Author: Telanganapress

Authorities in Haryana have fortified the state’s borders with Punjab at many places in Ambala, Jind, Fatehabad, Kurukshetra and Sirsa using concrete blocks, iron nails and barbed wire to scuttle the proposed march. Updated On – 13 February 2024, 10:41 AM Media personnel and others at a dug-up section of Ghaggar riverbed, created as part of security precautions in view of farmers Delhi Chalo march, at Shambhu border (Punjab-Haryana) in Ambala, Tuesday, Feb. 13, 2024. Chandigarh: Farmers from Punjab on Tuesday morning commenced their ‘Delhi Chalo’ march to press for their demands, after a meeting with…

Read More

చెన్నై నగర మాజీ మేయర్ సదాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి శవం సట్లెజ్ నదిలో లభ్యమైంది. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవరి 4వ తేదీన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇంద్రావతు ఒరునాల్ అనే తమిళ చిత్రానికి వెట్రి దర్శకత్వం వహించాడు. అయితే 9 రోజుల క్రితం వెట్రి కారుకు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. వెట్రితో పాటు ప్రయాణిస్తున్న గోపీనాథ్ అనే మరో వ్యక్తిని రక్షించారు. అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కారు డ్రైవర్ టెంజిన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 45ఏళ్ల వెట్రికోసం మాత్రం గాలించారు. కానీ ఆయన ఆచూకీ లభించలేదు. కొడుకు కోసం సదాయి దొరైస్వామి రివార్డు కూడా ప్రటించారు. వెట్రి ఆనవాళ్లు గుర్తించినవాళ్లకు కోటిరూపాయల నజరాన ప్రకటించారు. కాగా వెట్రి శవాన్ని సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు.…

Read More

Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాల‌కు మొద‌ట సెన్సార్‌ (Censor Board) అడ్డంకులు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Court) సూచనలతో రెండోసారి సెన్సార్‌ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలగిపోయాయి. February 13, 2024 / 10:48 AM IST Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాల‌కు మొద‌ట సెన్సార్‌ (Censor Board) అడ్డంకులు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Court) సూచనలతో రెండోసారి సెన్సార్‌ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలగిపోయాయి. మొద‌టి పార్ట్ ‘వ్యూహం’ సినిమాను ఈ నెల 23న విడుద‌ల చేయ‌నుండ‌గా.. రెండో పార్ట్…

Read More

Two years after forcing the repeal of three agricultural bills through a year of protests at Delhi’s borders in 2021, farm unions from Punjab, Haryana and Uttar Pradesh are marching towards Delhi. Updated On – 13 February 2024, 09:43 AM Barricades put up at Singhu border in view of farmers Delhi Chalo march, in New Delhi, Tuesday, Feb. 13, 2024. Hyderabad: Farmers from Punjab, Haryana, and Uttar Pradesh are making their way towards Delhi, following failed negotiations with Union ministers on Monday. The demands put forth by the farmers’ unions are: Legal guarantee for MSP: Enactment…

Read More

ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఫార్మా, టెలి కమ్యూనికేషన్, ఈ కామర్స్, విమానయానం, డెలివరీ, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాలకూ విస్తరించింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ 14వందల మంది ఉద్యోగుల తొలగింపునకు రెడీ అయ్యింది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ సంస్థ సిస్కో వేలాదిమందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. గడిచిన 2ఏండ్లుగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా 2023ను ఉద్యోగుల తొలగింపునామ ఏడాది పిలవడానికి కారణం…ఆ ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 2.62లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇందులో 70శాతం కోతలతో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో భారత్ ఉంది. ఆ ఏడాది భారత్ 18వేల టెక్ ఉద్యోగుల పోయాయి. ఈ మేరకు లేఫ్ ఫై వెబ్ సైట్ తన రిపోర్టులో వెల్లడించింది. ఇక ఈ ఏడాది కూడా ఉద్యోగాల కోతలు తారాస్థాయికి చేరనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఇది కూడా …

Read More

Vetri Duraisamy: స‌ట్ల‌జ్ న‌దిలో త‌మిళ డైరెక్ట‌ర్ వెట్రి దురైస్వామి మృత‌దేహ‌న్ని గుర్తించారు. ఫిబ్రవ‌రి 4వ తేదీన ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. షిమ్లా నుంచి స్పితి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. February 13, 2024 / 09:52 AM IST షిమ్లా: చెన్నై న‌గ‌ర మాజీ మేయ‌ర్ స‌దాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్ట‌ర్ వెట్రి దురైస్వామి(Vetri Duraisamy) మృత‌దేహం దొరికింది. స‌ట్ల‌జ్ న‌దిలో ఆయ‌న శ‌వాన్ని గుర్తించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి ప్ర‌యాణిస్తున్న కారు ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్ర‌మాదానికి గురైంది. ఇంద్రావ‌తు ఒరునాల్ అనే త‌మిళ చిత్రాన్ని వెట్రి డైరెక్ట్ చేశాడు. అయితే 9 రోజుల క్రితం అత‌ని కారు ప్ర‌మాదానికి లోనైంది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆచూకీ లేదు. ద‌ర్శ‌కుడు వెట్రితో ప్ర‌యాణిస్తున్న గోపినాథ్ అనే మ‌రో వ్య‌క్తిని ర‌క్షించారు. ప్ర‌స్తుతం అత‌ను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కారు డ్రైవ‌ర్…

Read More

Principal secretary, tourism and culture, Mukesh Meshram said, “The service will start soon, we are waiting for some more time as we don’t want to take any chances.” Published Date – 13 February 2024, 08:58 AM Lucknow: The launch of helicopter services from Lucknow to Ayodhya, initially scheduled for January 19 and later postponed to January 26, has been continuously delayed due to persistent bad weather conditions. Principal secretary, tourism and culture, Mukesh Meshram said, “The service will start soon, we are waiting for some more time as we don’t want to take any chances.” He…

Read More

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ కు ప్రత్యమ్నాయంగా మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తెరపైకి వచ్చింది. బ్లూస్కై పేరుతో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్లాట్‌ఫారమ్ గత ఫిబ్రవరిలో బీటా వెర్షన్‌లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్‌కు 3 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అకౌంట్ పోర్టబిలిటీ వంటి వినూత్న ఫీచర్ల్లను ఆఫర్ చేస్తున్న బ్లూస్కై ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ కు ప్రతిరూపమే. ఈ యాప్ దాదాపు ఎక్స్ మాదిరిగానే పనిచేసే బ్లూస్కైకి సొంతంగా ఓ ప్రత్యేకత ఉంది. లేబులింగ్ సర్వీస్ లాంటి ఫీచర్లు ప్రవేశపెట్టాలని ఈ ప్లాట్ ఫాం యోచిస్తోంది. కంటెంట్ ను మోడరేట్ చేసేందుకు వినియోగదారులు, సంస్థలు లేబుల్స్ ను రూపొందించేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఇప్పుడు వినియోగదారులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది iOS, Android…

Read More

మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి. February 13, 2024 / 08:41 AM IST Food Habits | మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి. అంతేకాదు.. వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు వేధిస్తుంటాయి. శరీర బరువు, ఆకారం గురించి చింత ఎక్కువే. ఆయా లక్షణాలను బట్టి ఆహార రుగ్మతలను రకరకాలుగా వర్గీకరిస్తారు. తిండికి సంబంధించిన రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. వీటిని దూరం చేసుకోవడానికి మానసిక నిపుణుల సహకారం అవసరం అవుతుంది. ఇవన్నీ సాధారణంగా టీనేజీలో మొదలవుతాయి. ఇతర…

Read More

The Telangana government also issued orders for the transfer of 39 Addl SPs in the State Published Date – 12 February 2024, 11:22 PM Hyderabad: The State government on Monday transferred five Non Cadre SP rank officers. The officers with their new postings are B Sai Sree – DCP Spl Branch Cyberabad, J Ashok Kumar – SP CID, B Sree Bala Devi – DCP SOT Madhapur, M A Rasheed – SP Intelligence and R Jagadishwar Reddy – SP TRANSCO. The State government also issued orders for the transfer of 39 Addl SPs in the State. Similarly,…

Read More