Author: Telanganapress

Telangana Government has issued orders, raising the maximum age limit by two years for appointment by direct recruitment to various services/ categories of posts in uniform services by two years Published Date – 19 February 2024, 10:54 PM Hyderabad: The State Government has issued orders, raising the maximum age limit by two years for appointment by direct recruitment to various services/ categories of posts in uniform services in the Police, Fire, Prisons, Special Protection Force (SPF), Excise, Transport and Forest Departments by two years, in addition to five years, for a period of two years, the…

Read More

కాళ్వేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్‌లో అధికారులు నీటిని పూర్తిగా వదిలేశారు. మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. February 20, 2024 / 06:53 AM IST నీటిని పూర్తిగా వదిలేసిన అధికారులు నేడు బరాజ్‌పై నిపుణుల పరిశీలన Annaram Barrage | జయశంకర్‌ భూపాలపల్లి. ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం: కాళ్వేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్‌లో అధికారులు నీటిని పూర్తిగా వదిలేశారు. మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఈ బరాజ్‌లోని 28, 38 ఔట్‌లెట్లలో ఏర్పడిన సీపేజ్‌లకు ఆప్కాన్స్‌ సంస్థ ఇప్పటికే కెమికల్‌ గ్రౌటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజ్‌లకు పూర్తిస్థాయి ట్రీట్‌మెంట్‌ చేయడంతోపాటు బరాజ్‌లో లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్‌ సంస్థకు ఇన్వెస్టిగేషన్‌ బాధ్యతలను అప్పగించింది. అన్నారం బరాజ్‌లో నీరు ఉండటం, మేడిగడ్డ బరాజ్‌లో టెస్టింగ్‌ పనులు నెలల తరబడి కొనసాగుతుండటంతో…

Read More

Hyderabad Black Hawks rallied from two sets down to beat Mumbai Meteors in the third season of the RuPay Prime Volleyball League at Jawaharlal Nehru Indoor Stadium in Chennai on Monday. Updated On – 19 February 2024, 11:01 PM Players of Hyderabad Black Hawks in action during the clash. Hyderabad: Hyderabad Black Hawks picked an unbelievable comeback win in the third season of the RuPay Prime Volleyball League powered by A23, defeating the Mumbai Meteors 7-15, 12-15, 15-10, 15-11, 20-18 at the Jawaharlal Nehru Indoor Stadium in Chennai on Monday. Ashamat Ullah was named the Player…

Read More

రైతుభరోసా (రైతుబంధు) పథకం అమలుకు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని సాగు భూములు, బీడు భూముల లెక్కలు తేల్చేందుకు రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. February 20, 2024 / 04:12 AM IST రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే చేపట్టాలని నిర్ణయం సాగు, బీడు భూముల లెక్క తేల్చనున్న సర్కారు ఇప్పటికే కేంద్ర సాంకేతిక శాఖతో సంప్రదింపులు కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు భూముల వివరాలు రాగానే మార్గదర్శకాలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రైతుభరోసా (రైతుబంధు) పథకం అమలుకు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని సాగు భూములు, బీడు భూముల లెక్కలు తేల్చేందుకు రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా భూముల స్వరూపాన్ని తెలుసుకోనున్నది. ఇందుకోసం హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌ఈ) సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు…

Read More

With revenue income estimated at Rs. 5,938 crore, revenue expenditure is Rs. 3,458 crore, revenue surplus is Rs. 2,480 crore, and capital funds and expenditure are Rs. 1,999 crore and Rs. 4,479 crore respectively Published Date – 19 February 2024, 11:06 PM Mayor Gadwal Vijayalakshmi addressing the GHMC General Body meeting on Monday. Hyderabad: The long overdue General Body meeting of the Greater Hyderabad Municipal Corporation (GHMC) was held here on Monday. Taking cognizance of the multiple grievances raised by the members, Mayor Gadwal Vijayalakshmi said that officials’ negligence in performing their duties will not be…

