YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమిట్లా..? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? ఐదేళ్లు అధికారి ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదన్నారు. February 15, 2024 / 01:33 PM IST YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమిట్లా..? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? ఐదేళ్లు అధికారి ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదన్నారు. రాష్ట్రానికి…
Author: Telanganapress
The 30-share benchmark Sensex gained 115.89 points or 0.16 per cent to 71,938.72 points while the broader Nifty climbed 36.90 points or 0.17 per cent to 21,876.95 points. Published Date – 15 February 2024, 12:50 PM Mumbai: Markets opened on a positive note on Thursday with Sensex and Nifty rising in early trade as investors tracked positive Asian and global cues. The 30-share benchmark Sensex gained 115.89 points or 0.16 per cent to 71,938.72 points while the broader Nifty climbed 36.90 points or 0.17 per cent to 21,876.95 points. In the Sensex pack, Mahindra and Mahindra,…
సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు కవిత. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి గుర్తు చేశారు. ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్లకు మాకు అపారమైన గౌరవం ఉందని..తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యం అన్నారు. రాష్ట్రం సాంస్క్రుతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బరువు తగ్గాలంటే..ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి..!! Source link
NZ vs RSA 2nd Test : స్వదేశంలో దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ (Newzealand)ను విజయం ఊరిస్తోంది. సఫారీ జట్టు నిర్దేశించిన 267 పరుగుల ఛేదనలో కివీస్ ఓపెనర్లు ధాటిగా… February 15, 2024 / 12:36 PM IST NZ vs RSA 2nd Test : స్వదేశంలో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ (Newzealand)ను విజయం ఊరిస్తోంది. సఫారీ జట్టు నిర్దేశించిన 267 పరుగుల ఛేదనలో కివీస్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసిన టిమ్ సౌథీ సేన మరో 227 రన్స్ కొడితే సిరీస్ను ఎగరేసుకుపోతుంది. మూడో రోజు కివీస్ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా 235 రన్స్కే ఆలౌటయ్యింది. విల్ ఓ రూర్కే ఐదు వికెట్లు తీసినప్పటికీ.. యంగ్స్టర్ డేవిడ్ బడింగ్హమ్(110) శతకంతో చెలరేగడంతో సఫారీ…
The 37-year-old stated that he won’t be able to compete in Doha but is aiming for an exhibition match against Carlos Alcaraz in Las Vegas in March, followed by Indian Wells later in the month Published Date – 15 February 2024, 11:50 AM New Delhi: Former world no. 1 tennis star Rafael Nadal has further delayed his comeback after pulling out of the upcoming Qatar Open. The 22-time Grand Slam winner was due to compete at the event in Doha which begins on February 19. But, the 37-year-old said he is won’t be able compete in…
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా బుధవారం రోహిత్ శర్మ పేరును ఆమోదించారు. జూన్-జూలైలో అమెరికా, వెస్టిండీస్లో జరిగే ఈ ICC మెగా ఈవెంట్లో రోహిత్ భారత జట్టుకు కెప్టెన్గా ఉంటాడని జే షా ధృవీకరించారు. దీంతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం తర్వాత టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. షా ప్రకటనతో తెరపడింది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇప్పుడు బీసీసీఐ మాజీ చీఫ్ నిరంజన్ షా పేరు మార్చింది. గురువారం (ఫిబ్రవరి 15) నుంచి రాజ్కోట్లోని ఈ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (IND vs ENG) మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టుకు ముందు జయ్ షా చేరుకున్న ఈ స్టేడియంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. 2023 ప్రపంచకప్ ఫైనల్లో…
Rajdhani Files | రాజధాని ఫైల్స్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమాను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. February 15, 2024 / 11:47 AM IST అమరావతి : రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) మధ్యంతర ఉత్వర్వులు(Interim orders) జారీ చేసింది. రేపటి వరకు సినిమాను నిలిపివేయాలని హైకోర్టు ఆదే శాలిచ్చింది. సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని, సెన్సార్ బోర్టు జారీ చేసిన ధ్రువ పత్రాన్ని చేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వైకాపాను చులకన చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది. Source…
The social network has discovered a rising number of accounts and pages associated with coordinated inauthentic behavior (CIB) originating from Russia, though they are not accruing as many followers as previously observed. Updated On – 15 February 2024, 10:52 AM New Delhi: Russia-based spam accounts have grown on Meta platforms in recent years but these are not gaining as much traction or increase in followers as earlier, the company has said. The social network found a growing number of accounts and pages linked to coordinated inauthentic behaviour (CIB) from Russia, but they’re not gaining as many…
పంటకు కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ సాధన కోసం దేశ రాజధాని హస్తినాను ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈనెల 16న గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి ..కేంద్రం తీరును ఎండగట్టేందుకే భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ బంద్ కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. 16న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బంద్ కొనసాగుతుందని రైతు సంఘా నేతలు ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జాతీయ రహదారులను ముట్టడిస్తామని తెలిపారు. రైతుల ఆందోళనల మధ్య నేటి నుంచి సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు మెట్రోలో ప్రయాణించాలని సూచించారు. విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని…
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట(Groundnut crop)కు కనీస మద్దతు ధర(Minimum support price) కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు. February 15, 2024 / 10:36 AM IST హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట(Groundnut crop)కు కనీస మద్దతు ధర(Minimum support price) కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఆమె స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా నాలుగు నుంచి ఐదు వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.…