Nitish Kumar | బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వానీ (LK Advani )ని బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM), జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) కలిశారు. February 8, 2024 / 01:38 PM IST Nitish Kumar | బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వానీ (LK Advani )ని బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM), జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) కలిశారు. అడ్వానీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పుస్కారం ‘భారత రత్న’ (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడ్వానీని నితీశ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి ఆయన రాజధానిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి…
Author: Telanganapress
The platform, named “drugAI,” allows users to input a target protein sequence (for instance, a protein typically involved in cancer progression). Published Date – 8 February 2024, 12:50 PM New York: A team of scientists has developed a new ChatGPT-like generative artificial intelligence (AI) model that can design new drugs to treat disease. ChatGPT gained fame in 2023 for writing emails, cracking medical and administrative examinations as well as diagnosing patients. Inspired by ChatGPT’s popularity and wondering if this approach could speed up the drug design process, scientists in the Schmid College of Science and Technology…
లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. చాలా మంది పెద్ద నేతలు పార్టీని వీడుతున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాబా సిద్ధిఖీ కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటిస్తూ, బాబా సిద్ధిఖీ ట్విట్టర్లో పోస్టు షేర్ చేశారు. ఏమన్నారంటే “నేను యుక్తవయసులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇది 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యునిగా చేరాను.” రాజీనామా చేస్తున్నాను.. చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పకపోవడమే మంచిదని అన్నారు. I joined the Indian National Congress party as a young teenager and it has been a significant journey lasting 48 years. Today I…
Dalitha Bandhu | నల్లగొండ(Nalgonda) నియోజకవర్గంలో దళితబంధు పథకంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలని లబ్ధిదారులు నిరసనకు దిగారు. February 8, 2024 / 12:53 PM IST నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు(Dalitha Bandhu) లబ్ధిదారుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. తాజాగా నల్లగొండ(Nalgonda) నియోజకవర్గంలో దళితబంధు పథకంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలని లబ్ధిదారులు నిరసనకు దిగారు. పలుమార్లు లబ్ధిదారులు కలెక్టర్కు, అధికారులకు తమ గోడును విన్నవించారు. అయినా స్పందన లేకపోవడంతో గురువారం మరోసారి ఆందోళనకు దిగారు. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో లబ్ధిదారులు అర్ధనగ్న(Half-naked) ప్రదర్శన చెప్పట్టారు. కొద్దిసేపు రోడ్పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు దళితబంధు డబ్బులు ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.…
On Wednesday, the 42-year-old posted a throwback picture with the ‘Argo’ star-director and songwriter Diane Warren, which she said was taken years ago. Published Date – 8 February 2024, 11:54 AM Los Angeles: Singer Britney Spears has removed a post featuring actor-filmmaker Ben Affleck after suddenly making a shocking claim that she once “made out” with the actor. On Wednesday, the 42-year-old posted a throwback picture with the ‘Argo’ star-director and songwriter Diane Warren, which she said was taken years ago. In the caption, she recalled their encounter, noting that she almost “forgot” how “crazy” it…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ . స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు PNB pnbindia.in అధికారిక వెబ్ సైట్ ద్వారా అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 25 ఫిబ్రవరి 2024తో ముగుస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఖాళీల వివరాలు:ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1025 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో: -ఆఫీసర్-క్రెడిట్: 1000 పోస్ట్లు-మేనేజర్-ఫారెక్స్: 15 పోస్ట్లు-మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 5 పోస్టులు-సీనియర్ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 5 పోస్టులు జీతం?ఈ రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు పోస్ట్ ప్రకారం రూ. 63840 నుండి రూ. 78230 వరకు జీతం పొందుతారు. ఎంపిక ప్రక్రియ:ఎంపిక అనేది ఆన్లైన్ వ్రాత పరీక్ష తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా, ఒక్కో పోస్ట్కు వచ్చిన దరఖాస్తుల…
పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. February 8, 2024 / 11:42 AM IST హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నది. ఈ నెల 16లోపే ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లకు అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉన్నది. సికింద్రాబాద్ స్థానానికి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్…
According to the Upper House’s agenda for the day, Union Minister Bupender Yadav will propose a motion for the election to the Central Advisory Committee. Published Date – 8 February 2024, 10:50 AM New Delhi: Both Houses of Parliament– Lok Sabha and Rajya Sabha– will resume at 11 am on Thursday to take up the legislative business on its agenda for the day. The Rajya Sabha, which witnessed Prime Minister Narendra Modi’s 90-minute reply to the Motion of Thanks on the President’s Address, will continue the discussion on the Union Interim Budget 2024-25, and the Interim…
చాలా మంది చాయ్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. పాలతో తయారు చేసిన చాయ్ రోజుకు 5 నుంచి 6సార్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పాలటీని రోజుకు 5 నుంచి 6 సార్లు తాగుతే పెద్ద సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. టీలో పాలు కలపడం వల్ల అది ఆమ్లంగా మారుతుంది. అందులో చక్కెరను జోడించడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ మిల్క్ టీ తాగితే..అది శరీరంలో అపానవాయువు లేదా ఉబ్బరం సమస్యను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది కడుపు జీర్ణక్రియలో పలు ఇబ్బందులను కలిగిస్తుంది. పొట్ట దీర్ఘకాలంలో దెబ్బతినడం ప్రారంభం అవుతుంది. ఇది కూడా చదవండి: ఏమి ఆఫర్ భయ్యా..ఈ కార్లపై ఏకంగా లక్ష డిస్కౌంట్..!! ఈ రకమైన చాయ్ ను ఏళ్ల తరబడి తాగినట్లయితే…శరీరంలో పోషకాహార లోపం జరుగుతుంది. ఈ చాయ్ ను ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే…
Repo Rate | కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అందరూ ఊహించినట్టుగానే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్దనే ఉంచాలని గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయించింది. February 8, 2024 / 10:51 AM IST Repo Rate | కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అందరూ ఊహించినట్టుగానే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్దనే ఉంచాలని గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయించింది. ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించిన నిర్ణయాలను ఈ సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. విశ్లేషకుల అంచనాలను మించి భారత దేశ వృద్ధి రేటు నమోదవుతుందని ఈ సందర్భంగా శక్తికాంత దాస్ తెలిపారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు. కాగా, దాదాపు…