Author: Telanganapress

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దంచికొడుతున్న ఎండలతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజాలు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండాకాలం ఇంకా ప్రారంభం అవ్వకుముందే ఈ స్థాయిలో ఎండలు ఉంటే..రానున్న రోజులు ఏ మాదిరి ఉంటాయోనని జంకుతున్నారు జనాలు. కాగా రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఐదు నుంచి 6రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం, రాత్రి సమయాల్లో చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 16తర్వాత క్రమేణ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 10,11వ తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇది కూడా చదవండి: ఐఎఫ్ఎస్ అధికారి ఇంట్లో నగదు కట్టలు చూసి ఈడీ షాక్..!! అటు గ్రేటర్ హైదరాబాద్…

Read More

‘ఇసుక ధర డబుల్‌’ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక దందాకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. February 9, 2024 / 03:08 AM IST 25% ఇసుక అక్రమ రవాణా 48 గంటల్లో అధికారులు పద్ధతి మార్చుకోవాలి విజిలెన్స్‌ ఏసీబీ విభాగాలతో తనిఖీలకు ఆదేశం రెండ్రోజుల్లో రంగంలోకి విజిలెన్స్‌ గనులు, భూగర్భ ఖనిజ వనరులశాఖపై సీఎం సమీక్ష ‘నమస్తే తెలంగాణ’ కథనానికిస్పందన హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ‘ఇసుక ధర డబుల్‌’ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక దందాకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. ఇసుక అమ్మకాలకు…

Read More

In a media interaction, the Deputy PM of Fiji highlighted the profound connection of Fijian citizens of Indian origin with their roots during a historic visit to Ayodhya Published Date – 8 February 2024, 11:18 PM Fijis Deputy Prime Minister Biman Prasad being received by Uttar Pradesh minister Anil Rajbhar upon his arrival in Ayodhya, Thursday, Feb. 8, 2024. (PTI Photo) Ayodhya: A delegation from Fiji, led by Deputy Prime Minister Biman Prasad, embarked on a spiritual journey to Ayodhya to witness the divine presence of Lord Ram. The delegation, representing the Indian diaspora in Fiji,…

Read More

ఉత్తరాఖండ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన తర్వాత కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు వాహనాలతోపాటు ఇతర ప్రాంతాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. हल्द्वानी मामले में मुख्यमंत्री श्री @pushkardhami ने उच्च स्तरीय बैठक बुलाई है। मुख्यमंत्री श्री धामी मुख्य सचिव श्रीमती राधा रतूड़ी और पुलिस महानिदेशक श्री अभिनव कुमार के साथ हालत की समीक्षा कर रहे है । उन्होंने लोगों से शांति बनाए रखने की अपील की है। pic.twitter.com/LMq3g3vM9C — CM Office Uttarakhand (@ukcmo) February 8, 2024 పరిస్థితి చేయిదాటడంతో హల్ద్వానీకి అదనపు బలగాలను రప్పించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులతో…

Read More

పాలేరు జలాశయం కింద ఇప్పటికే ఉన్న సాగునీటి కష్టాలకు.. ఇప్పుడు తాగునీటి ఇబ్బందులూ తోడయ్యాయి. మొత్తంగా తాగునీటికైతే గడ్డుకాలం తప్పేలాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఇప్పుడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి వెళ్లడంతో నీటి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. February 9, 2024 / 02:08 AM IST ఇప్పటికే సాగునీరు లేదు.. ఇకపై తాగునీటి కష్టాల్లోకీ ‘పాలేరు’ కేఆర్‌ఎంబీలోకి ‘నాగార్జున సాగర్‌’ వెళ్లాక మరిన్ని ఇబ్బందులు ‘పాలేరు’లోని ప్రస్తుత నిల్వలు మార్చి 15 వరకే సరిపోయే పరిస్థితి ఆ తరువాత 2,439 గ్రామాలకు తాగునీటి సరఫరాకు ఆటంకం ఇప్పటికే పరిస్థితిని పరిశీలించి వెళ్లిన ‘భగీరథ’ ఎస్‌వో సుల్తానియా ప్రత్యామ్నాయంగా వేసవికి ‘శ్రీరాంసాగర్‌’ నీటిని మళ్లిస్తారో లేదో..! ‘సీతారామ’తోనే నీటి కష్టాలు తొలగిపోతాయంటున్న నిపుణులు కూసుమంచి, ఫిబ్రవరి 8 : పాలేరు జలాశయం కింద ఇప్పటికే ఉన్న సాగునీటి కష్టాలకు.. ఇప్పుడు…

