Author: Telanganapress

Virat Kohli-Anushka Sharma | విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. February 20, 2024 / 09:07 PM IST Virat Kohli-Anushka Sharma |విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. బుల్లి కోహ్లీకి ‘అకాయ్‌’ అని పేరు పెట్టినట్టు ప్రకటనలో తెలిపింది. అనుష్క శర్మ పెట్టిన పోస్టుతో ఇంగ్లండ్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్న కోహ్లీకి ఏమైంది..? అసలెందుకు అతడు ఆడటం లేదు..? కోహ్లీ తల్లికి బాగోలేదా..? వాళ్ల ఇంట్లో అంతా ఓకేనా..? వంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది.   Source link

Read More

Participating in a constituency-level cadre meeting at Shadnagar on Tuesday, Harish Rao said Telangana became a reality through the sacrifices of people like Siripuram Yadaiah from Shadnagar. Published Date – 20 February 2024, 08:08 PM Hyderabad: Pointing out that numerous people had sacrificed their lives for Telangana Statehood, BRS senior leader and former Minister T Harish Rao said he was pained to see that the State was under the rule of a person who pointed his gun at the separate Telangana activists. He remembered that former Chief Minister K Chandrashekhar Rao too went to the verge…

Read More

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమె ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. 77 ఏళ్ల సోనియా తొలిసారి రాజ్యసభకు పోటీ చేశారు. ఈ నెల 15న రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఆమె నామినేషన్ వేశారు. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీతో పాటు బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ముగ్గురూ ఎన్నిక అయినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సోనియాగాంధీ స్థానంలో ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు. 2006 నుంచి ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంటుకు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియాగాంధీ. 1964లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి:పది, ఇంటర్‌ బోర్డు పరీక్షలు ఇక ఏడాదికి రెండుస్లారు   Source…

Read More

ACB Raid | గ్రామాల్లో విద్యుద్ధీపాలను అమర్చినందుకు గాను తనకు రావల్సిన డబ్బులను అడిగిన బాధితుడి నుంచి లంచం తీసుకున్న పంచాయతీరాజ్ ఏఈఈ ‌ ని అవినీతి నిరోధక అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. February 20, 2024 / 08:02 PM IST సూర్యాపేట : గ్రామాల్లో విద్యుద్ధీపాలను అమర్చినందుకు గాను తనకు రావల్సిన డబ్బులను అడిగిన బాధితుడి నుంచి లంచం తీసుకున్న పంచాయతీరాజ్ ఏఈఈ ‌(Panchayay Raj AEE) ని అవినీతి నిరోధక అధికారులు(ACB) రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలంలో పంచాయతీ రాజ్‌ ఏఈఈగా పనిచేస్తున్న కొసురి రంగరాజు మంగళవారం బాధితుడు దరావత్‌ కృష్ణ నుంచి రూ.5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో దరావత్‌ కృష్ణ విద్యుద్ధీపాలను అమర్చాడు. ఇందుకు సంబంధించిన ఎంబీ బుక్స్‌ (MB Books) ఇవ్వాలని కోరగా అందుకు ఏఈఈ లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడు…

Read More

Kavitha, who visited Bukacherla of Mothe mandal, consoled family members of Irugu Asmitha, a Class 10 student of the SC welfare girls residential school at Imampet in the district who died, allegedly by suicide recently. Updated On – 20 February 2024, 07:03 PM Suryapet: BRS MLC K Kavitha on Tuesday urged Chief Minister A Revanth Reddy to hold a review meeting to discuss measures to prevent deaths by suicide of girl students in government welfare residential schools and hostels. Kavitha, who visited Bukacherla of Mothe mandal, consoled family members of Irugu Asmitha, a Class 10 student…

