After months of dilly-dallying, the BJP leadership on Wednesday appointed Nirmal MLA Alleti Maheshwar Reddy as Legislative Party leader. Published Date – 14 February 2024, 04:19 PM Hyderabad: After months of dilly-dallying, the BJP leadership on Wednesday appointed Nirmal MLA Alleti Maheshwar Reddy as Legislative Party leader. In a statement issued here, BJP State president G Kishan Reddy informed that Adilabad MLA Payal Shankar and Kamareddy MLA K Venkata Ramana Reddy have been appointed as deputy floor leaders. Whereas Mudhole MLA Rama Rao Patel has been appointed as secretary of the legislative party. Sirpur MLA Palvai…
Author: Telanganapress
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అనుచిత భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి.చెప్పలేని భాష లో రేవంత్ మాట్లాడుతున్నారు ..అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తమను మీడియా పాయింట్కు వెళ్లకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదన్నారు.సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉందన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదున్నారు కడియం.ఇదే విషయాన్ని బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా .. అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కడియం. ఇది…
Nirmal | మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో పెండ్లి, బంధుగణంతో ఆ ఇంట సందడి నెలకొంది. పెండ్లి పనుల కోసం ఇంటిల్లిపాది నిమగ్నమయ్యారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది. February 14, 2024 / 04:31 PM IST నిర్మల్ : మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో పెండ్లి, బంధుగణంతో ఆ ఇంట సందడి నెలకొంది. పెండ్లి పనుల కోసం ఇంటిల్లిపాది నిమగ్నమయ్యారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది. ఆదివారం పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు(Groom dies) వినోద్ కుమార్ విద్యుదాఘాతంతో(Electric shock) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నిర్మల్(Nirmal) జిల్లా కడెం మండలం చిన్నబెల్లాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. వినోద్ స్నానానికి వెళ్లిన సమయంలో గీజర్కు కరెంట్ షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందడు. మంగళవాయిధ్యాలు మోగాల్సిన చావు డప్పు మోగాల్సి రావడంతో వరుడి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. Source link
Sources said Gopi and Habib were instrumental in bringing and shifting bribe amount to Shiva Balakrishna. During investigation it was found that Shiva Balakrishna had accumulated many properties in the name of the two persons. Updated On – 14 February 2024, 03:07 PM Hyderabad: The ACB officials on Wednesday arrested two more persons who had alleged to former HMDA Director Shiva Balakrishna. The ACB arrested Habib, who worked as an attendant of former HMDA director and his driver Gopi. Sources said Gopi and Habib were instrumental in bringing and shifting bribe amount to Shiva Balakrishna. During…
ఇదేనా ప్రజాపాలన..?ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదన్నారు. ప్రతిపక్షాల గొంతు అనిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇదన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు ?. ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. ఇది కూడ చదవండి:సీఎం భాష కు దీటుగా బదులు ఇవ్వగలం The post ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం..కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం appeared first on tnewstelugu.com. Source link
MLC Kavitha | ఆరు గ్యారెంటీల(Six guarantees) అమలుకు ఈ బడ్జెట్(Budjet) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. February 14, 2024 / 03:25 PM IST హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల(Six guarantees) అమలుకు ఈ బడ్జెట్(Budjet) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజావాణిని(Prajavani) వినడం లేదు..ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారని ఎద్దేశా చేశారు. పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? అని ప్రశ్నించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ పై బుధవారం శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. కౌన్సిల్ ప్రతిష్టను, గౌరవ మర్యాదలను భంగపరిచే విధంగా సీఎం…
The boy ventured out of his house on Tuesday evening to play and went missing. Published Date – 14 February 2024, 02:29 PM Representational Image Hyderabad: A five-year-old boy who went missing on Tuesday while playing in front of his house at Durga Bhavani Nagar, Jubilee Hills was found dead in a nearby sump. The boy ventured out of his house on Tuesday evening to play and went missing. His parents, who realized he had gone missing, searched for him for hours and later approached the police who registered a case and started efforts to trace…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆర్థికాభివృద్ధి జరిగిందంటూ తెలిపారు.కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరిట 13 హామీలు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువత, రైతు, మహిళా డిక్లరేషన్లు ప్రకటించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు లెక్కిస్తే 420 ఉన్నాయి. ఆరు గ్యారంటీల అమలకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ సరిపోదు. రుణమాఫీ సహా ప్రకటించిన డిక్లరేషన్లకు అయ్యే వ్యయం దీనికి అదనం. డిసెంబర్ 9న రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు.. అదే మేం అడుగుతున్నామన్నారు ఎమ్మెల్యీ కడియం. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. 119 నియోజకవర్గాల్లో 4.16లక్షల ఇళ్లకు రూ.24వేల కోట్లు అవసరం. బడ్జెట్లో కేవలం రూ.7వేల కోట్లే కేటాయించారు. మహాలక్ష్మి పథకం…
Ramu murder case | స్థిరాస్తి వ్యాపారి పుట్ట రాము హత్య (Realtor Ramu)కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. మాదాపూర్కు చెందిన రౌడీషీటర్ జిలానీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్(Arrested) చేశారు. February 14, 2024 / 02:26 PM IST హైదరాబాద్ : స్థిరాస్తి వ్యాపారి పుట్ట రాము హత్య (Realtor Ramu)కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. మాదాపూర్కు చెందిన రౌడీషీటర్ జిలానీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్(Arrested) చేశారు. గత రాత్రి గణపతి అనే మరో నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు సహా 10 మందిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, హైదరాబాద్ యూసుఫ్గూడలోని లక్ష్మీనరసింహనగర్లో దారుణం జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా…
Each GREAT scholarship is worth a minimum of £10,000 that will be paid towards tuition fees for a one-year postgraduate course in the UK for the 2024-25 academic year. Published Date – 14 February 2024, 01:27 PM Hyderabad: British Council, the UK’s international organisation for educational opportunities and cultural relations, announced the GREAT Scholarships 2024, in partnership with the UK government’s GREAT Britain campaign. The scholarships offer students from India the opportunity to undertake postgraduate studies in the UK from autumn 2024, across various fields of study, a press release said. This year, 25 UK universities are…