Author: Telanganapress

బడ్జెట్ లు అనేక వాస్తవలు వక్రికరణలు సభ దృష్టికి తీసుకొని రావడం జరిగింన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనా చారీ. తెలంగాణ సాధించడంలో కేసీఆర్ పాత్ర లేనట్లు…ఎవరో దయ తల్చి రాష్ట్రాన్ని ఇచ్చినట్లు కాంగ్రెస్ చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీడియాలో మాట్లాడిన మధుసూదనా చారీ..తెలంగాణ మలిదశ ఉద్యోమాన్ని చాలా వివరంగా చెప్పడం జరిగింది.కేసీఆర్ సాహసోపేతంగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ని ఏర్పాటు చేశారు, పోరాటం చేశారు.కాంగ్రెస్ పార్టీ 2004లో పొత్తు పెట్టుకొని కేంద్రంలో అధికారంలో కి వచ్చారు, మోసం చేశారు.2009లో తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు.నేడు కాంగ్రెస్ పార్టీ ప్రెవేశపెట్టిన బడ్జెట్ ని చుస్తే ఎన్నికలు అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటిన్నర్ కోట్ల బడ్జెట్ వీరిచ్చిన హామీలకే సరిపోతుంది.గృహ నిర్మాణనాకి తక్కువ కేటాయింపులు. బీసీలకు ఏడాదికి 20వేలు కోట్ల కేటాయిస్తాన్నారు..కానీ బడ్జెట్ లు 8వేలు కోట్లు కేటయించారు.హామీలకు బడ్జెట్ కు ఎక్కడ పొంతనా లేదన్నారు ఎమ్మెల్సీ…

Read More

Kadiam Srihari | కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్‌ విషయంలో విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేయొద్దని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) హితవు పలికారు. February 14, 2024 / 01:16 PM IST హైదరాబాద్‌ : కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్‌ విషయంలో విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేయొద్దని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) హితవు పలికారు. ఓట్‌ ఆన్‌ బడ్జ్‌ట్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. దానికి అనుబంధంగా ఎన్నో ప్రాజెక్ట్‌లు నిర్మించుకున్నాం. నీటి నిల్వ నిల్వ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. మేడిగడ్డ(Medigadda barrage) పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్‌…

Read More

An operator working at Pothamsetti Pally Sub-station in Kulcharam mandal was found murdered inside the substation while he was on duty last night. Updated On – 14 February 2024, 12:25 PM Representational Image Medak: Two persons were found murdered in separate incidents in Medak district on Tuesday late night. An operator working at Pothamsetti Pally Sub-station in Kulcharam mandal was found murdered inside the substation while he was on duty last night. The victim Naresh (35) was found in a pool of blood by his colleagues on Wednesday morning. The incident has created a sensation in…

Read More

యాపిల్ ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక ప్రీమియం ఫోన్‌ల జాబితాలో ఉంది. చాలా మందికి ఐఫోన్ వాడాలన్న కోరిక ఉన్నప్పటికీ అధిక ధర కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నారు. కానీ, మీరు ఇప్పుడు సరికొత్త ఐఫోన్ 14ని పొందాలనుకుంటే.. ఇది గొప్ప అవకాశం. ఐఫోన్ 14 ప్లస్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఎప్పటికప్పుడు తమ కస్టమర్‌ల కోసం ప్రీమియం ఐఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌లను అందజేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు రూ.30 వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభించే డిస్కౌంట్ ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం. మీరు ఐఫోన్ 14 ప్లస్‌ను చౌక ధరకు కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఇప్పుడు ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రీమియం ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,19,900 వద్ద కొనుగోలుకు అందుబాటులో…

Read More

Jaya Bachchan | దేశంలో అత్యంత ధనిక ఎంపీగా పేరు పొందిన నటి, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్‌ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. February 14, 2024 / 12:00 PM IST Jaya Bachchan | దేశంలో అత్యంత ధనిక ఎంపీగా పేరు పొందిన నటి, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్‌ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. సమాజ్‌ వాదీ పార్టీ (Samajwadi Party) తరఫున ఆమె ఐదోసారి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2004 నుండి సమాజ్‌ వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయా బచ్చన్‌ ఎన్నికల…

Read More

The broader 50-share Nifty tumbled 187.85 points or 0.86 per cent to 21,555.40 points while the 30-share Sensex crashed 675.79 points or 0.94 per cent to 70,879.40 points. Published Date – 14 February 2024, 11:19 AM Mumbai: Equity benchmark indices plummeted in early trade on Wednesday and Sensex slumped more than 675 points tracking negative cues in the global market as higher than expected inflation numbers in the US hit investor sentiments. The broader 50-share Nifty tumbled 187.85 points or 0.86 per cent to 21,555.40 points while the 30-share Sensex crashed 675.79 points or 0.94 per…

Read More

అమెరికాలో ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు సోకింది. అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి కేసు నమోదు అయ్యింది. ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు సోకినట్లు అధికారులు గుర్తించారు. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందంటున్నారు. బుబోనిక్ ప్లేగు వల్ల ఒక్కప్పుడు యూరోప్ లో భారీ నష్టం జరిగింది. మధ్యయుగంలో యూరప్ లో సోకిన ఆ ప్లేగు వల్ల సుమారు 3వ వంతు జనాభా మరణించింది. దీన్ని బ్లాక్ డెత్ గా పేర్కొంటున్నారు. ఓరేగాన్ లోని డిసెచూట్స్ కౌంటీలో తాజాగా కేసును గుర్తించారు. అతనికి ట్రీట్ మెంట్ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. బాధితుడి సమీపంలో ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు. జంతువు నుంచి ప్లేగు వైరస్ సోకిన 8రోజుల తర్వాత మనిషిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెప్పారు.…

Read More

KCR Birthday | ఈ నెల 17న దక్షిణాఫ్రికాలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ దేశ బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, డర్బన్‌ రాష్ట్రాల్లో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. February 14, 2024 / 11:02 AM IST KCR Birthday: ఈ నెల 17న దక్షిణాఫ్రికాలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ దేశ బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, డర్బన్‌ రాష్ట్రాల్లో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న దక్షిణాఫ్రికాలోని మూడు రాష్ట్రాల్లోగల అనాథాశ్రమాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు…

Read More

The win on Tuesday night gives us a two-goal lead for the second leg of the Champions League Round of 16 against FC Copenhagen on March 6. Published Date – 14 February 2024, 10:20 AM New Delhi: OpenAI is testing “memory” for its AI chatbot ChatGPT, which will allow the bot to remember information about you and your conversations over time. You can explicitly tell ChatGPT to remember something, ask it what it remembers, and tell it to forget conversationally or through settings. “You can also turn it off entirely. We are rolling out to a…

Read More

Assembly | ఇవాళ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. చర్చ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ ఎస్టిమేట్స్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండీచర్‌పై చర్చ చేపట్టి, సమాధానం ఇచ్చి, ఓటింగ్‌ నిర్వహించనున్నారు. February 14, 2024 / 10:17 AM IST Assembly: ఇవాళ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. చర్చ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ ఎస్టిమేట్స్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండీచర్‌పై చర్చ చేపట్టి, సమాధానం ఇచ్చి, ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర లెజిస్లేచర్‌ సెక్రెటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా శాసన…

Read More