Author: Telanganapress

Today’s Hyderabad News includes Hyderabad temperatures getting normal with rains, the tallest skyscraper ‘The Crown’ in Kokapet, and archer Sriyashas Mohan Kalluri getting a top JEE Mains rank Published Date – 13 February 2024, 09:14 PM Today’s Hyderabad News includes Hyderabad temperatures getting normal with rains, the tallest skyscraper ‘The Crown’ in Kokapet, and archer Sriyashas Mohan Kalluri getting a top JEE Mains rank. Source link

Read More

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది. మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్‌ లైన్‌లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ల దగ్గరమేడారం ప్రసాదాన్ని బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక లింక్‌, పేటిఎం ఇన్‌సైడర్‌ యాప్‌లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్‌ చేసుకునేందుకు…

Read More

Delhi | రైతుల ఛలో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భారీ ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. రైతులు పార్లమెంట్‌ హౌస్‌, జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలుపునున్నట్లు రైతులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలోని 29 సరిహద్దులను మంగళవారం మూసివేశారు. February 13, 2024 / 08:45 PM IST Delhi | రైతుల ఛలో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భారీ ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. రైతులు పార్లమెంట్‌ హౌస్‌, జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలుపునున్నట్లు రైతులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలోని 29 సరిహద్దులను మంగళవారం మూసివేశారు. సరిహద్దులను న్యూఢిల్లీ జిల్లాకు ఆనుకుని ఉన్న జిల్లాల పోలీసులతో సంయుక్తంగా పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. దీంతో న్యూఢిల్లీలోకి ప్రవేశించే మార్గాల్లో.. న్యూఢిల్లీ జిల్లా సరిహద్దుల్లో తెల్లవారుజాము నుంచే వాహనాలు బారులు తీరాయి. మధ్యాహ్నానికి మూడు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఢిల్లీ ఛలో నిరసన కారణంగా…

Read More

His ferocious innings against Australia earned him the well-deserved title of player of the match. Published Date – 13 February 2024, 08:10 PM West Indies Hyderabad: Great news for the West Indies cricket team and fans ahead of the upcoming ICC T20 World Cup event as their power batsman, Andre Russell, is back in form. Displaying his brutal power and hitting ability in the third T20I match against Australia on Tuesday, the Caribbean all-rounder smacked an impressive 71 runs in just 21 balls, which included four fours and seven sixes. His ferocious innings against Australia earned…

Read More

ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చా. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ. ఫ్లోరైడ్‌ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయి. ఆ నాడు బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించాం. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్‌ సమస్య సమసిపోయింది. ఇప్పుడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మారింది. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించా. నా పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల…

Read More

MLA Lasya Nanditha | సికింద్రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్ర‌మాదానికి గురైంది. ఎమ్మెల్యే నందిత ప్ర‌యాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. February 13, 2024 / 08:07 PM IST MLA Lasya Nanditha | న‌ల్ల‌గొండ : సికింద్రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్ర‌మాదానికి గురైంది. ఎమ్మెల్యే నందిత ప్ర‌యాణిస్తున్న కారును నార్క‌ట్‌ప‌ల్లి వ‌ద్ద‌ ఓ ఆటో ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఎమ్మెల్యే లాస్య త‌ల‌కు స్వ‌ల్ప గాయ‌మైంది. దీంతో ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆమె సోద‌రి కూడా కారులోనే ఉన్నారు. న‌ల్ల‌గొండ బీఆర్ఎస్ స‌భ నుంచి హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. Source link

Read More

They should be cautious when dealing with new or unfamiliar websites, as conducting transactions on such platforms may pose risks. Published Date – 13 February 2024, 07:10 PM Representational Image. Hyderabad: With the rise in online scams, it has become essential for individuals, especially youngsters, to remain vigilant during the Valentine’s Day season to avoid the risk of falling victim to cyber fraud. Cyber scammers employ various tactics to exploit people’s emotions with enticing offers that are difficult to resist. If individuals succumb to these fraudulent schemes, they may experience significant financial losses and emotional distress.…

Read More

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణలో ప్రతి ఇంచు మీద సమగ్రమైన అవగాహన ఉందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ( మంగళవారం)చలో నల్లగొండ బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలో ప్రాజెక్ట్‌ ఎక్కడ నిర్మించాలో కేసీఆర్‌కు బాగా తెలుసునని అన్నారు. కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం గొంతెత్తి నినదించిన ఏకైక తెలంగాణ నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు. సభకు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలివ‌చ్చారని అన్నారు నిరంజన్ రెడ్డి. ఇది కూడా చదవండి:ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ   Source link

Read More

Sonia Gandhi | ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పోటీపడనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయ్యింది. February 13, 2024 / 06:59 PM IST Sonia Gandhi: ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పోటీపడనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయ్యింది. ఇదిలావుంటే సోనియా కుమార్తె, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. Source link

Read More

The movement of a leopard close to human habitations at Rukmapur village in Chegunta Mandal was captured by a few daily wage labourers on their mobile phones on Monday night. Published Date – 13 February 2024, 06:01 PM Representational Image Medak: The movement of a leopard close to human habitations at Rukmapur village in Chegunta Mandal was captured by a few daily wage labourers on their mobile phones on Monday night. The workers were engaged in the work on a canal at Rukmapur village when the driver of an earthmover noticed the leopard close to where…

Read More