Speaking at the launch of the BJP’s Vijaya Sankalp Bus Yatra in Tandur, Sanjay said the party had decided to contest the Lok Sabha polls alone and that it had no intention to join hands with any party in the State. Updated On – 20 February 2024, 04:54 PM Hyderabad: BJP national general secretary Bandi Sanjay on Tuesday said the BJP had no plans to have an electoral alliance with the BRS for the ensuing Lok Sabha polls. Speaking at the launch of the BJP’s Vijaya Sankalp Bus Yatra in Tandur, Sanjay said the party had…
Author: Telanganapress
తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజు నేడు. నిప్పు అంటించుకొని అమరుడు అయ్యాడు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలతం నేటి తెలంగాణ. వారికి జోహార్లు అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇవాళ(మంగళవారం) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. మలిదశ తెలంగాణ పోరాటంలో షాద్నగర్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఉద్యమంలో ముందునిలిచి పోరాడారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అని వ్యక్తి సీఎం అయ్యాడు.ఉద్యమ కారులపైకి తుపాకి పట్టుకొని వెళ్లిన వ్యక్తి సీఎం అయ్యాడు. గుర్తు చేసుకుంటే బాధ అనిపించింది. మొన్న 7 వేల ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు…
Rajyasabha Elections | రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణలో 3 స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. February 20, 2024 / 05:00 PM IST Rajyasabha Elections | హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణలో 3 స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు మాత్రమే మిగిలాయి. శ్రమజీవి పార్టీ తరపున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కిరణ్ రాథోడ్లు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లపై 10 మంది ఎమ్మెల్యేలు…
The MLA from Mangalagiri constituency met Chief Minister and YSRCP President, YS Jagan Mohan Reddy, who welcomed him back into the party. Published Date – 20 February 2024, 04:05 PM Amaravati: Two months after resigning from ruling YSR Congress Party, Alla Ramakrishna Reddy returned to the party fold on Tuesday. The MLA from Mangalagiri constituency met Chief Minister and YSRCP President, YS Jagan Mohan Reddy, who welcomed him back into the party. Accompanied by YSRCP MP Ayodhya Rami Reddy, Ramakrishna Reddy met the Chief Minister at his camp office. After announcing his resignation from YSRCP and…
తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత అక్రమాస్తుల్లో భాగమైన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తేదీలను నిర్ణయించింది. మార్చి 6, 7 తేదీల్లో వచ్చి గోల్డ్, వజ్రాభరణాలను తీసుకెళ్లాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని తీసుకెళ్లడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని సూచించింది. ఆ రెండు రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది. బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి తాము ఒక అధికారిని నియమించామని… తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు. ఆరు పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు అవసరమైన సిబ్బంది, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ తో రావాలని చెప్పారు. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న నగలన్నీ కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి.…
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) మంగళవారం తిరుపతిలో జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు . February 20, 2024 / 03:50 PM IST అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) మంగళవారం తిరుపతిలో జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు . అదేవిధంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ని కూడా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్ ఐటీ(Triple IT) ని జాతికి అంకితమిచ్చారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా వీటిని ప్రారంభించారు. విశాఖ ఐఐఎం(IIM)కు సంబంధించి 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలను ఇటీవల…
According to railway officials associated with the project, the tunnel work started around 2010 and it took almost 14 years to operationalise it. Published Date – 20 February 2024, 03:04 PM Jammu: Prime Minister Narendra Modi during the inauguration & foundation stone laying ceremony of multiple developmental projects. (PTI Photo) Srinagar: The longest railway tunnel of the country on the Udhampur-Srinagar-Baramulla Rail Link (USBRL) was opened by Prime Minister Narendra Modi on Monday as he flagged off the first electrified trains of the Kashmir valley. “Prime Minister Modi was present in Jammu and he virtually flagged…
మరి కొద్ది రోజుల్లో పెళ్లి. మ్యారేజ్ లో స్మైల్ లుక్ తో అందంగా కన్పించాలని అనుకున్నాడు ఓ యువకుడు. దీంతో స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగింది. లక్ష్మీనారాయణ వింజం (28) అనే యువకుడికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో తన ముఖంపై చిరునవ్వును తీర్చిదిద్దుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం సిటీలోని ఓ ప్రముఖ డెంటల్ హాస్పిటల్ డాక్టర్లను ఆశ్రయించాడు. స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ ద్వారా ముఖాన్ని తీర్చిదిద్దేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీనారాయణ తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్లిన లక్ష్మీనారాయణకు డాక్టర్లు అనెస్థీషియా ఇచ్చి సిద్ధం చేశారు. అయితే.. కాసేపటి తర్వాత లక్ష్మీనారాయణ కుప్పకూలాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించారు. తాము ఆసుపత్రికి చేరుకునే సరికే లక్ష్మీనారాయణ అపస్మారక…
Swami Prasad Maurya: సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి వారం క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఆయన మరో నిర్ణయాన్ని ప్రకటంచారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. February 20, 2024 / 03:00 PM IST లక్నో: సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య(Swami Prasad Maurya) తన పదవికి వారం క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఆయన మరో నిర్ణయాన్ని ప్రకటంచారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. మీతో పనిచేసేందుకు అవకాశం వచ్చిందని, ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన చర్చల తర్వాత ఆ మరుసటి రోజే జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు ప్రైమరీ మెంబర్షిప్కు కూడా…
The incident took place on the national highway near Amaravati-Anantapur Expressway in Pusalapadu village near Bestavaripeta mandal in Prakasam district on Tuesday morning. Updated On – 20 February 2024, 02:01 PM Prakasam: A car collided with an auto-rickshaw in which three people died on the spot, while others sustained injuries in Andhra Pradesh’s Prakasam district, a police official said. The incident took place on the national highway near Amaravati-Anantapur Expressway in Pusalapadu village near Bestavaripeta mandal in Prakasam district on Tuesday morning. According to the Sub-inspector of police Bestavaripeta, Narasimha Rao, a car and an auto-rickshaw…