Gang Attempts To Burn Woman Alive | వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడంతోపాటు దానికి నిప్పంటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. February 19, 2024 / 08:38 PM IST ముంబై: వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. (Gang Attempts To Burn Woman Alive) అయితే ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడంతోపాటు దానికి నిప్పంటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూణెలోని చందన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరాడి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న మహేష్…
Author: Telanganapress
The actor’s blockbuster Malayalam movie ‘Bramayugam’ has been earning wide critical appreciation for the innovative theme and Mammootty’s spell-binding performance Published Date – 19 February 2024, 07:37 PM Hyderabad: Several actors have been able to gain wide recognition for their films and impeccable acting skills across languages. Malayalam cinema’s megastar Mammootty is one such legendary actor, whose presence in a film evokes huge buzz and interest globally. The actor’s blockbuster Malayalam movie ‘Bramayugam’, produced by Chakravarthy Ramachandra and S Sashikanth under Night Shift Studios and YNOT Studios, has been earning wide critical appreciation for the innovative…
ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి డబ్బు సంచులు మోస్తున్నాడని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించు కోవడం లేదు. యూట్యూబ్ ఛానెల్ లు, మేధావులకు ఈ విద్యార్థినీల ఆత్మహత్య లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రమే అమలు చేశారు అది మహిళకు ఉచిత బస్ ప్రయాణం.చాలా గ్రామాలకు బస్ సౌకర్యాలు లేవన్నారు బాల్క సుమన్. ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పోతున్నాడు.. డబ్బు సంచులు మోసుకుపోతున్నాడు అని అన్నారు బాల్క సుమన్. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్…
Group-1 Notification | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లోదరఖాస్తులు స్వీకరించనున్నారు. February 19, 2024 / 07:32 PM IST Group-1 Notification | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లోదరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్ను రద్దయ్యాయి. ఇటీవల మరో 60…
TSWR CoE Bellampalli principal Inala Saidulu said that Pranay Charan was qualified to represent Telangana by excelling in a state-level event held at Dharmasagar in Warangal district a few days back. Updated On – 19 February 2024, 06:38 PM Jangampalli Pranay Charan Mancherial: Jangampalli Pranay Charan, studying Class X at Telangana Social Welfare Residential Centre of Excellence (TSWR CoE)-Bellampalli was selected to participate in a national-level softball championship to be held in Bihar from January 21 to 23. She was felicitated by the management of the centre on Monday. TSWR CoE Bellampalli principal Inala Saidulu said…
బీఎస్పీ నేత మాయావతి పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున్న ఊహాగానాల పట్ల అలర్ట్ గా ఉండాలని ఆమె తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆమె దీని సంబంధించి పోస్టు చేశారు. తమ పార్టీపై కొందరు పొత్తు గురించి రూమర్లు చేస్తున్నారని, అంటే తమ ప్రమేయం లేకుండా ఎవరి గెలువరన్న విషయం స్పష్టం అవుతోందని ఆమె అన్నారు. ప్రజల ప్రయోజనం, సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానో పోటీ చేయనున్నట్లు మాయావతి తెలిపారు. 1. आगामी लोकसभा आमचुनाव बीएसपी द्वारा किसी भी पार्टी से गठबंधन नहीं करने की बार-बार स्पष्ट घोषणा के बावजूद आएदिन गठबंधन सम्बंधी अफवाह फैलाना यह साबित करता है…
Mirchi | ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam market)లో మిర్చి బస్తాలు పోటెత్తాయి(Chillies poured). ఏపీ రాష్ట్రం నుంచి దాదాపు లక్ష బస్తాలను విక్రయానికి తరలించడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. February 19, 2024 / 06:35 PM IST ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 19 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam market)లో మిర్చి బస్తాలు పోటెత్తాయి(Chillies poured). ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం నుంచి దాదాపు లక్ష బస్తాలను విక్రయానికి తరలించడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. తెల్లవారే సరికి త్రీటౌన్ ప్రాంతంలో ఎక్కడ చూసినా మిర్చి బస్తాల వాహనాలు దర్శనమిచ్చాయి. జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో స్థానిక వ్యాపారులు పోటీపడి పంట కొనుగోలు చేశారు. జెండా పాటలో మిర్చి పంట గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.20,850 పలికింది. మధ్య రకం క్వింటాల్…
Union Tourism Minister and State BJP President G Kishan Reddy confidently stated that the BJP is poised to capture the Hyderabad Parliament seat from AIMIM. Published Date – 19 February 2024, 05:39 PM Hyderabad: Union Tourism Minister and State BJP President G Kishan Reddy said that this time his party would snatch the Hyderabad Parliament seat from AIMIM.Speaking to media on Monday, Kishan Reddy said the wind was blowing in favour of the BJP in the State and that this time the party would win the Hyderabad seat represented by AIMIM chief Asaduddin Owaisi. “Even the…
గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఇవాళ(సోమవారం) వెబ్ నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఒక సారి లేకేజీ, మరో సారి నిబంధనలు పాటించక పోవడంతో పరీక్షలు రద్దయ్యాయి.ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: ఆస్పత్రులకు, స్కూళ్లకు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధం Source link
Need A Wife | తనకు భార్య కావాలంటూ ఒక వ్యక్తి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. తన వివరాలతో కూడిన హోర్డింగ్ను ఆటోకు ఉంచాడు. వినూత్న ప్రకటన ద్వారా వధువు కోసం అన్వేషిస్తున్నాడు. February 19, 2024 / 05:37 PM IST భోపాల్: తనకు భార్య కావాలంటూ ఒక వ్యక్తి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. తన వివరాలతో కూడిన హోర్డింగ్ను ఆటోకు ఉంచాడు. వినూత్న ప్రకటన ద్వారా వధువు కోసం అన్వేషిస్తున్నాడు. (Need A Wife) మధ్యప్రదేశ్లోని దామోహ్లో ఈ సంఘటన జరిగింది. 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ కాబోయే భార్య కోసం వినూత్న విధానాన్ని ఎంచుకున్నాడు. ‘భార్య కావాలి’ అంటూ తన వివరాలతో కూడిన హోర్డింగ్ను సొంత ఎలక్ట్రిక్ ఆటోకు ఏర్పాటు చేశాడు. తన ఎత్తు, పుట్టిన తేదీ, సమయం, బ్లడ్ గ్రూప్, విద్యార్హతలు, గోత్రం వంటి వివరాలు అందులో పేర్కొన్నాడు. కాగా, సమాజంలో మహిళల కొరత వల్ల…