కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. February 9, 2024 / 12:03 AM IST కాజీపేట, ఫిబ్రవరి 8 : కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ షెడ్లో 113 డబ్ల్యూఏజీ-7 ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణ జరుగుతున్నది. కాగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కాజీపేట డీజిల్ లోకో షెడ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. Source link
Author: Telanganapress
The multi tracking project proposals will ease operations and reduce congestion, providing the much required infrastructural development on the busiest sections across the Indian Railways, the statement said. Published Date – 8 February 2024, 11:09 PM File Photo of Ashwini Vaishnaw New Delhi: The Cabinet Committee on Economic Affairs has approved six projects of the railway ministry with an estimated cost of around Rs 12,343 crore, the government said in a statement on Thursday. The projects approved by the committee, which is chaired by Prime Minister Narendra Modi, will be funded by the central government. “Thanks…
కాలిఫోర్నియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మెరైన్లు మరణించారు.CH-53E సూపర్ స్టాలియన్ హెలికాప్టర్ మంగళవారం నెవాడాలోని క్రీచ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ మిరామార్కు టేకాఫ్ అవుతుండగా కుప్పకూలినట్లు మిలిటరీ తెలిపింది. ఐదుగురు యుఎస్ సర్వీస్ సభ్యులు మరణించారని ధృవీకరించినట్లు యుఎస్ మెరైన్ కార్ప్స్ గురువారం తెలిపింది. ఒక శిక్షణా విమానంలో 3డి మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ వింగ్ ‘ఫ్లయింగ్ టైగర్స్’ నుండి ఐదుగురు మెరైన్ల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని 3వ మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ వింగ్ కమాండర్ మేజర్ జనరల్ మైఖేల్ బోర్గ్స్చుల్టే అన్నారు. ఘటనాస్థలం నుంచి జవాన్ల మ్రుతదేహాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనపై ప్రెసిడెంట్ జో బిడెన్ స్పందించారు. సేవా సభ్యులను కోల్పోయినందుకు తాను “నిరుత్సాహపడ్డాను”. “మా దేశం ఐదుగురు అత్యుత్తమ యోధులను కోల్పోయినందుకు మేము సంతాపంగా వారి కుటుంబాలకు, వారి స్క్వాడ్రన్, యుఎస్…
Fake Loan Apps | గూగుల్ తన ప్లే స్టోర్ ఈ ఏడాదిలో 2200 నకిలీ రుణ యాప్లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. February 8, 2024 / 10:36 PM IST Fake Loan Apps | గూగుల్ తన ప్లే స్టోర్ ఈ ఏడాదిలో 2200 నకిలీ రుణ యాప్లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్లో స్వయంగా ఈ సంగతి ప్రకటించారు. 2022 సెప్టెంబర్ నుంచి ఆగస్టు 2023 మధ్య లోన్ ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న 2,200 కు పైగా లోన్ యాప్లను తొలగించిందని, వాటిని బ్లాక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మోసపూరిత రుణ యాప్లను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తోపాటు ఇతర నియంత్రణ సంస్థలతో కలిసి కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె…
Expressing confidence in the BJP’s victory, he said that the BJP will get seats in double digits in Telangana in the upcoming Lok Sabha election. Updated On – 8 February 2024, 10:04 PM Expressing confidence in the BJP’s victory, he said that the BJP will get seats in double digits in Telangana in the upcoming Lok Sabha election. New Delhi: Union Minister and President of the BJP‘s Telangana unit, G Kishan Reddy, alleged on Thursday that Congress leaders are “accumulating” funds from businessmen and contractors in the state for campaign finances on Rahul Gandhi’s instructions. “To…