Read More

Though UCC was made part of the Directive Principles, one must keep in mind the contemporary realities before embarking on such sensitive reforms Published Date – 8 February 2024, 11:30 PM Uttarakhand, the first State in the country to adopt the Uniform Civil Code (UCC), will serve as a testing ground for the BJP to assess the larger impact of the radical move, ahead of the Lok Sabha elections. It has been one of the core agendas of the saffron party. In its manifesto for the 2019 elections, the BJP had promised to draft a UCC…

Read More

పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ ముగిసింది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. పాక్ లో ఇంకా బ్యాలెట్ పద్దతిలోనే ఓటింగ్ ట్రెండ్ ఉంది. కాగా సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 125 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు ట్రెండ్స్‌ చెబుతున్నాయి. ఈ అభ్యర్థులందరూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి మద్దతుదారులేనన్న ప్రచారం జరుగుతోంది. పాకిస్తానీ మీడియాలో కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం స్వతంత్ర అభ్యర్థులు 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ఎన్ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావత్ భుట్టో జర్దారీ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. Despite every possible method employed to undermine the will of the people, our people have spoken via #MassiveTurnout for vote…

Read More

ఫేస్‌బుక్‌.. వాట్సాప్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్‌మీడియా ప్లాట్‌ ఫామ్స్‌లో ట్రేడింగ్‌ గురించి…శిక్షణ పేరుతో ప్రకటనలు ఇస్తూ సైబర్‌నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో బడా వ్యాపారులు, ఉద్యోగులే ఎక్కువగా మోసపోతున్నారు. February 9, 2024 / 12:52 AM IST మూడు రోజుల్లో రెండు కోట్లు కొట్టేసిన సైబర్‌చీటర్స్‌ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఫేస్‌బుక్‌.. వాట్సాప్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్‌మీడియా ప్లాట్‌ ఫామ్స్‌లో ట్రేడింగ్‌ గురించి…శిక్షణ పేరుతో ప్రకటనలు ఇస్తూ సైబర్‌నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో బడా వ్యాపారులు, ఉద్యోగులే ఎక్కువగా మోసపోతున్నారు. సోషల్‌ మీడియాలో స్టాక్‌ మార్కెట్‌ గురించి చెబుతూ..వాట్సాప్‌ లింక్‌లు పంపిస్తున్నారు. లింక్‌ క్లిక్‌ చేయగానే ఒక గ్రూప్‌ ఉంటుంది. అందులో ఉన్న వాళ్లు సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన వాళ్లే ఉంటారు. రెండు మూడు రోజుల పాటు ఫలానా షేర్‌ ధర ఇంత ఉండే.. ఇక్కడ శిక్షణ తీసుకున్న తరువాత ఆ ఐడియాతో కొంటే 30 శాతం లాభాలొచ్చాయంటూ…

Read More

The Maternity Benefit Act essentially implies that the mother is solely responsible for parenting, caring and all other aspects of child-rearing Published Date – 8 February 2024, 11:45 PM By Tarini Suri, Dr Moitrayee Das There has been a seismic shift in the corporate environment in recent years, as organisations increasingly recognise the value of gender diversity and inclusivity. Many organisations are tackling gender pay discrepancies, encouraging fair remuneration and ensuring equal pay for equal effort. Others are educating their employees about the implicit biases and stereotypes that exist, through anti-bias training methods. Tackling intersectionality is…

Read More

వాతావరణానికి సంబంధించిన ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డిఎస్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలను తెలియచేస్తుంది.ఇస్రో GSLV-F14/INSAT-3DS మిషన్ ఫిబ్రవరి 17, 2024, శనివారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీహరికోట నుండి ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. GSLV INSAT-3DS వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి మోహరించడం లక్ష్యంగా పెట్టుకుంది. GSLV-F14 వివరాలు:ఇస్రో ప్రకారం, GSLV అనేది మూడు దశల ప్రయోగ వాహనం. ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువుతో లిఫ్ట్‌ఆఫ్ ఉంది. ఇది ద్రవ ఆక్సిజన్,ద్రవ హైడ్రోజన్ ఉపయోగించి క్రయోజెనిక్ దశతో ఘన, ద్రవ చోదక దశలను కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో Ogive పేలోడ్ ఫెయిరింగ్ ద్వారా సేఫ్ గా ఉంటుంది. కమ్యూనికేషన్, నావిగేషన్, భూమి వనరుల సర్వేల కోసం వివిధ అంతరిక్ష నౌకలను ప్రయోగించగలదు. 🚀GSLV-F14/🛰️INSAT-3DS…

Read More