పాత నోటిఫికేషన్ల ద్వారానే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. రేవంత్ రెడ్డి సీఎం కాకా ముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంది ఎదురుచూశారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడుతాడు…నోటిఫికేషన్లు వేస్తాడు అని నిరుద్యోగులు ఆశ పడ్డారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత నమ్మించి మోసం చేశాడన్నారు. మంత్రి వర్గ సమావేశాలు పెట్టుకున్నారు కానీ ఒక్క సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్ పై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. నోటిఫికేషన్ లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. సుప్రీంకోర్టు లో కేస్ ఉంది.దాన్ని పట్టించుకోకుండా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు.. మళ్ళీ కొత్తగా వాటికి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వెనుక…
Author: Telanganapress
Mallikarjun Kharge : రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుండటంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓటమి ఖాయమని, ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా రావని అన్నారు. February 20, 2024 / 01:53 PM IST Mallikarjun Kharge : రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుండటంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓటమి ఖాయమని, ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా రావని అన్నారు. బీజేపీ 400 లోక్సభ సీట్లను గెలుస్తుందని తాను చెప్పినట్టు ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని, కానీ ఆ పార్టీ 100 సీట్లను కూడా దాటదని వాస్తవంగా తాను చెప్పానని ఖర్గే పేర్కొన్నారు. తాను పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడినా…
The unsettling footage, which has since gone viral on social media, depicts the terrifying ordeal experienced by those on board. Published Date – 20 February 2024, 12:49 PM New Delhi: In a harrowing incident captured on video, passengers aboard a Delhi-Srinagar IndiGo flight were left trembling in fear as the aircraft encountered severe turbulence during its journey. The unsettling footage, which has since gone viral on social media, depicts the terrifying ordeal experienced by those on board. On Monday, the IndiGo flight 6E6125 had departed from Delhi’s Indira Gandhi International (IGI) airport at 5:25 p.m. and…
ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూశారు. గత రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నటుడి మరణ వార్తతో వినోద ప్రపంచం శోకసంద్రంలో మునిగింది. 59 ఏళ్ల రితురాజ్ సింగ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన..ఈ మధ్యే డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈటీమ్స్ వార్తల ప్రకారం, రీతురాజ్ సింగ్ ప్యాంక్రియాస్ సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతను కొంతకాలం క్రితం హో హాస్పిటల్లో చేరాడు. అయితే, నటుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు, ఆ తర్వాత రితురాజ్ సింగ్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.రీతురాజ్ సింగ్ సన్నిహితుడు అమిత్ బహల్ అతని మరణ వార్తను ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ, రితురాజ్ గుండెపోటుతో మరణించాడు. కొన్ని రోజుల క్రితం, అతను ప్యాంక్రియాస్ చికిత్స కోసం…
Minister Thummala | ప్రజాప్రతినిధులు(Political leaders) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలసుకొని వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. February 20, 2024 / 12:56 PM IST హైదరాబాద్ : ప్రజాప్రతినిధులు(Political leaders) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలసుకొని వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ప్రజల కష్ట, నష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే వారు మన వెంట ఉంటారని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా ప్రతి నాయకుడు ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పదవులు శాశ్వతం కాదు, మనం చేసిన సేవే ప్రజల్లో చిరకాలం నిలిచిపోతుందన్నారు. Source link
Steps to reduce chemical fertilisers in paddy crop, measures to nurture villages to help them tackle climate change were among the announcements the Minister made in Tamil Nadu Assembly. Updated On – 20 February 2024, 11:56 AM Representational Image Chennai: Tamil Nadu Minister for Agriculture and Farmers Welfare, MRK Panneerselvam on Tuesday presented the agriculture budget for 2024-25 in the Assembly and announced new initiatives, including those aimed at improving soil fertility. In his budget speech, the Minister said the indiscriminate use of chemical fertilisers, herbicides, and pesticides, has led to a decline in overall soil…
కరీంనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో ఐదు వంటగ్యాసు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్దెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లలో నివసి్తున్నవారు మేడారం జాతరకు వెళ్లడంతో పెద్దెత్తున ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి..!! The post కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..!! appeared first on tnewstelugu.com. Source link
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి యూపీ కోర్టులో భారీ ఊరట లభించింది. February 20, 2024 / 11:47 AM IST Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి యూపీ కోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్షాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గానూ పరువు నష్టం కేసు (defamation case)లో సుల్తాన్ పూర్ కోర్టు (Sultanpur Court) రాహుల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2018 లో బెంగళూరు(Bangalore) లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ(BJP) నాయకుడు విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా హయాంలో బీజేపీ ప్రమేయం ఉందంటూ…
The film also stars Ranveer Singh, who will be stepping into the shoes of Bollywood megastar Shah Rukh Khan for the titular role. Published Date – 20 February 2024, 10:56 AM Mumbai: Bollywood actress Kiara Advani, who was last seen in the film ‘Satyaprem Ki Katha’, has come on-board for the third instalment of the action-thriller film ‘Don’. The film also stars Ranveer Singh, who will be stepping into the shoes of Bollywood megastar Shah Rukh Khan for the titular role. SRK has played the titular character in the first two instalments of the film which…
కార్తీకదీపం సీరియల్…బుల్లితెరమీద ఓ సంచలనం. ఏళ్లకు ఏళ్లుగా ఈ సీరియన్ ను ప్రేక్షకులు ఆదరించారు. టీఆర్పీలోనూ రికార్డు బద్దలు కొట్టింది. స్టార్ మాలో 2017లో ఈ సీరియల్ షురూ అయ్యింది. 2023 వరకు ఏకధాటిగా 1569 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యింది. రాత్రి 8 అయ్యిందంటే చాలు కార్తీకదీపం ప్రతిఇంట్లో వినిపించేంతగా ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సీరియల్ అంతగా విజయం సాధించిందంటే అందులోని పాత్రలే కారణమని చెప్పవచ్చు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత..ఈ మూడు క్యారెక్టర్స్ జనాలను ఆకట్టుకున్నాయి. డాక్టర్ బాబు, వంటలక్కను తమ ఇంట్లో మనుషులుగా ప్రేక్షకులు భావించారంటే ఈ సీరియల్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక మోనితను తమ ఇంట్లో ఓ శత్రువుగా భావించారు. అయితే తర్వాత కాలంలో ఈ మూడు పాత్రలు లేకుండా కార్తీకదీపంపై ప్రయోగం చేశారు. డాక్టర్ బాబు కూతుళ్లను పెద్దవాళ్లుగా చూపించారు. డాక్టర్ బాబు, వంటలక్క ప్రమాదంలో మరణించినట్లుగా ముగింపు కార్డు…