మేడారం మహా జాతర (Medaram) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. February 20, 2024 / 10:57 AM IST ములుగు: మేడారం మహా జాతర (Medaram) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. దీంతో ములుగు జిల్లాలో జాతర జరుగనున్న నాలుగు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈమేరకు జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు రోజులపాటు విద్యాసంస్థలను మూసి వేయాలని ఆదేశించారు. మహాజాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్…
Author: Telanganapress
Finance Minister K N Balagopal claimed that the central government has informed the apex court that if Kerala withdraws its petition, the government will give the state permission to borrow around Rs 12,000 crore on Monday itself. Updated On – 20 February 2024, 09:47 AM Kollam: The Kerala government has flayed the Centre’s stand to allow the state to borrow money only if it withdrew the case before the Supreme Court, terming it “highly disappointing” and detrimental to fiscal federalism. Addressing media here on Monday, state Finance Minister K N Balagopal claimed that the central government…
పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. విద్యుత్ ఘాతంలో నగదు, బంగారం, వెండి, కొత్త బట్టలు కాలి బూడిదయ్యాయి. మరో రెండు వారాల్లోనే పెళ్లి ఉందనగా ఈ ఘటన జరగడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు చూస్తే కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో ఈ ఘటన సోమవారం జరిగింద. గ్రామానికి చెందిన మోహన్ రావు, నరసారావుల ఇంట్లో వారి చెల్లెలు పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంత కాలం పొదుపు చేసిన సొమ్ము,ఇతరుల దగ్గర అప్పులు చేసి, పెళ్లి ఖర్చు కోసం సుమారు రూ. 15లక్షల నగదు. 10 తులాల బంగారం, వెండి నగలు, పట్టుచీరలు, ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. బీరువా ఉన్న గదిలో షార్ట్ సర్య్కూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుటుంబసభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు ఎగసిపడటంలో బయటకు పరుగులు తీశారు. వారి కళ్ల ఎదుటే పెళ్లి సామాగ్రి కాలి…
Smriti Irani: వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలేసి.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేవలం అమేథీలోనే పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఒకవేళ రాహుల్ కాన్ఫడెంట్గా ఉంటే, వయనాడ్లో ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ సీటుపై ఆయన అమేథీ నుంచి మాత్రమే పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. February 20, 2024 / 09:49 AM IST న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి .. సవాల్ విసిరారు స్మృతి ఇరానీ(Smriti Irani). వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలేసి.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేవలం అమేథీలోనే రాహుల్ పోటీ చేయాలని ఆమె అన్నారు. ఒకవేళ రాహుల్ కాన్ఫడెంట్గా ఉంటే, వయనాడ్లో ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ సీటుపై ఆయన అమేథీ నుంచి మాత్రమే పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఓ టీవీ…
The incident took place on Sunday and the case was registered on Monday on the complaint of a local resident, Vijay Kumar Upadhyay, who used to feed the strays in the colony. Published Date – 20 February 2024, 08:47 AM Lucknow: A couple in Lucknow has been booked for allegedly hitting a stray dog with an iron rod and breaking its leg in the Indira Nagar area. The incident took place on Sunday and the case was registered on Monday on the complaint of a local resident, Vijay Kumar Upadhyay, who used to feed the strays…
