Author: Telanganapress

Their style incorporates jazz, funk, and disco elements, lending their performances a unique and eclectic vibe Published Date – 19 February 2024, 11:20 PM After a decade of navigating this landscape, the band chose to transition exclusively to Telugu music. Hyderabad: A five-piece band, Varnam primarily performs Telugu music while occasionally dipping into Hindi — all delivered with distinct flair. Their style incorporates jazz, funk, and disco elements, lending their performances a unique and eclectic vibe. Formed in 2020 by friends Sai Krishna and Vinay Sashidhar, the band consists of Prateek, who received training at KM…

Read More

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ దగ్గర సోమవారం రాత్రి చోటుచేసుకుంది నాందేడ్ అలోలా 161వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించగా…మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన యువకుడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లే తెలుస్తోంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ఒకే బైక్ మీద నలుగురు యువకులు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. మరణించిన యువకులు పాపన్నపేట మండటం బాచారం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా  చదవండి: 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల…23 నుంచి ఆల్ లైన్లో దరఖాస్తులు..!!…

Read More

108లో అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్యాలయ క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌ అధికారి కిశోర్‌ అన్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని 108 వాహనాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. February 20, 2024 / 02:46 AM IST రాష్ట్ర కార్యాలయ క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌ అధికారి కిశోర్‌ కోటపల్లి, ఫిబ్రవరి 19 : 108లో అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్యాలయ క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌ అధికారి కిశోర్‌ అన్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని 108 వాహనాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 108 అంబులెన్స్‌ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వద్దని సూచించారు. రికార్డులు, అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. స్థానికులను అంబులెన్స్‌ సేవల గురించి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి…

Read More

Indian custodian Sreejesh produced a decisive save in the penalty shootout, denying Spain captain Marc Miralles to earn the win for the hosts in the FIH Pro League match at Bhubaneswar on Monday. Published Date – 19 February 2024, 11:27 PM Picture: X Bhubaneswar: Experienced goalkeeper PR Sreejesh produced the decisive save as the Indian men’s hockey team beat Spain via penalty shootout in an FIH Pro League match here on Monday. The two teams were locked 2-2 in the regulation time. Jarmanpreet Singh (1st minute) and Abhishek (35th) sounded the board for India while Jose…

Read More

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు గడిచిపోయాయి. వారెందుకు విడిపోయారో ఇప్పటివరకు తెలియదు. అయితే మొదటిసారిగా దీనిపై సమంత పరోక్షంగా హింట్ ఇచ్చేసింది. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. సమంతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సమంత పెళ్లి చేసుకున్న తర్వాత బోల్డ్ సన్నివేశాలు నటించడం లేకనే నాగచైతన్య విడాకులు ఇచ్చాడనేది ఇక వెన్షన్ అయితే..ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేక విడాకులు తీసుకున్నది అనేది మరో వెర్షన్. అంతేకాదు స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ నడుపుతుందని..అంటూ రకరకాలు కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై సమంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంది. కొన్ని ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ పై కేసులు కూడా పెట్టింది. దీంతో సమంత మరింత డిప్రెషన్ అనుభవించారు. అయితే సమంత విడాకకులు…

Read More

దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహరాజు అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్‌ రోడ్డులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. February 20, 2024 / 01:44 AM IST మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాలకొండ బైపాస్‌రోడ్డులో శివాజీ విగ్రహం ఆవిష్కరణ పాలమూరు, ఫిబ్రవరి 19 : దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహరాజు అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్‌ రోడ్డులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ శివాజీ మహరాజ్‌ భారతదేశం గర్వించే దిశగా ప్రజా సంక్షేమాన్ని అమలు చేశారని, హైందవ సంస్కృతిని…

Read More

Though Iran says it does not want to be involved in a wider conflict, groups in its ‘Axis of Resistance’openly proclaim their solidarity with Palestinians Published Date – 19 February 2024, 11:59 PM By B Vinay Kumar The ongoing Israel-Palestine conflict has triggered several unprecedented geopolitical developments in the Middle East and also in other parts of the world. Unlike the Russia-Ukraine conflict, the Israel-Palestine conflict has a long historical and ethnic rivalry. When British forces conquered the Palestine region from the Ottomans in 1917, the Jewish population was around 6% in the regions of Palestine…

Read More

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో 12మంది సాయుధులను మెక్సికో సైన్యం హతమార్చింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..టెక్సాస్ లోని రోమా సరిహద్దుకు సమీపంలో మెక్సికోని మిగ్యుల్ అలెమాన్ టౌన్ షిప్ లో సైనికులపై గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడులకు తెగబడ్డారు. వెంటనే సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది సాయుధులు మరణించారు. ఘటనాస్థలం నుంచి 12 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతావర్గాలు తెలిపాయి. అయితే మరణించిన వారి వివరాలు తెలియరాలేదు. మిగ్యుల్ అలెమాన్ ప్రాంతంలో చాలా కాలంగా వ్యవస్థీక్రుత నేర మఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. ఇది కూడా చదవండి: సమంత…చైతూతో విడాకులు తీసుకుంది అందుకేనట…ఆమెనే కారణమంటూ..!! Source link

Read More

వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి క్యారం సంగయ్య తెలిపారు. February 20, 2024 / 12:39 AM IST కాశీబుగ్గ, ఫిబ్రవరి 19: వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి క్యారం సంగయ్య తెలిపారు. మేడారం జాతరను పురస్కరించుకొని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, గుమస్తా, హమాలీ, దడువాయిల అభ్యర్థన మేరకు ఈ నెల 21 నుంచి 23 వరకు సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం వారాంతపు యార్డు బంద్‌, ఆదివారం వారాంతపు సెలవు అని తెలిపారు. 26 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలియజేశారు. రైతులు సెలవు రోజుల్లో మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని కోరారు. Source link

Read More

The US needs to walk the talk on its stated ideals of nurturing liberalism and diversity at home Published Date – 19 February 2024, 11:40 PM The US needs to walk the talk on its stated ideals of nurturing liberalism and diversity at home The spurt in attacks against Indians in the United States raises concerns over the growing trend of xenophobia targeting immigrants and minority communities. The death of an IT executive, Vivek Taneja, in Washington recently, while trying to save a female colleague from molestation outside a restaurant, evoked widespread outrage. The tragedy was…

Read More