Author: Telanganapress

Various petitions are pending before the top court challenging amendments made to different statutes through Finance Act 2017 and Finance Act 2016 on the ground that they have opened doors to unlimited, unchecked funding of political parties. Updated On – 15 February 2024, 09:42 AM New Delhi: The Supreme Court is scheduled to pronounce its verdict on Thursday on a batch of petitions challenging the validity of the Electoral Bond scheme, which allows for anonymous funding to political parties. A five-judge Constitution bench headed by Chief Justice D Y Chandrachud had on November 2 last year…

Read More

బరువు పెరగడం ఎంత సులభమో, తగ్గడం అంత కష్టం. చాలా నెలలు ఆహారం, వ్యాయామం మానేసి బయటి ఆహారం తినడం వల్ల శరీరంలో తేడా కనిపిస్తుంది. గంటల తరబడి కూర్చుండి పనిచేసే ఉద్యోగుల్లో ఉభకాయం సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఫిట్‌నెస్, బరువును నియంత్రించడానికి వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి హోం రెమెడీస్ కూడా ట్రై చేస్తుంటారు. మీ బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడానికి అమ్మమ్మలు చెప్పే అనేక విషయాలు ఉన్నాయి. కష్టపడి, నెలల తరబడి నిరీక్షించిన తర్వాత మాత్రమే ఫలితం లభిస్తుంది. మీరు మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేయాలనుకుంటే, మీ స్థూలకాయాన్ని త్వరగా తగ్గించే మ్యాజిక్ డ్రింక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ మ్యాజిక్ డ్రింక్ అంటే ఏమిటి ? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మ్యాజిక్ డ్రింక్ ఏమిటి?మ్యాజిక్…

Read More

Suicide | జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. February 15, 2024 / 09:22 AM IST Suicide | హైద‌రాబాద్ : జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతుడిని కుత్బుల్లాపూర్ రామ‌కృష్ణ న‌గ‌ర్‌లో కట్టెల మండి నిర్వ‌హిస్తున్న జాన‌య్య‌గా గుర్తించారు. అయితే జాన‌య్య ఉరేసుకున్న స‌మ‌యంలో అక్క‌డ ఓ మ‌హిళ ఉండ‌టాన్ని స్థానికులు గ‌మ‌నించారు. దీంతో ఆమెను క‌ట్టెల మండిలోని ఓ గ‌దిలో నిర్బంధించి పోలీసుల‌కు అప్ప‌గించారు. అక్ర‌మ సంబంధ‌మే ఈ ఘ‌ట‌న‌కు దారి తీసి ఉండొచ్చ‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ట్టెల మండిలో క్లూస్ టీం ఆధారాల‌ను సేక‌రించింది. అనంత‌రం డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి…

Read More

The six member committee have been directed to visit the incident site, take stock of the situation, talk to the victims, and submit their report to BJP Party President JP Nadda. Updated On – 15 February 2024, 08:38 AM New Delhi: The Bharatiya Janata Party (BJP) has formed a six-member committee of Union Ministers and MPs to visit Sandeshkhali in West Bengal’s North Pargana district and collect information about the alleged incidents of sexual harassment and violence against women there. Union Minister Annapurna Devi has been named as the convenor of the high-level committee. Other members…

Read More

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఈ మధ్య గాయపడిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన నడుముకి బెల్ట్ పెట్టుకుని క్రచస్ సపోర్టుతో నిల్చోని కనిపించారు. మీలో ఎంతమందికి క్రచస్ వీల్ చైర్ అవసరం వచ్చింది..అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటూ పోస్ట్ పెట్టారు. తనని తాను మోటివేట్ చేసుకుంటూ దాన్నుంచి కోలుకుంటున్నానని తెలిపారు. టైగర్ ష్రాఫ్, వరుణ్ దావన్, వాణీ కపూర్ తదితర సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారని..ఈ మేరకు వార్ 2 మూవీ షూటింగ్ వాయిదా పడే అవకాశాలున్నాయని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇది కూడా చదవండి: మహిళల కోసం పెబుల్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్ లు రిలీజ్..ధర, ఆఫర్ వివరాలివే..!! Source link

