Author: Telanganapress

Speaking to reporters here, Thakur also accused Gandhi of dividing the nation by indulging in politics of casteism and regionalism. Published Date – 8 February 2024, 11:03 PM New Delhi: Union minister Anurag Thakur on Thursday slammed Rahul Gandhi for raising doubts over the caste of Prime Minister Narendra Modi, saying that the Congress leader can make any outlandish claims to hog headlines. Speaking to reporters here, Thakur also accused Gandhi of dividing the nation by indulging in politics of casteism and regionalism. “These people — Rahul Gandhi and Arvind Kejriwal –? make outlandish statements just to…

Read More

సభ్య సమాజం తలదించుకునే ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనం రేపింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఘటనకు సంబంధించి కొందరు ఓ దళిత మహిళను వివస్త్రగా మార్చి జనాంగాల్లో కారం కొట్టి చిత్రహింసలు పెట్టారు. గ్రామంలో నడిబజారులో అందరు చూస్తుండగానే చెట్టు కట్టేసీ తీవ్రంగా కొట్టారు. మూడురోజులు క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇది కూడా చదవండి: పుస్తక ప్రియులకు పండగే..నేటి నుంచే హైదరాబాద్ లో నేషనల్ బుక్ ఫెయిర్..!! రామారెడ్డి మండలానికి వలస వచ్చి బతుకుతున్న జంటపై మొదట దాడి చేశారు. ఇక్కడి నుంచి మాచారెడ్డి మండలంలోని మరో గ్రామానికి బాధిత జంటను తీసుకెళ్లి అక్కడ చెట్టుకట్టేసి కొట్టారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న మరుసటి రోజు వారిని కొందరు ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో చెలరేగిన వివాదంతో…

Read More

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఫిజికల్‌ డైరెక్టర్స్‌ ఇన్‌ స్కూల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శుక్ర, శనివారాల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నిరుడు ఆగస్టులో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి సోషల్‌ వెల్ఫేర్‌ మహిళా గురుకుల లా కాలేజీలో 1:2 పద్ధతిలో వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. ఫలితాల నోటిఫికేషన్‌లో హాల్‌టిక్కెట్లు ఉన్న వారు మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ రావాలని పేర్కొన్నారు. www.treirb.telangana. gov.inలో ఉన్న ఒరిజినల్‌ పత్రాల రెండు సెట్ల జిరాక్స్‌లు, సెల్ఫ్‌ అటెస్టేషన్‌తో సమయానికి హాజరుకావాలని కోరారు. Source link

Read More

Jadeja made his international debut on February 8, 2009 against Sri Lanka in the ODI format. Updated On – 8 February 2024, 11:13 PM Representational Image. New Delhi: Star India bowling allrounder Ravindra Jadeja on Thursday completed 15 years in international cricket. Taking to his official X (formerly Twitter) account, Jadeja said that he is grateful for every moment in the past 15 years. “15 years of living my dream – grateful for every moment,” Jadeja wrote on X. Jadeja made his international debut on February 8, 2009 against Sri Lanka in the ODI format. Following…

Read More

రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు.ఇవాళ(గురువారం) రాజ్యసభ లో పదవీకాలం పూర్తయ్యే సభ్యులకు సభ వీడ్కోలు పలికింది. రిటైరయ్యే సభ్యులందరికీ.. చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టిన రవిచంద్ర.. పదవీకాలంలో సహకరించిన అప్పటి, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్లు వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్ ఖడ్, పార్లమెంటరి పార్టీ నేత కే. కేశవరావు, పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ బిధూరి తదితరులకు రవిచంద్ర కృతజ్ఞతలు చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ..…

Read More

అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చాం మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: మాజీ మంత్రి జోగు రామన్న ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆర్మూర్‌టౌన్‌, ఫిబ్రవరి 8: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని ఎమ్మార్‌ గార్డెన్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జీవన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. మాజీ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఆర్మూర్‌ను పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, ఇది నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. ఎటు చూసినా…

Read More

India declared joint winners of SAFF Women’s U-19 title with hosts Bangladesh, though the visitors initially thought they have won the title through the toss of coin. Published Date – 8 February 2024, 11:14 PM Photo: Indian Football Team (X) Dhaka: India were on Thursday declared joint winners of the SAFF Women’s Under-19 Football Championships with hosts Bangladesh though the visitors initially thought they have won the title through the toss of coins, in an unprecedented change of decision made by the match officials. The match ended 1-1 after the regulation 90 minutes of play and…

Read More

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మీకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందని కోమటిరెడ్డిని కేటీఆర్ అడగారు. మీలాగే మాపైనా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందంటూ రాజగోపాల్ సమాధానం చెప్పారు. దీనికి కేటీఆర్ స్పందించారు. ఫ్యామిలీ పాలనా కాదన్నా..బాగా పనిచేసేవారికి కీర్తి ప్రతిష్టాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఎంపీగా మీ కూతురు పోటీ చేస్తుందా లేక కొడుకు పోటీ చేస్తున్నాడా అని కేటీఆర్ అడగారు. అన్నా ప్లీజ్ నన్ను కాంట్రవర్సిల్లోకి లాగొద్దంటూ రాజగోపాల్ రెడ్డి కోరారు.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు సరదా మాట్లాడుకున్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటా కాగా త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ మీడియాలో,కాంగ్రెస్ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ మంత్రి వర్గంలో మరో 6కి ఛాన్స్ ఉండటంతో…

Read More

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ విచారణ పూర్తయింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఉన్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. February 9, 2024 / 04:10 AM IST శివబాలకృష్ణ ఆదేశాల మేరకే పనులు అధికారుల్లో ఏసీబీ విచారణ గుబులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ విచారణ పూర్తయింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఉన్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కీలకమైన పత్రాలు జిరాక్స్‌ తీసుకోవడంతో పాటు కొన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారు. కాగా 4 రోజుల పాటు జరిగిన ఏసీబీ విచారణ, అనుమతుల పత్రాల పరిశీలన తర్వాత హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగంలో…

Read More

Post June 2, they will not have access to seats in professional courses in Hyd as common admissions cease to be operational Published Date – 8 February 2024, 11:15 PM File Photo Hyderabad: The clock is ticking for the students of Andhra Pradesh, who have a final opportunity to secure admissions in professional courses in Telangana for this academic year 2024-25. Post June 2, 2024, the students will not have access to seats in professional courses in Hyderabad, as the common admissions between the two Telugu-speaking States cease to be operational and entire seats in professional…

Read More