Author: Telanganapress

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు త‌హ‌సీల్దార్ స‌త్య‌నారాయ‌ణ‌. ఆ తర్వాత కార్యాల‌యంతో పాటు స‌త్యనారాయ‌ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేసేందుకు తహసీల్దార్‌ రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో.. సత్యనారాయణ డ్రైవర్‌ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్‌ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి:ఫలించిన ఎమ్మెల్సీ కవిత చొరవ.. అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు Source link

Read More

KCR | చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు. రైతుల‌ను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. February 13, 2024 / 05:58 PM IST KCR | న‌ల్ల‌గొండ : చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు. రైతుల‌ను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ రాష్ట్రానికి మేం చేసిన కాడికి చేశాం. ఫ‌లితం చూశాం. ఒక‌నాడు ఏడ్సిన తెలంగాణ‌.. నేడు మూడు కోట్ల ట‌న్నుల వ‌డ్లు పండించింది. రైతుబంధు ఇవ్వ‌డానికి కూడా చేత‌నైత‌ లేదు. ఇంత ద‌ద్ద‌మ్మ‌లా..? రైతుబందు కూడా ఇవ్వ‌రా..? అన్న‌దాత‌ల‌ను ప‌ట్టుకుని రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్ట‌మంటావా..? ఎన్ని గుండెల్రా…

Read More

With the Lok Sabha elections fast approaching, the Congress is said to have decided to invite Madhu to the party again. Updated On – 13 February 2024, 04:57 PM Sangareddy: Patancheru Bahujan Samaj Party (BSP) leader Neelam Madhu is likely to join the Congress Party shortly in the presence of Chief Minister A Revanth Reddy and party State in-charge Deepa Das Munshi in Hyderabad. Madhu is joining the Congress for the second time in three months. Madhu, who was in the BRS until last November, had joined the Congress seeking the Patancheru Assembly constituency ticket ahead…

Read More

అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్ ఊడి కిందపడింది. న్యూయార్క్‌ రాష్ట్రంలోని బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఓ చిన్న విమానం డోర్ గాల్లో నుంచి కిందకు పడిపోయింది. డోర్ కోసం వెతికినా అది దొరకలేదని బఫెలో సిటీ శివారులోని చీక్టోవాగా సబ్‌అర్బన్ పోలీసులు తెలిపారు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందన్నారు. డోర్ పడిన కారణంగా ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. నిన్న( సోమవారం)సాయంత్రం 5:30 గంటల సమయంలో డోర్ ఊడిపడిందని చెప్పారు. ఈ విమానం ఎయిర్‌పోర్టుకు దక్షిణ దిశలో కొన్ని మైళ్ల దూరం ప్రయాణించిందని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఫలించిన ఎమ్మెల్సీ కవిత చొరవ.. అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు Source link

Read More

PM Surya Ghar | ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్‌ పథకం పీఎం సూర్య ఘర్‌ : బిజ్లీ ముఫ్త్‌ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా వెల్లడించారు. February 13, 2024 / 05:05 PM IST PM Surya Ghar | ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్‌ పథకం పీఎం సూర్య ఘర్‌ : బిజ్లీ ముఫ్త్‌ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా వెల్లడించారు. మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పథకం ద్వారా ప్రజలకు ప్రతినెలా 300 యూనిట్ల…

Read More

He could not compete in the recently concluded Khelo India Championships at Chennai despite being the only archer to be selected from the State as the Khelo India dates coincided with his JEE Main. Published Date – 13 February 2024, 04:07 PM Hyderabad: In a story that reflects the importance of staying focused and hitting the perfect ten when it matters, an archer Sriyashas Mohan Kalluri has hit the bullseye, with clinical precision in paper 1 (BE/BTech) of the Joint Entrance Examination (JEE) Main 2024 session 1. Balancing his academics and archery, Sriyashas scored a perfect…

Read More

తెలంగాణ నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వ యజమాయిషీని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకుంటూ వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయితే కొత్తగా రాష్ట్రంల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళమెత్తిందని చెప్పారు. తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్లగొండ’ బహిరంగ సభకు బయలుదేరే ముందు కడియం మీడియాతో మాట్లాడారు…నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నల్లగొం జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడుతోందికాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో అబద్ధాలను ప్రచారం చేసిందని విమర్శించారు. కృష్ణా నదికింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడం మంచిది కాదని, దాంతోతెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని…

Read More

Rachin Ravindra: భారత్‌ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌లో అంచనాలకు మించి రాణించిన ఈ భారత సంతతి కుర్రాడు.. ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన తొలి టెస్టులోనే డబుల్‌ సెంచరీ (240) బాదాడు. అదే సఫారీలతో నేడు హమిల్టన్‌ వేదికగా మొదలైన రెండో టెస్టులో రచిన్‌.. February 13, 2024 / 04:03 PM IST Rachin Ravindra: న్యూజిలాండ్‌ యువ ఆల్‌ రౌండర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఫామ్‌తో రెచ్చిపోతున్నాడు. భారత్‌ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌లో అంచనాలకు మించి రాణించిన ఈ భారత సంతతి కుర్రాడు.. ఇటీవలే న్యూజిలాండ్‌ టెస్టు జట్టులో రీఎంట్రీ ఇచ్చి దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన తొలి టెస్టులోనే డబుల్‌ సెంచరీ (240) బాదాడు. అదే సఫారీలతో నేడు హమిల్టన్‌ వేదికగా మొదలైన రెండో టెస్టులో రచిన్‌.. బంతితోనూ రెచ్చిపోయాడు. తొలి రోజు 21 ఓవర్లు వేసిన రచిన్‌.. 8 మెయిడిన్లు వేసి 33…

Read More

Former South African batting maestro Herschelle Gibbs is set to return to cricket after a considerable amount of time when he will take the field for Red Carpet Delhi as the captain of the side in the upcoming first edition of the Indian Veteran Premier League (IVPL) Published Date – 13 February 2024, 03:00 PM Photo: ANI Dehradun: Former South African batting maestro Herschelle Gibbs is set to return to cricket after a considerable amount of time when he will take the field for Red Carpet Delhi as the captain of the side in the upcoming…

Read More

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతు సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం అలర్టైంది.ఢిల్లీకి రైతులు చేరుకోకుండా బార్డర్లలోనే ఆపేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. సరిహద్దులు మూసేయడంతో పాటు రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, కంటైనర్లతో గోడలు కట్టింది. రోడ్డుకు అడ్డంగా ఇనుప మేకులు బిగించింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. అయితే, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అడ్డంకులేవీ తమను ఆపలేవంటున్నారు రైతులు. ఆరు నెలల పాటు ఉండేందుకు సిద్దపడే వస్తున్నామని, అందుకు అవసరమైన సరుకులను వెంట తెచ్చుకుంటున్నామని పంజాబ్ కు చెందిన ఓ రైతు తెలిపాడు. 2020 లో రైతు సంఘాల పిలుపుతో ఢిల్లీ బార్డర్ కు చేరుకున్న రైతులు దాదాపు 13 నెలల పాటు అక్కడే వుండి ఆందోళనలు చేశారు. అప్పట్లో వారితో పలుమార్లు చర్చలు జరిపిన కేంద్రం.. రైతుల ప్రధాన డిమాండ్లకు అంగీకరించింది.…

Read More