Read More

America | అమెరికాలో మ‌రోమారు తుపాకులు విరుచుకుప‌డ్డాయి. స్పోర్ట్స్ ప‌రేడ్‌లో ర‌క్త‌పుటేరులు పారాయి. సూప‌ర్ బౌల్ విజేత‌గా నిలిచినందుకు కేన్సాస్ సిటీ చీఫ్స్ ప‌రేడ్ నిర్వ‌హిస్తుండ‌గా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రో 22 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. February 15, 2024 / 07:49 AM IST America | కేన్సాస్ సిటీ : అమెరికాలో మ‌రోమారు తుపాకులు విరుచుకుప‌డ్డాయి. స్పోర్ట్స్ ప‌రేడ్‌లో ర‌క్త‌పుటేరులు పారాయి. సూప‌ర్ బౌల్ విజేత‌గా నిలిచినందుకు కేన్సాస్ సిటీ చీఫ్స్ ప‌రేడ్ నిర్వ‌హిస్తుండ‌గా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రో 22 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మిస్సౌరిలోని కేన్సాస్ సిటీలో ఈ కాల్పులు జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ప‌రేడ్‌లో వేలాది మంది పాల్గొన‌డంతో.. ఎటునుంచి కాల్పులు జ‌రుగుతున్నాయో తెలియ‌క అక్క‌డికి వ‌చ్చిన వారు ప‌రుగులు పెట్టారు. కాల్పుల్లో గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు…

Read More

Visa further said that BPSPs are regulated and licensed by the RBI under the PA-PG (payment aggregators – payment gateways) guidelines. Published Date – 14 February 2024, 11:07 PM Mumbai: The Reserve Bank has asked international payments major Visa and Mastercard to stop card-based commercial payments made by small and large businesses due to concerns over KYC compliance. While Visa has acknowledged to a communication to this effect from the regulator on February 8, a response from Mastercard was awaited. The development comes on the heels of the RBI initiating regulatory actions against Paytm Payments Bank.…

Read More

మహిళలకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా దిగొస్తున్నాయి. బుధవారం కూడా భారీగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో తులం ధర రూ. 63వేల దిగువకు చేరింది. ఈ ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధరపై రూ. 660 తగ్గింది. రూ. 62,180వద్ద ట్రేడ్ అయ్యింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 600పడిపోయి రూ. 57వేలుగా నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే గడిచిన వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,000, 24 క్యారెట్ రూ. 1,050 కోల్పోయింది. ఢిల్లీలోనూ ఇదే కొనసాగుతోంది. బుధవారం స్పాట్ మార్కెట్లో రూ. 750 క్షీణించి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,350కి చేరింది. కాగా దేశీయ మార్కెట్లో క్షీణించిన డిమాండ్ తోపాటు అంతర్జాతీయ విపణిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు బంగారాన్ని భారీగా తగ్గించాయి. అంచనాలకు మించి అమెరికా ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు బంగారం ధరలకు సెగపెడుతున్నదని…

Read More

CM Revanth | చట్టసభలకు ఒక పవిత్రత ఉంటుంది. సభ్యులు మాట్లాడే భాషపై నియంత్రణ ఉంటుంది. ఆన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించకూడదన్న నియమ, నిబంధనలు ఉన్నాయి. February 15, 2024 / 07:20 AM IST CM Revanth | హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): చట్టసభలకు ఒక పవిత్రత ఉంటుంది. సభ్యులు మాట్లాడే భాషపై నియంత్రణ ఉంటుంది. ఆన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించకూడదన్న నియమ, నిబంధనలు ఉన్నాయి. కానీ శాసనసభలో సభా నాయకుడు, మంత్రులు, అధికార కాంగ్రెస్‌ సభ్యులు ఇవేమీ పట్టించుకోకుండా సభా నియామావళిని ఉల్లంఘించి ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులను దూషించే కొత్త సంప్రదాయానికి తెరలేపారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పదేపదే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసే పరిస్థితికి దారితీసింది. సీనియర్‌ సభ్యుడు కడియం శ్రీహరి అభ్యంతరం చెప్పగా…

Read More

On Saturday, activist Manoj Jarange Patil started another indefinite hunger strike from his village, Antarwali-Saraati in Maharashtra’s Jalna district to press for Maratha reservation. Published Date – 14 February 2024, 11:22 PM File Photo Nashik: Shiv Sena (UBT) leader Aaditya Thackeray on Wednesday launched a scathing attack on the Eknath Shinde-led Maharashtra government over the issue of Maratha reservation. “This government only gives false consolations and lied from the first day. They don’t do anything and today this reality is coming up in front of the people,” said Aaditya Thackeray. Further attacking the Chief Minister, he…

Read More