అనుమానస్పద స్థితిలో గిరిజన బాలిక మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయిని, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెదకొండేపూడికి చెందిన ఈరేటి వసంత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదవుతోంది. సోమవారం ఉదయం ఎప్పటిలాగానే పాఠశాలకు వెళ్లి సహచర పిల్లలతో ఉత్సాహంగా ఉంది. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వెళ్లింది. అక్కడ పూరిగుడిసె వెదురు దూలానికి చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమీపంలోనే బాలిక ఇల్లు ఉండటంతో పుస్తకాల కోసం వెళ్లిందని ప్రధానోపాధ్యాయిని ప్రవీణ చెబుతోంది. మధ్యాహ్న విరామ సమయం ముగిసిన తిరిగి రాకపోవడంతో ..ఇంతలో ఉరేసుకుని మరణించినట్లు తెలిసిందన్నారు. వసంతకు వచ్చే ఏడాది ఆరోతరగతిలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాలికకు తల్లి ఉన్నా మానసికస్థితి అంతంత మాత్రమే. దీంతో బంధువుల వద్ద ఉంటోంది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అనుమానస్పద మ్రుతిగా కేసు నమోదు…
కెనడాలోని కాల్గరీ, వాంకోవర్ నగరాల మధ్య దూరం దాదాపు 700 కిలోమీటర్లు. వాంకోవర్ పట్టణంలో ఇంటి అద్దెలను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎంతలా అంటే భారీగా ఉండే అద్దెను చెల్లించడం కంటే ఓ విద్యార్థి విమానంలో వెళ్లి తరగతులకు హాజరవడమే నయం అనుకొనేలా పరిస్థితి ఉన్నది. February 20, 2024 / 08:41 AM IST Canada | వాంకోవర్: కెనడాలోని కాల్గరీ, వాంకోవర్ నగరాల మధ్య దూరం దాదాపు 700 కిలోమీటర్లు. వాంకోవర్ పట్టణంలో ఇంటి అద్దెలను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎంతలా అంటే భారీగా ఉండే అద్దెను చెల్లించడం కంటే ఓ విద్యార్థి విమానంలో వెళ్లి తరగతులకు హాజరవడమే నయం అనుకొనేలా పరిస్థితి ఉన్నది. వారానికి రెండు సార్లు విమానంలో కాల్గరీ నుంచి వాంకోవర్కు ప్రయాణిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ కొలింబియా (యూబీసీ)కి చెందిన టిమ్ చెన్ అనే విద్యార్థి ప్రస్తుతం మీడియాలో హైడ్లైన్స్లో నిలిచాడు. వాంకోవర్లో…
The suspect, Vaibhav sent an email to the airport authorities saying ‘Please don’t open international airport doors, the hijackers are using compliance to murder you’ Published Date – 19 February 2024, 10:15 PM Representational Image Hyderabad: The RGIA police on Monday arrested a former IT employee for making fake bomb threats to Rajiv Gandhi International Airport (RGIA), Shamshabad. The suspect, Vaibhav sent an email to the airport authorities saying ‘Please don’t open international airport doors, the hijackers are using compliance to murder you’. According to the police, on February 15, he sent a fake email to…
విద్యార్థుల ప్రవర్తనను, శ్రద్దను మరింత మెరుగుపరిచేందుకు పాఠశాలల్లో మొబైల్ వినియోగాన్ని నిషేధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో అంతరాయాలను తగ్గించడంతోపాటు విద్యార్థులు ప్రవర్తనను మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాఠశాలలు పిల్లలు నేర్చుకునే ప్రదేశాలని, మొబైల్ ఫోన్లు తరగతిగదిలో అవాంఛనీయమైన పరధ్యానాన్ని కలిగిస్తాయని బ్రిటన్ విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్ పేర్కొన్నారు. బ్రేక్, లంచ్ సమయంలో కూడా మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు నిర్భంధం ఎదుర్కొవల్సి ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: అనుమానస్పద స్థితిలో ఐదోతరగతి విద్యార్థిని మృతి..!! Source link
జిల్లాలో ఇసుకదందా యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమార్కులు రాత్రికి రాత్రే వాగులో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా జిల్లాకేంద్రంతోపాటు తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ వంటి ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. February 20, 2024 / 07:36 AM IST వాగుల నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు Manukota | మహబూబాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇసుకదందా యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమార్కులు రాత్రికి రాత్రే వాగులో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా జిల్లాకేంద్రంతోపాటు తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ వంటి ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్నాయక్ అధికారులకు పదేపదే సూచనలిస్తున్నప్పటికీ తవ్వకాలకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట, కొమ్ములవంచ, జయపురం గ్రామ శివారులో ఉన్న వాగులో అర్ధరాత్రి 12 గంటల నుంచి…