Their 17-year-old son Kota Anji had grievous injuries. He was rushed to a hospital in Bellampalli where his condition was stated to be serious. Updated On – 8 February 2024, 08:04 PM Representational Image Mancherial: A farmer and his wife were killed on the spot while their son sustained critical injuries when a lorry mowed down the two-wheeler on which they were travelling on NH 363 at a fuel station near Bellampalli town on Thursday. Bellampalli Inspector N Devaiah said Kota Thirupati (38) and his wife Thirupathamma (33) from Venkatapur village in Kannepalli mandal died on…
Author: Telanganapress
సికింద్రాబాద్ అల్వాల్లో ఇవాళ(గురువారం) మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ చిన్నారి చనిపోయాడు. అల్వాల్లోని ఓ సూపర్ మార్కెట్కు సరకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా నడుచుకుంటూ వెళ్లే వారి పైకి దూసుకొచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తోన్న తిరుపాల్ (9)ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీసీఎం వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో చనిపోయిన తిరుపాల్..అల్వాల్ గంగపుత్ర కాలనీకి చెందివాడుగా గుర్తించారు. కృష్ణవేణి స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తండ్రిని చూసేందుకు తల్లితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి:వాట్సాప్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్…
Golden Jubilee |మానవసేవయే.. మాధవసేవగా తన సేవలను అందిస్తున్న రామకృష్ణమఠం (Ramakrishna Math) 50వ వసంతోత్సవాలను ఘనంగా జరుపనున్నారు. February 8, 2024 / 07:43 PM IST హైదరాబాద్: మానవసేవయే.. మాధవసేవగా తన సేవలను అందిస్తున్న రామకృష్ణమఠం (Ramakrishna Math) 50వ వసంతోత్సవాలను ఘనంగా జరుపనున్నారు. పశ్చిమ బెంగాల్లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశం, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్న రామకృష్ణమఠం హైదరాబాద్ నగరం దోమల్గూడలో 1973లో స్థాపించారు. 2023 డిసెంబర్ నాటికి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న స్వర్ణోత్సవాలను(Golden Jubilee) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయింది. స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ( Spiritual activities) నిర్వహిస్తుంది . ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద ఆదర్శాలతో ప్రపంచ వేదికలపై భారతీయతను చాటుతున్న మహోన్నత సేవా సంస్థ రామకృష్ణ మఠం. మానవసేవే..…
It’s available in 40 languages on the web, and is coming to a new Gemini app on Android and on the Google app on iOS. Updated On – 8 February 2024, 07:04 PM New Delhi: Google and Alphabet CEO Sundar Pichai on Thursday announced the next chapter in the company’s AI journey, saying Bard will now simply be called Gemini. It’s available in 40 languages on the web, and is coming to a new Gemini app on Android and on the Google app on iOS. The version with Ultra will be called Gemini Advanced, a new…
విండోస్11 యూజర్ల ను గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేసింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని తెలిపింది. యూజర్లు ‘మైక్రోసాఫ్ట్ ఔట్లుక్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో ఈ మార్పు భాగంగా ఉందని, ‘ఆఫీస్ 365’ టూల్స్ లో భాగంగా ‘ఔట్ లుక్’ యాప్ సర్వీసును అందించనున్నట్టు తెలిపింది. దీంతో రోజువారీ కార్యకలాపాల కోసం విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్లపై ఆధారపడుతున్నవారు డిసెంబర్ 31, 2024లోపు ‘ఔట్లుక్’లోకి మారాల్సి ఉంటుంది. పాప్-అప్ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లకు సులభతరం చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. అయితే కటాఫ్ తేదీ వరకు సర్వీసులను యూజర్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందొచ్చని కంపెనీ వివరించింది. కాగా 2024 ఆరంభం నుంచి మార్కెట్లోకి వచ్చే కొత్త విండోస్ 11 పరికరాల్లో…
Sundeep Kishan | సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ఊరు పేరు భైరవ కోన (Sundeep Kishan). వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ అండ్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్తో బిజీగా ఉంది. February 8, 2024 / 06:50 PM IST Sundeep Kishan | గతేడాది మైఖేల్(Michael ) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ఊరు పేరు భైరవ కోన (Sundeep Kishan). వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ అండ్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా…
Chitralekha, who has her son’s portrait tattooed on her right hand, said Abhimanyu was working as an instructor for flight cadet Vu Van Thien, a Vietnamien, on a Swiss-made Pilatus PC-7 Mark-II aircraft that crashed at Ravelli on December 4. Updated On – 8 February 2024, 04:50 PM Squadron leader Abhimanyu Rais mother Chitralekha Rai is paying tributes to her son at the crashing site near Ravelli in Toopran Mandal of Medak district on Wednesday Medak: Squadron Leader Abhimanyu Rai’s mother Chitralekha Rai on Wednesday reached the crash site at Ravelli in Toopran, where her son…
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. పట్టణంలోని పలు స్కూళ్లకు కొందరు దుండగులు బాంబులు పెట్టామంటూ ఈ మెయిల్స్ సెండ్ చేశారు. ముఖ్యంగా జేజే నగర్, ఆర్ఏ పురం, అన్నానగర్, గోపాలపురంలోని పలు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అలర్టైన ఆయా స్కూళ్ల సిబ్బంది విద్యార్థులను వారివారి ఇళ్లకు పంపేశారు. ఆ తర్వాత బాంబు స్వ్కాడ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠాశాలల యాజమాన్యాలు ఊపరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లికి ఒప్పుకోలేదని రోడ్డుపై నరికి చంపాడు Source link
BHIMAA | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ భీమా (BHIMAA). కన్నడ డైరెక్టర్తో ఏ హర్ష (A Harsha) డైరెక్ట్ చేస్తున్నాడు. గోపీచంద్ 31(GopiChand 31)గా వస్తోన్న ఈ మూవీ నుంచి ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. గోపీచంద్, మాళవిక శర్మ కాంబోలో వచ్చే ఈ పాట ఇంప్రెసివ్గా సాగుతోంది. February 8, 2024 / 05:59 PM IST BHIMAA | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ భీమా (BHIMAA). కన్నడ డైరెక్టర్తో ఏ హర్ష (A Harsha) డైరెక్ట్ చేస్తున్నాడు. గోపీచంద్ 31(GopiChand 31)గా వస్తోన్న ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. కల్యాణ్ చక్రవర్తి…
Today’s Trending News includes Nitish Kumar’s commitment to the NDA, Rahul Gandhi’s Bharat Jodo Yatra in Chhattisgarh, South India fund issues, NIA Hyderabad searching for Maoists, and Pakistan Elections 2024. Updated On – 8 February 2024, 05:02 PM Trending News Today’s Trending News includes Nitish Kumar’s commitment to the NDA, Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra in Chhattisgarh, South India fund issues, NIA Hyderabad searching for Maoists, and Pakistan Elections 2024. Source link