కాశ్మీర్లోని ఉత్తర ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. ఈ భూకంపం రాత్రి 9.35 గంటలకు సంభవించిందని, దాని లోతు 10 కిమీ ఉందని.. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఈ భూకంపం కేంద్రం కార్గిల్కు వాయువ్యంగా 148 కి.మీ దూరంలో ఉన్నట్లు తెలిపింది. వార్త సంస్థ PTI ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి లడఖ్లో భారీగా మంచు కురుస్తోంది. అంతకుముందు ఫిబ్రవరి 16న జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం శ్రీనగర్, గుల్మార్గ్లలో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు, జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. భూకంపం లోతు 5 కి.మీ అని సిస్మాలజీ విభాగం తెలిపింది. ఈ…
Author: Telanganapress
రాయగిరి అలైన్మెంట్ మారుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి ప్రకటించి నెల రోజులైనా ఉలుకుపలుకూ లేదు పైగా కోర్టులో స్టేకు వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్ ట్రిపుల్ ఆర్పై వేగంగా ముందుకు వెళ్తున్న సర్కారు యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : భువనగిరి పరిధిలోని రాయగిరి ట్రిపుల్ ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) అలైన్మెంట్ మార్పుపై ఎలాంటి కదలిక లేదు. రైతుల విజ్ఞప్తులు, డిమాండ్ మేరకు మార్పుస్తామన్న ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ప్రకటనలకే పరిమితమైంది. నెల రోజులైనా దీనిపై ఉలుకుపలుకూ లేదు. ట్రిపుల్ ఆర్పై ముఖ్యమంత్రి ముందుకు వెళ్తుంటే.. మంత్రి మాత్రం వెనక్కి అన్నట్టు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించలేదు. మరోవైపు రాయగిరి రైతులు ఎవరినీ నమ్ముకోకుండా కోర్టులో బలంగా కొట్లాడుతున్నారు. ట్రిపుల్ ప్రాజెక్ట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్…
With women travellers turning up in large numbers, the TSRTC has removed the grills in many buses that were earlier fixed to separate women and men travelling in buses. Updated On – 19 February 2024, 10:33 PM Hyderabad: To accommodate more passengers and not just women travellers whose numbers have risen massively under the Mahalakshmi scheme and also to ensure revenue is generated, the Telangana State Road Transport Corporation (TSRTC) has made adjustments to create more room in its buses. With women travellers turning up in large numbers, the TSRTC has removed the grills in many…
మేడారం వెళ్లే భక్తులకు బిగ్ షాకచ్చింది టీఎస్ఆర్టీసీ. మేడారం జాతరకు వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను తీసుకెళ్లరాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని కోరారు. మేడారం జాతర నేపథ్యంలో సజ్జనార్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తులు ఆర్టీసీ బస్సులను వినియోగించాలని కోరిన సజ్జనార్..జాతర నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా మహాలక్ష్మీ స్కీంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించాలమని తెలిపారు. ట్రాఫిక్ ను ద్రుష్టిలో ఉంచుకుని మేడారంలో 15కిలోమీటర్ల మేర 48క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధుల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహారించాలని సజ్జనార్ సూచించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు కోళ్లు, గొర్రెలు, మేకలను అమ్మవార్లకు మొక్కులుగా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.…
BCCI | ఈ ఏడాది అమెరికా – వెస్టిండీస్ వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొననున్న నేపాల్కు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కోరిన క్యాన్కు బీసీసీఐ ఆపన్నహస్తం అందించింది. February 19, 2024 / 10:01 PM IST BCCI | నేపాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాన్) కు ఇచ్చిన మాటను బీసీసీఐ నిలబెట్టుకుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ తమను ఆదుకోవాలని, తమ క్రికెటర్లకు భారత్లో శిక్షణ ఇప్పించాలని కోరిన క్యాన్ అభ్యర్థనకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు వాతావరణ పరిస్థితుల కారణంగా తమ క్రికెటర్లకు భారత్లో ట్రైనింగ్తో పాటు ఇక్కడ మ్యాచ్లు ఆడించాలని గత నెలలో క్యాన్.. బీసీసీఐని కోరింది. ఈ ఏడాది అమెరికా – వెస్టిండీస్ వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొననున్న నేపాల్కు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కోరిన క్యాన్కు బీసీసీఐ ఆపన్నహస్తం అందించింది.…
Sources said the boiler located on the ground floor of the furnace section exploded when workers were operating in the day shift Published Date – 19 February 2024, 09:45 PM Sources said the boiler located on the ground floor of the furnace section exploded when workers were operating in the day shift Hyderabad: Three workers were injured in a blast that occurred in Scan Energy and Power Limited at Kondurg village Rangareddy district on Monday. Sources said the boiler located on the ground floor of the furnace section exploded when workers were operating in the day…
వేసవి సమీపిస్తోంది. చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.వేసవిలో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. షుగర్ పేషంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తినే ఆహారం నుంచి జీవనశైలి వరకు జాగ్రత్తగా ఉండాలి. షుగర్ని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడంతో పాటు క్రింది చిట్కాలను పాటించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ చిట్కాలేంటో చూద్దామా? డీహైడ్రేషన్కు గురికావద్దు:ఇతర కాలంలో కంటే వేసవిలో నీరు అధికంగా తీసుకోవాలి. వేసవిలో చెమటరూపంలో శరీరం నుంచి నీరు పెద్ద మొత్తం బయటకు పోతుంది. ఇది చక్కెర స్థాయిని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లుగా స్వీట్లు, పానీయాల వినియోగాన్ని తగ్గించి, నీరు, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు ఎక్కువగా తాగడం చాలా మంచిది. ఆల్కహాల్, కెఫిన్ మానుకోండి:ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. అదేవిధంగా, కెఫిన్ కంటెంట్…
Road Accident | కారు, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ సోమవారం రాత్రి జరిగింది. February 19, 2024 / 09:23 PM IST Road Accident | కారు, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ వద్ద సోమవారం రాత్రి జరిగింది. నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సదరు యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే, ఒకే బైక్పై నలుగురు యువకులు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తూ కారును ఢీకొట్టారు. మృతులను పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు…
Three persons were injured after the electric car, in which they were traveling went out of control and crashed into the road median on the Begumpet flyover Updated On – 19 February 2024, 08:43 PM Representational Image Hyderabad: Three persons were injured after the electric car, in which they were traveling went out of control and crashed into the road median on the Begumpet flyover on Monday. Rash and negligent driving on the part of the driver is suspected to have caused the mishap. The incident occurred when the travellers were proceeding from Rasoolpura towards Punjagutta.…
కేరళ లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో ఆ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 6జిల్లాలకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో ఇవాళ(సోమవారం), రేపు(మంగళవారం) అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. అలర్ట్ ప్రకారం ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు జిల్లాల్లో అత్యధికంగా 37 డిగ్రీల టెంపరేచర్ నమోదు కానుంది. ఇక అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. సాధారణ స్థాయి కన్నా.. సుమారు 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఆ జిల్లాల్లో నమోదు కానున్నట్లు ఐఎండీ అలర్ట్ చేసింది. నిజానికి మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో కేరళలో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే వెదర్ వేడెక్కినట్లు తెలుస్తోంది. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని కేరళ డిజాస్టర్…