Auto Strike | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో బుధవారం ఆయన ‘ఆటోబంద్’ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. February 15, 2024 / 06:44 AM IST విజయవంతం చేయాలి ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక Auto Strike | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి14 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో బుధవారం ఆయన ‘ఆటోబంద్’ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. హైదరాబాద్లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని…
Author: Telanganapress
Only five varieties of sweets Ajmeri Kalakhand, Rabdi, Gajar ka Halwa, Doodh Peda and Doodh Kalakhand are sold between 7 pm and 11 pm every day Updated On – 14 February 2024, 11:36 PM ‘‘Kamala Bai Sweets’ sells only five varieties that are sold between 7 pm and 11 pm every day. —Photo: Anand Dharmana Hyderabad: Tucked away in the corner of the street near Hanuman temple at Begum Bazaar, an unassuming push cart with the name ‘Kamala Bai Sweets’ rolls into its regular spot at exactly 7 pm. By the time the cart is parked…
టాప్ స్మార్ట్ ఫోన్లలో వివో ఒకటి. ఇది ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం కొత్త ఫోన్లను తీసుకువస్తుంది. ప్రస్తుతం, కంపెనీ కొత్త ఫోన్ వివో 30 ప్రోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ ఫోన్కు సంబంధించి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్లో కంపెనీ మూడు 50MP కెమెరాలతో లాంచ్ చేయనున్నట్లు మీడియా లీక్స్ ను బట్టి తెలుస్తోంది. Vivo V30 ఎప్పుడు లాంచ్ అవుతుంది?– ఫోన్ ఫీచర్ల గురించిన సమాచారం మీడియా నివేదికలలో వెల్లడైంది, ఈ ఫోన్ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో లాంచ్ అవుతుంది.– ఫీచర్లు గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించిన Vivo S18 మాదిరిగానే ఉండవచ్చని కూడా వెలుగులోకి వచ్చింది.-ఈ రాబోయే పరికరం గీక్బెంచ్ బెంచ్మార్కింగ్లో గుర్తించబడింది, ఇది మోడల్ నంబర్ V2319తో పరిచయం చేయబడింది. దీని ప్రాసెసర్ గురించిన సమాచారం కూడా ఈ లిస్టింగ్లో వెల్లడైంది.-ఒక టిప్స్టర్ దాని ఫీచర్ల…
నమస్తే మేడం. నా వయసు 28 సంవత్సరాలు. పెండ్లి కాలేదు. నెలసరి సక్రమంగానే వస్తుంది. అయితే ఇటీవల నెలసరి స్రావం దుర్వాసన వస్తున్నది. ఇదేమైనా అనారోగ్య సూచనా? February 15, 2024 / 05:39 AM IST నమస్తే మేడం. నా వయసు 28 సంవత్సరాలు. పెండ్లి కాలేదు. నెలసరి సక్రమంగానే వస్తుంది. అయితే ఇటీవల నెలసరి స్రావం దుర్వాసన వస్తున్నది. ఇదేమైనా అనారోగ్య సూచనా? -ఓ పాఠకురాలు సాధారణంగా నెలసరి స్రావాలు దుర్వాసన ఉండవు. మీకు కూడా ఇంతకుమునుపు లేదనే చెబుతున్నారు. ఇలా దుర్వాసన రావడం అన్నది ఇన్ఫెక్షన్ల సూచన. మీకు పెండ్లి కాలేదు అని చెబుతున్నారు కనుక ఫంగల్ లేదా, బ్యాక్టీరియల్ వ్జైనోసిస్ తరహా ఇన్ఫెక్షన్లలాంటివి ఏమైనా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు డాక్టర్ని సంప్రదిస్తే కారణం ఏదో చెబుతారు. దాన్ని బట్టి మందులు వాడితే దుర్వాసన దూరం అవుతుంది. ఇక, మరో విషయం. మీరు మెన్స్ట్రువల్…
The Collector conducted a review meeting with bankers to discuss bank loans distributed under various schemes, recovery and other issues at the Collectorate conference hall Updated On – 14 February 2024, 11:38 PM The Collector conducted a review meeting with bankers to discuss bank loans distributed under various schemes, recovery and other issues at the Collectorate conference hall Karimnagar: The district secured the first place in the Prime Minister’s Formalization Micro Food Processing Enterprises and bank linkages loans disbursement. Collector Pamela Satpathy appreciated district officials and bankers for their efforts towards the achievement. The Collector conducted…
అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ మాటెయోలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతంలోని బ్లాక్ నంబర్ 4100లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్రీ (42), భార్య అలిస్ బెంజిగర్ (40), నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెల్ఫేర్ చెక్ సమయంలో ఈ ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఆ ఇంటిలోకి వెళ్లే అన్ని తలుపులు మూసే ఉన్నాయి. కానీ, ఒక కిటికీ తెరిచి ఉండటంతో అధికారులు అందులో నుంచి లోపలకు వెళ్లారు. అధికారులకు బాత్రూమ్లో దంపతుల మృతదేహాలు కనిపించాయి. వీరి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నాయి. సమీపంలో ఒక 9ఎంఎం తుపాకీ, తూటాలను స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.…
కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయా న్ని బలి తీసుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటం ఆడుతున్నది. క్రమపద్ధతి లేకుండా నియామకాలను చేపడుతూ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నదని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నా రు. February 15, 2024 / 04:42 AM IST డీఎల్, జేఎల్ నింపకుండా పీజీటీ భర్తీకి సిద్ధమవుతున్న ట్రిబ్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్సీ కోటా నియామకం ఎంపిక మొదలు తుది జాబితా వరకూ గోప్యత పోస్టింగులు లేకుండా ఆర్డర్ కాపీలే అంటూ హడావుడి నేడు సీఎం చేతులమీదుగా నియామకపత్రాల పంపిణీ ఆందోళనలో అభ్యర్థులు.. నేడు ధర్నాకు సమాయత్తం హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయా న్ని బలి తీసుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో…
Cherlapally railway station is slated to become the new alternative coaching terminal for the twin cities Updated On – 14 February 2024, 11:44 PM Hyderabad: The work on the Cherlapally railway terminal on the city outskirts is expected to be soon completed and going to be operational for the citizens. The station is slated to become the new alternative coaching terminal for the twin cities. According to railway officials, once the station is ready, many trains are likely to commence from Cherlapally since the existing railway stations — Secunderabad, Hyderabad and Kacheguda are saturated due to…
తెలంగాణలో 95 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలలో అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఇవాళ(బుధవారం)ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. గత మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసింది. ఇది కూడా చదవండి:యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Source link
సర సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని భారీగా భక్తులు తరలివచ్చారు. February 15, 2024 / 03:41 AM IST రికార్డుస్థాయిలో అక్షర శ్రీకారాలు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాల సమర్పణ భక్తులకు సరైన ఏర్పాట్లు చేయని అధికార యంత్రాంగం అక్షరాభ్యాసానికి దాదాపు ఎనిమిది గంటల సమయం క్యూలైన్లలో బారులుదీరిన భక్తజనం అమ్మవారిని దర్శించుకున్న 70 వేలకు పైగా భక్తులు బాసర, ఫిబ్రవరి 14 : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని భారీగా భక్తులు తరలివచ్చారు. వేకువ జామున మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనంతోపాటు చిన్నారుల అక్షరాభ్యాసానికి బారులుదీరారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మ హారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం…