కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది. February 14, 2024 / 01:11 AM IST రేపు రాజ్యసభకు నామినేషన్ ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సహా కీలక నేతలు చవాన్కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదో కొత్త దశ అని చవాన్ పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న చవాన్ ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. అశోక్ చవాన్కు రాజ్యసభ సీటు ఇస్తారనే ఊహాగానాల మధ్య ఆయన బీజేపీ…
Author: Telanganapress
Carrying forward his timeless values of resilience, goodness will be a fitting tribute to the iconic leader on his birth anniversary today Published Date – 13 February 2024, 11:59 PM By B Maria Kumar I saw him only once and that was during my early schooling years in my native village Rentachintala, more than five decades ago. Perched atop a lorry hood, surrounded by other dignitaries, he led a triumphant procession — a spectacle of gratitude and reverence. His outstretched arms greeted the jubilant crowd on either side of the street, radiating warmth and affection. Here…
IIM ఇండోర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ఇండోర్ విద్యార్థికి ఒక ఇ-కామర్స్ కంపెనీ 1 కోటి రూపాయల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ సెషన్లో IIM-Iలో ఫైనల్ ప్లేస్మెంట్ సమయంలో అందించిన అత్యధిక జీతం ప్యాకేజీ ఇదేనని అధికారి తెలిపారు.ఈ సెషన్ చివరి ప్లేస్మెంట్ వ్యవధిలో మా విద్యార్థిలో ఒకరు అత్యధికంగా రూ. 1 కోటి వేతన ప్యాకేజీని పొందారని అధికారి తెలిపారు. ఈ విద్యార్థికి ఇ-కామర్స్ పరిశ్రమలోని ఒక సంస్థ సేల్స్ , మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం ఇచ్చింది. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (IPM) కోసం 594 మంది విద్యార్థులకు 150 మంది రిక్రూటర్లు ఆఫర్లు ఇవ్వడంతో ప్లేస్మెంట్ సీజన్ ముగిసింది. ఇది ఇన్స్టిట్యూట్, దాని విద్యార్థులపై పరిశ్రమకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం గణాంకాలు సంవత్సరానికి సగటున 25.68 లక్షల రూపాయల…
జాతీయ విద్యావిధానం ద్వారా సమగ్ర విద్యాభివృద్ధి జరుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. బాలికా సాధికారత ద్వారానే దేశం ముందడుగు వేస్తుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల కంటే విద్యార్థినుల సంఖ్య అధికమని అన్నారు. February 14, 2024 / 12:02 AM IST వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 13 : జాతీయ విద్యావిధానం ద్వారా సమగ్ర విద్యాభివృద్ధి జరుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. బాలికా సాధికారత ద్వారానే దేశం ముందడుగు వేస్తుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల కంటే విద్యార్థినుల సంఖ్య అధికమని అన్నారు. ‘ఎంపవరింగ్ స్కూల్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ.. రోల్ ఆఫ్ కేజీబీవీఎస్ ఇన్ ది లైట్ ఆఫ్ ఎన్ఈపీ – 2020’అనే అంశంపై ఓయూ ఎడ్యుకేషన్ కళాశాలలో ఒక్క రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా…
Earlier on Sunday, TDP national secretary Nara Lokesh on Sunday made grave allegations against Andhra Chief Minister Jagan Mohan Reddy, accusing him of murdering his uncle. Updated On – 13 February 2024, 11:14 PM File Photo Vizianagaram: Telugu Desam Party (TDP) National General Secretary Jagan Reddy stated that YS Jagan Mohan Reddy made 50 promises to Vizianagaram district during his padayatra before the 2019 elections. Lokesh reminded the people that Jagan Reddy pledged to complete projects such as the Bhogapuram airport, the Ramtheertham project, and the interlinking of the Gosthani and Champavathi rivers, but failed to…
చెన్నై నుంచి ముంబైకి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో కలకలం నెలకొంది. ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పూర్తివివరాల్లోకి వెళితే…ఇండిగో ఫ్లైట్ 6E-5188 చెన్నై నుంచి ముంబైకి వస్తోంది. విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా, టాయిలెట్లో టిష్యూ పేపర్ దొరికిందని, దానిపై విమానంలో బాంబు ఉందని రాసి ఉంది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. విమానంలోని టాయిలెట్లో టిష్యూ పేపర్పై బెదిరింపు లేఖ కనిపించింది. టిష్యూ పేపర్పై ‘నా బ్యాగ్లో బాంబు ఉంది, బొంబాయిలో దిగితే అందరూ చనిపోతారు. నేను ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని. ప్రతీకారం జరిగింది, అందరూ చనిపోతారు. ఇది విన్న ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ బెదిరింపు వచ్చిన తరువాత, స్థానిక పోలీసులు, ఇతర ఏజెన్సీలకు దాని గురించి సమాచారం అందించారు. విమానం విమానాశ్రయంలో ల్యాండ్…
Mallika Rajput | ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గాయని, సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ సుల్తాన్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. February 13, 2024 / 10:37 PM IST Mallika Rajput | ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గాయని, సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ సుల్తాన్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఆమె మృతికి కారణమని తెలుస్తున్నది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సుల్తాన్పూర్ నగర్ కొత్వాలి ప్రాంతంలోని సీతాకుండ్లోని ఆమె నివాసం ఉన్న ఇంట్లో ఆమె మృతదేహం మంగళవారం లభ్యమైంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పరిస్థితి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో మల్లికా రాజ్…
The airline said it regretted the inconvenience caused to the passenger but did not specify details about the image that was being circulated. Published Date – 13 February 2024, 10:14 PM New Delhi: An IndiGo passenger has claimed that he found a screw in a sandwich served by the airline, which on Tuesday said the issue was not reported to it during the journey. The passenger shared his experience on social media along with a picture of the sandwich that he had after deboarding the aircraft. “We are aware of the image circulating on social media…
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇవాళ(మంగళవారం) అసెంబ్లీలో తీర్మానం చేయంగనే కాదు.. అఖిలపక్షం తీసుకుని ఢిల్లీకి పోవాలి అని కేసీఆర్ డిమాండ్ చేశారు. చలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు..మాకు అధికారం రావాలి.. ఎన్ని అబద్దాలు అయినా చెప్పుదాం అన్నట్టు నోటికొచ్చింది చెప్పిండ్రు. ఇవాళ కొత్తగా షాపు మొదలు పెట్టిండ్రు. వరికి, ఇతర పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్లు చెప్పిన 500 బోనస్ ధర ఇవ్వరంట.. మరి ఆనాడు ఎందుకు చెప్పిండ్రు. మద్దతు ధర రాలేదా..? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వడ్లన్నీ కొనలేదా..? డబ్బులు బ్యాంకుల పడలేదా..? మరి ఇవాళ ఏమైంది. అదే ప్రభుత్వ వ్యవస్థ.. అదే కలెక్టర్లు కదా..? ఎక్కడికి పోయిండ్రు.. ఏం చేస్తుండ్రు.. మీ దొంగ మాటలతోని.. మీ నంగనాచి మాటలతోని, ఇతరుల మీద అభాండాలు వేసి తప్పించుకుంటాం అంటే…
IIM-Indore | ఐఐఎం-ఇండోర్ లో వివిధ కార్పొరేట్ సంస్థలు నిర్వహించిన ప్లేస్ మెంట్స్ ఇంటర్వ్యూల్లో ఒక విద్యార్థికి ఈ-కామర్స్ సంస్థ ఏడాదికి రూ.కోటి వేతన ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ ఏడాది నిర్వహించిన చివరి ప్లేస్ మెంట్స్ ఇంటర్వ్యూలో ఇదే అత్యధికం. February 13, 2024 / 09:34 PM IST IIM-Indore | ఇండోర్లోని ఐఐఎంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థుల్లో ఒకరికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఏడాదికి రూ. కోటి వేతన ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ ఏడాది చివరి దశ ప్లేస్మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇది విద్యార్థితోపాటు ఐఐఎం- ఇండోర్కు కీలక అచీవ్మెంట్గా నిలుస్తుంది. సదరు ఈ-కామర్స్ సంస్థలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో పని చేసేందుకు ఆ విద్యార్థికి ఈ ఆఫర్ లభించింది. దేశీయంగా వచ్చిన ఆఫర్ ఇది అని ఐఐఎం-ఇండోర్ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. ఐఐఎం-ఇండోర్లో జరిగిన చివరి విడుత ప్లేస్మెంట్స్లో…