ఉల్లి ధరలు రైతుల కళ్లలో నుంచి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలను రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్నటివరకు మంచి ధర పలికిన ఉల్లి…ఇప్పుడుపూర్తిగా పతనమయ్యాయి. దీంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, రేగోడు, జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉల్లిపంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎకరా విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేసేందుకు 60 వేల నుంచి 70వేల వరకు ఖర్చు అవుతుంది. గతేడాది ఎకరాకు 100క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర కూడా అత్యధికంగా క్వింటాల్ కు 60వేల వరకు పలికింది. ఇది కూడా చదవండి : అసెంబ్లీకి ఆటోల్లో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!! అయితే ఈ సారి వాతావరణ మార్పులతో దిగుబడి 70 నుంచి 80 క్వింటాళ్లకు మించి లేదు.…
Author: Telanganapress
PM Modi | మాజీ ప్రధాని చౌధరి చరణ్సింగ్కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితం అని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X (ఎక్స్) లో ట్వీట్ చేశారు. February 9, 2024 / 01:17 PM IST PM Modi: మాజీ ప్రధాని చౌధరి చరణ్సింగ్కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితం అని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X (ఎక్స్) లో ట్వీట్ చేశారు. చరణ్ సింగ్ తన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమం కోసమే అంకితం చేశారని ప్రధాని కొనియాడారు. చరణ్ సింగ్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ,…
Activist and leader of Dalit rights movement Meenakumari Sunil said that manual scavenging is against the law. Published Date – 9 February 2024, 12:22 PM Chennai: Dalit activists have taken up the case of a 37-year-old Dalit man being asphyxiated to death while cleaning a septic tank in an apartment building at Kannabiraman street in Coimbatore. Activist and leader of Dalit rights movement Meenakumari Sunil told IANS that manual scavenging is against the law. “It is against law and we will take those who engaged the man for manual scavenging to the court,” Meenakumari said. Mohanasundaralingam…
ఈసారి మాఘ అమావాస్య ఫిబ్రవరి 9న వచ్చింది. దీనిని మాఘ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య నాడు సర్వార్థ సిద్ధి యోగం, మాళవ్య, వినాయక, హంస, అమృత యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. మౌని అమావాస్య నాడు గ్రహాల ప్రత్యేక స్థానం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆర్థిక లాభానికి అవకాశాలను సృష్టించడమే కాకుండా ఉద్యోగ, వ్యాపారాలలో కొనసాగుతున్న సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి.మాఘ అమావాస్య నాడు లాభపడే రాశులు ఇవే. కర్కాటక రాశి: మాఘ అమావాస్య కర్కాటక రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో చాలా కాలంగా వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు మీ కుటుంబం నుండి మద్దతు పొందుతారు. ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం నైవేద్యంగా పెడితే దుష్ఫలితాలు తగ్గుతాయి. వృషభం: వృషభ రాశి…
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలోని రామ మందిరాన్ని (Ram Temple) మరోసారి సందర్శించారు. February 9, 2024 / 12:10 PM IST Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలోని రామ మందిరాన్ని (Ram Temple) మరోసారి సందర్శించారు. శుక్రవారం ముంబై నుంచి అయోధ్య (Ayodhya)కు వెళ్లిన బిగ్బీ.. బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ భద్రత మధ్య బిగ్బీ ఆలయం నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. VIDEO | Actor Amitabh Bachchan (@SrBachchan) visits Ayodhya’s Ram Mandir to offer prayers. (Source: Third Party) pic.twitter.com/Q3V3uI6m7k — Press Trust of India (@PTI_News) February 9, 2024 కాగా, అమితాబ్ బచ్చన్ నెల రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ…
People reported that the ‘Poor Things’ actor attended the special event accompanied by his wife Sunrise Coigney and two of their three children: Bella, 18, and Keen, 22, while Odette, 16, was also present. Published Date – 9 February 2024, 11:11 AM Los Angeles: Ace actor Mark Ruffalo has become the latest celebrity to receive his star on the Hollywood Walk of Fame in a ceremony on Thursday. The ‘Poor Things’ actor appeared at the special occasion with his wife Sunrise Coigney and two of their three kids — Bella, 18, and Keen, 22. Odette, 16,…
తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్..మరో రెండు పథకాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ పథకాల్లో గృహజ్యోతి పథకం ఒకటి. దీనిలో భాగంగా 200యూనిట్ల ఫ్రీ విద్యుత్ అందించనుంది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ తగిలింది. ప్రభుత్వానికి మీటర్ రీడర్లు ఝలక్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఓటీటీ ఎంట్రీకి మెగాస్టార్ చిరంజీవి రెడీ? తమ సమస్యలను పరిష్కరించేంత వరకు వివరాలు నమోదు చేయమని తేల్చి చెప్పారు. తమకు నెలంతా పని కల్పించాలని కనీసం వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వివరాల నమోదు పనిని గుత్తుదార్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రీ కరెంట్ అమలు కోసం వినియోగదారుల ఫోన్, ఆధార్ రేషన్ కార్డు నెంబర్లను సేకరించాలన్నారు. ఇది కూడా చదవండి : ఐఫోన్ 15పై బంపర్ డిస్కౌంట్..త్వరపడండి..ఆఫర్…
AB De Villiers : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇంగ్లండ్ సిరీస్కు దూరం కావడంపై పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని అనుకుంటున్నారు. ఈ వార్తలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) వారం క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలం చేకూర్చాయి. అయితే.. ఏమైందో గానీ ఈ మిస్టర్ 360… February 9, 2024 / 11:10 AM IST AB De Villiers : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇంగ్లండ్ సిరీస్కు దూరం కావడంపై పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లీ వైదొలిగినట్టు చెప్పినా సరే.. అందరూ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని అనుకుంటున్నారు. ఈ వార్తలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) వారం క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలం చేకూర్చాయి. అయితే.. ఏమైందో…
When some passengers who claimed they were almost choking, tried to find out from the crew, they were not given any replies and were asked not to click photos or videos. Published Date – 9 February 2024, 10:12 AM New Delhi: An IndiGo Airlines New Delhi-Mumbai flight returned to the Delhi airport early on Friday as some passengers complained of a stench inside the aircraft. When some passengers who claimed they were almost choking, tried to find out from the crew, they were not given any replies and were asked not to click photos or videos.…
ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు. ఎమ్మెల్యేలు హారీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. 6.5లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని..వారికి నెలకు రూ. 10వేలు ఇవ్వాలని మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ఉచిత కరెంట్.. రేవంత్ రెడ్డి సర్కార్కు షాక్..!! రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో 21 మంది ఆటో…