Read More

పాకిస్తాన్ లో ఓ గ్యాంగ్‌స్టర్‌ హత్యకు గురయ్యాడు. పెళ్లి వేడుకకు వెళ్లిన అతడిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇవాళ(సోమవారం) లాహోర్‌లో ఈ ఘటన జరిగింది. గూడ్స్‌ ట్రాన్స్ పోర్ట్‌ నెట్‌వర్క్‌ యజమాని అయిన అమీర్‌ బాలాజ్‌ టిప్పు అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌. లాహోర్‌ లో  జరిగిన వివాహ వేడుకకు  హాజరయ్యాడు. మ్యారేజ్ జరుగుతుండగా అమీర్‌పై కొందరు వ్యక్తులు కాల్పులకు జరిపారు. ఈ ఘటనలో అతడితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన అమీర్‌ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా.. ఆ కాల్పుల్లో ఒక షూటర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. కాల్పుల్లో గాయపడిన వారిని స్థానికులు జిన్నా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమీర్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి:హైదరాబాద్ ఫిల్మ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం The post పెళ్లి వేడుకలో…

Read More

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇసుకపై పెట్టిన అనధికారిక నిబంధనలు కొందరికి లాభంగా మారితే, వినియోగదారులకు మాత్రం భారంగా మారుతున్నాయి. February 20, 2024 / 04:37 AM IST గుండ్రాత్‌పల్లిలో చార్జీల దందా.. కాంగ్రెస్‌ నేతలు, అధికారుల దోపిడీ డీడీలు ఉన్నా అక్రమంగా మామూళ్లు లారీకి అదనంగా కనీసం వెయ్యి వసూలు ఒక్కోసారి 3,000 వరకూ గుంజుతున్నరు రోజూ సగటున 530 లారీల్లో రవాణా రెన్యువల్‌ చేయక మూతపడిన రీచ్‌లు ఎగబడుతున్న లారీల యజమానులు సొమ్ము చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు వరంగల్‌, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇసుకపై పెట్టిన అనధికారిక నిబంధనలు కొందరికి లాభంగా మారితే, వినియోగదారులకు మాత్రం భారంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం అనుమతినిచ్చిన ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిపివేయాలని, అనుమతి గడువు రెన్యువల్‌ చేయవద్దన్న ప్రభుత్వం ఆదేశాలతో దాదాపు అన్ని రీచ్‌లు మూతపడ్డాయి. తవ్వకాలు ఆగిపోవడంతో ఇప్పటికే క్వారీల్లో ఉన్న ఇసుక కోసం లారీల యజమానులు…

Read More

Indian team INDE Racing secured a historic third place finish at FIM e-xplorer World Cup in Osaka, Japan. Published Date – 19 February 2024, 11:16 PM Sandra Gomez (left), Abhishek Reddy Kankanala, owner of Kankanala Sports Group (centre) and Spenser Wilton after their third place finish. Hyderabad: Indian team INDE Racing, the country’s first ever FIM-licensed team, secured a historic third place finish at FIM e-xplorer World Cup in Osaka, Japan on Monday. The team led by reigning champion Sandra Gomez and Spenser Wilton, who is of Indian descent, showcased their talent in navigating the challenging…

Read More

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గతంలో రిలీజ్ చేసిన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ తాజాగా ఈ ప్రకటన రిలీజ్ చేసింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. పేపర్ లీకేజీ కారణంతో ఒకసారి ప్రిలిమ్స్ ను రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలు పాటించకపోవడంతో రెండోసారి రద్దు అయ్యింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో 503 పోస్టులతోపాటు కొత్తగా 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్ లైన్లో అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు, అప్లికేషన్ల ఎడిట్ చేసుకునేందుకు మార్చి 23 నుంచి 27…

Read More

హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 19 : జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిర్వహించారు. ఈ క్రమంలో గోవింద నామస్మరణ మధ్య ఆలయం మార్మోగింది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆలయంలో నిద్రించి, సోమవారం ఉదయం జరిగిన సుప్రభాత, అన్నకూఠోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం, యాగశాలలో సుదర్శన హోమంలో మంత్రి సతీమణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం స్వామివారు సింహ వాహనంపై, సాయంత్రం హనుమత్‌ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. రాత్రి ఉత్సవమూర్తుల ముందు సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా కొనసాగింది. కార్యక్రమాల్లో ఈవో వుడుతల వెంకన్న, వ్యవస్థాపక వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, నాయకులు అంజన్‌కుమార్‌, పురుమల్ల శ్రీనివాస్‌, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. Source link

Read More