ఆయన ఐఎఫ్ఎస్ అధికారి. బాధ్యతాయుతంగా వ్యవహారించాల్సిన ఆ అధికారి..అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. బాధ్యతలను గాలికొదిలేసి..వేలకోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించాడు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అతని నుంచి రూ. 4.5 కోట్ల నగదుతోపాటు..మరో రూ. 34కోట్ల విలువైన నగలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…అటవీ భూముల కుంభకోణం కేసులో ఉత్తరాఖండ్ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్ పేరు కూడా బయటకు వచ్చింది. కెనాల్ రోడ్డులోని ఆయన నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు చేసింది. అర్థరాత్రి వరకు అతని ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో భారీ మొత్తంలో నగదు రికవరీ చేశారు. సుశాంత్ పట్నాయక్ ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో రూ.4.5 కోట్ల నగదు, రూ.34 కోట్ల విలువైన చర, స్థిరాస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. #WATCH | Dehradun: ED raids the house of IFS officer…
Karthik Ghattamaneni Interview | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా కార్తీక్ ఘట్టమనేని మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈగల్ విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే.. February 8, 2024 / 09:52 PM IST Karthik Ghattamaneni Interview | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక…
BRS district president MLC Tata Madhusudhan, former MLAs Kandala Upender Reddy and Sandra Venkata Veeraiah strongly condemned the arrest of DCCB director Inturi Shekhar Rao during the late night hours on Wednesday Published Date – 8 February 2024, 09:00 PM RS district president T Madhusudhan speaking to the police at Nelakondapalli police station in Khammam district. Khammam: Congress leaders in the district were resorting to cheap, politics of vengeance using police, BRS leaders said on Thursday. BRS district president MLC Tata Madhusudhan, former MLAs Kandala Upender Reddy and Sandra Venkata Veeraiah strongly condemned the arrest of…
జీఎస్ఐ ఎక్స్ పో 2024కు హైదరాబాద్ వేదికగా మారింది. ఎక్స్ పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్ లో గిష్ట్ అండ్ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రదర్శన జరుగుతుంది. హెటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో షురూ అయిన ఎక్స్పోలో దేశ విదేశాలకు చెందిన పలు బ్రాండింగ్ కంపెనీలు వచ్చి ఈ ఎక్స్ పో లో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు ఎక్స్ పో గెలాక్సియా ఇంచార్జ్ రాఖీ ముఖర్జీ తెలిపారు. స్వచ్చంద సంస్థ ది కార్పొరేట్ గిఫ్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీజీఏఐ) కు చెందిన సభ్యులు ఈ ఎక్స్ పోలో పాల్గొంటున్నారు. ప్రతీ ఏటా రూ.4వేల కోట్ల విలువల ఇండియన్ స్టేషనీ ఇండస్ట్రీలో వచ్చిన విప్లవాత్మకమైన ప్రాడక్ట్ లు, కొత్త బ్రాండ్లన్నింటిని ఒక వేదిక మీదికి తీసుకువచ్చి ఈ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో బ్రాండింగ్ మిషనరీలు, కెమెరాలు, హ్యాండీ క్రాప్ట్స్, నావెల్టీస్, ఫోటో ఫ్రేమ్స్, కంప్యూటర్,…
Tata Tiago & Tigor CNG | టాటా మోటార్స్ తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ టియాగో, సెడాన్ టైగోర్ కార్లను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్ తో మార్కెట్లో ఆవిష్కరించింది. February 8, 2024 / 08:45 PM IST Tata Tiago & Tigor CNG | టాటా మోటార్స్ తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ టియాగో, సెడాన్ టైగోర్ కార్లను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్ తో మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కార్లు ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో అందుబాటులో ఉంటాయి. సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్ మినహా రెండు కార్ల డిజైన్, ఇతర ఫీచర్లు యధాతథంగా కొనసాగుతాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తోపాటు సీఎన్జీ మోడ్లో టాటా టియాగో, టాటా టైగోర్ కిలో సీఎన్జీపై 28.06 కి.మీ మైలేజీ ఇస్తాయి. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ లీటర్ పెట్రోల్ పై 20 కి.మీ మైలేజీ…