏసీబీ అధికారులు..…

Read More

క్లోజింగ్‌, ఇంట్రా-డేల్లో ఆల్‌టైమ్‌ హైకి సూచీ 75 పాయింట్లు ఎగిసి 22,197 వద్ద ముగింపు 349 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్‌ బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఆకర్షణీయం ముంబై, ఫిబ్రవరి 20: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. వరుసగా ఆరోరోజూ కొనుగోళ్ల మద్దతును కూడగట్టుకున్నాయి. మంగళవారం నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ మరో సరికొత్త స్థాయిని అధిరోహించింది. అటు క్లోజింగ్‌, ఇటు ఇంట్రా-డేల్లోనూ ఆల్‌టైమ్‌ హై రికార్డులను నెలకొల్పింది. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు తడబడినా.. ఆఖర్లో మెప్పించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 349.24 పాయింట్లు లేదా 0.48 శాతం ఎగబాకి 73,057.40 వద్ద నిలిచింది. నిఫ్టీ 74.70 పాయింట్లు లేదా 0.34 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 22,196.95 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 22,215.60 స్థాయిని తాకి లైఫ్‌టైమ్‌ ఇంట్రా-డే హైని లిఖించింది. మొత్తానికి గడిచిన…

Read More

Navalny’s death raises questions over the fractured Russian opposition and whether his widow could emerge as a rallying point for anti-Putin forces Published Date – 20 February 2024, 11:55 PM Flowers, candles and portraits of Alexei Navalny are laid at Carl Fredrik Reuterswards sculpture Non-Violence at Anna Lindhs Place in Malmo, Sweden, Tuesday, Feb. 20, 2024. (Johan Nilsson/TT News Agency via AP) Death strikes Russian dissidents in myriad ways; radioactive poisoning, nerve agent attack, a fatal plunge from an open window or the old-fashioned way of getting shot at close range. The recent death of Alexei…

Read More

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామన్నారు మాజీ, మంత్రి సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. ఇవాళ(మంగళవారం) రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌లోని పీజీ రోడ్డులో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను స్థానికులు తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా డిమ్మీ పాన్‌షాపు నుంచి రామ మందిరం వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశామని, త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. ఇది కూడా చదవండి:హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు Source link

Read More

తెలంగాణలో పలు అభివృద్ధి పనులకూ .. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలోని మూడు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) క్యాంపస్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. జమ్ము, బౌద్ధ గయ, విశాఖపట్నంలలోని ఐఐఎం క్యాంపస్‌లను ఆయన ప్రారంభించారు. అలాగే మూడు ఐఐటీలు, 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ పాఠశాలల శాశ్వత భవనాలు సహా 13,375 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌ కూడా ఉంది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ క్యాంపస్‌లో రూ.1,089 కోట్లతో చేపట్టిన పనులను, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని, పాలమూరు యూనివర్సిటీలో పీఎం ఉషా పథకాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. Source link

Read More

Acharya Vidhyasagar advocated healthy and clean politics, even saying that policymaking has to be about people’s welfare Published Date – 20 February 2024, 11:59 PM By Narendra Modi, Prime Minister of India Sant Shiromani Acharya Shri 108 Vidhyasagar Ji Maharaj Ji attained Samadhi and left us all saddened. His life is a spiritually rich epoch graced with profound wisdom, boundless compassion and an unwavering commitment to uplift humanity. I have had the honour of receiving his blessings on numerous occasions. Thus, I feel a deep sense of loss, akin to losing a guiding light that has…

Read More