Read More

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి(బుధవారం) నుంచి ఈ నెల 24 వరకు జాతర జరగనుంది. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6వేల ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. అయితే హైదరాబాదులో ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిటీ బస్సులను కూడా ఆర్టీసీ అధికారులు మేడారం జాతరకు నడుపుతున్నారు. మెయిన్ రూట్లలో అరకొర బస్సులను తిప్పుతున్నారు. ఈ విషయం తెలియక ప్రయాణీకులు గంటల తరబడి బస్టాప్ లలో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఉబర్, రాపిడో 20శాతం చార్జీలు పెంచాయి. డ్యూటీలకు వెళ్లేవారు తప్పని పరిస్థితిలో చార్జీలు ఎక్కువైనా వెళ్లక తప్పడం లేదంటున్నారు ఉద్యోగులు. ఇది కూడా చదవండి:ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ Source link

Read More

TTD Trust | బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ(TTD) లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు. February 20, 2024 / 07:01 PM IST తిరుమల : బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ(TTD) లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మేరకు విరాళం(Donations) డీడీలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డికి దాత శనివారం అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 33. 33 లక్షలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ. 10.11 లక్షలు అందించారు. భ‌క్తిభావాన్ని పంచిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణంభీష్మ ఏకాదశి ప‌ర్వదినం సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం టీటీడీ చేప‌ట్టిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం…

Read More

A bench of Chief Justice of India DY Chandrachud and Justices JB Pardiwala and Manoj Misra quashed the decision by Returning Officer Anil Masih by which he declared BJP candidate Manoj Kumar Sonkar as Chandigarh Mayor on January 30. Updated On – 20 February 2024, 06:00 PM Supreme Court New Delhi: In a major development, the Supreme Court on Tuesday declared Aam Aadmi Party (AAP) Councillor Kuldeep Kumar as the winner of the Chandigarh Mayoral polls. A bench of Chief Justice of India DY Chandrachud and Justices JB Pardiwala and Manoj Misra quashed the decision by…

Read More

ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు, ఇతర డీప్ ఫేక్ డిజిటల్ కంటెంట్ గందరగోళాన్ని సృష్టిస్తోంది. వీటి బాధితుల్లో సెలబ్రిటీలే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, ఇవి నకిలీ వీడియోలా, ఒరిజనల్ వీడియోలా అని గుర్తించేందుకు వాట్సాప్ కీలకమైన హెల్ప్ లైన్ ను తీసుకువస్తోంది. అందుకోసం వాట్సాప్ మాతృసంస్థ మెటా… మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ)తో చేయికలిపింది. ప్రత్యేకించి ఫ్యాక్ట్ చెక్ కోసమే పనిచేసేలా ఈ హెల్ప్ లైన్ కు రూపకల్పన చేస్తున్నారు. ఓ వీడియో ఒరిజనలా, డీప్ ఫేక్ వీడియోనా అనేది ఈ హెల్ప్ లైన్ తో నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ హెల్ప్ లైన్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దుర్వినియోగం చేస్తూ రూపొందించే డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేయడమే తమ ప్రధాన ఉద్దేశం అని మెటా తెలిపింది. ఇది కూడా చదవండి: ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన…

Read More

Hailstorm | ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. పక్షులు, పశువులు, కుక్కలు రాబోయే విపత్తును ముందే గమనించి భయం నిండిన అరుపులు, కేకలతో సంకేతాలిచ్చాయి. ఇంతలోనే గాలిదుమారం మొదలైంది. కాసేపటికే వడగండ్ల వాన షురువైంది. February 20, 2024 / 05:44 PM IST Hailstorm: ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. పక్షులు, పశువులు, కుక్కలు రాబోయే విపత్తును ముందే గమనించి భయం నిండిన అరుపులు, కేకలతో సంకేతాలిచ్చాయి. ఇంతలోనే గాలిదుమారం మొదలైంది. కాసేపటికే వడగండ్ల వాన షురువైంది. పెద్ద ఎత్తున వడగండ్లు పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జాలౌన్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈ ఉత్పాతం చోటుచేసుకుంది. దాదాపు అరగంటపాటు కురిసిన ఈ వడగండ్ల వాన ధాటికి పంట చేలు దెబ్బతిన్నాయి. జోన్న, మొక్కజొన్న, గోధుమ, వరి పంటలతోపాటు కూరగాయల పంటలు ఈ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయాయి. ఒక్కసారిగా కురిసిన ఈ వడగండ్ల వాన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.…

Read More