Author: Telanganapress

The victim Singotam Ramu alias Ramu,  a native of Nagarkurnool stayed on the fifth floor of a building at L N Nagar, Yousufguda. Updated On – 8 February 2024, 09:54 AM Hyderabad: A realtor was hacked to death at Yousufguda on Wednesday night. The victim Singotam Ramu alias Ramu,  a native of Nagarkurnool stayed on the fifth floor of a building at L N Nagar, Yousufguda. On Wednesday a group of persons came to his house and attacked him with lethal weapons leading to his death on the spot.  The attackers escaped later from the place.…

Read More

వాస్తు శాస్త్రంలో మొక్కలకు చెట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో మొక్కలు, చెట్లు అన్నీ కూడా వాస్తు ప్రకారం నాటితే వాస్తు దోషం తొలగిపోతుందని నమ్ముతుంటారు. అలాగే ఇంట్లో మరింత పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని చాలా మంది నమ్మకం. ఈ వాస్తు శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబ సమస్యలను తొలగించి ఇంట్లో శాంతిని పొందేందుకు సహాయపడుతుంది. సాధారణంగా ఇంట్లో తులసి, మనీ ప్లాట్, స్నేక్ ప్లాంట్ లాంటి మొక్కలను నాటుతుంటారు. కానీ దానిమ్మ మొక్క గురించి చాలా మందికి ఎన్నో విషయాలు తెలియవు. ఇది కూడా చదవండి: ఉదయం లేవగానే చాయ్ తాగుతున్నారా?అయితే భారీ నష్టం తప్పదు..!! వాస్తు శాస్త్రం ప్రకారం..ఇంట్లో దానిమ్మ చెట్లను నాటడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లబిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి కాపాడుతుంది. సంపదకు ఎలాంటి లోటు ఉండదు. వాస్తు నిపుణుల ప్రకారం దానిమ్మ అద్రుష్టాన్ని , ఆనందాన్ని, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. దీని…

Read More

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా (Hookah) తాగడంపై నిషేధం విధించింది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ప్రకటించారు. February 8, 2024 / 09:40 AM IST బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా (Hookah) తాగడంపై నిషేధం విధించింది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. హుక్కా తాగడం (Hookah smoking) వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా హుక్కాను నిషేధిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు మెరుగైన, సురక్షితమైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు. యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారని, ఇది…

Read More

According to police, the man allegedly married another woman, claiming that his first wife was dead. Updated On – 8 February 2024, 08:41 AM Lucknow: The owner of a private hospital in Lucknow has been booked for bigamy, said officials here. The FIR was filed on Wednesday. According to police, the man allegedly married another woman, claiming that his first wife was dead. When the woman came to know the truth and confronted him for his deceit, the accused, resident of Kalli Paschim locality in the area, started torturing her with violence and unnatural sex. The…

Read More

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మొదటి BAPS హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని BAPS హిందూ మందిర్ అధికారిక పత్రికా ప్రకటన తెలిపింది. BAPS ఆధ్యాత్మిక నాయకుడు స్వామి మహంత్ స్వామి మహారాజ్, అబు మురీఖా జిల్లాలో 27 ఎకరాల స్థలంలో ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు యూఏఈ చేరుకున్నారు. అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయం అంత పెద్దది మరోకటి లేదు. ఈ బీఏపీఎస్‌ ఆలయాన్ని ఈనెల 14వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అరబ్ దేశాల్లోనే పెద్ద ఆలయం:  అరబ్ దేశాల్లో ఈ దేవాలయం అంత పెద్ద ఆలయం మరోకటి లేదు. అంతేకాదు మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందింది. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి ఆద్వర్యంలో ప్రాణ ప్రతిష్ట జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం 18 నుంచి భక్తులకు అందుబాటులో కి వస్తుంది. ఫిబ్రవరి 15న స్వామి…

Read More

Kamareddy | కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి బయట కూర్చున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ దాడి చేసి చంపేశాయి. February 8, 2024 / 08:48 AM IST Kamareddy | కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి బయట కూర్చున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ దాడి చేసి చంపేశాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో గురువారం ఉదయం ఇంటి బయట కూర్చున్న రామవ్వ (60)పైకి వీధికుక్కలు ఒక్కసారిగా ఎగబడ్డాయి. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే వీధికుక్కలను వెళ్లగొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన రామవ్వను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామవ్వ మరణించింది. Source link

Read More

Collector Pamela Satpathy inaugurated hostel students’ sports competitions at Ambedkar stadium in Karimnagar Published Date – 7 February 2024, 11:00 PM Collector Pamela Satpathy wishing sports persons while inaugurating sports competitions at Ambedkar stadium in Karimnagar on Wednesday. Karimnagar: Collector Pamela Satpathy said that sports would help for physical fitness as well as mental excitement. The Collector inaugurated hostel students’ sports competitions at Ambedkar stadium here on Wednesday. Speaking on the occasion, she said that the games, which would be played with a team spirit, would help the sports persons to overcome the problems that develop…

Read More

హింస, ఉగ్రవాదం మధ్య పాకిస్థాన్‌లో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలలో ప్రధాన పోటీ నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్ ‘ఎన్’, బిలావల్ భుట్టో పార్టీ PPP అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య ఉంది. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. నేడు జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ప్రింట్ అయ్యాయి. కాగా, మొత్తం 22 కోట్ల జనాభాలో 12.69 కోట్ల మంది ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారత్‌లా కాకుండా పాకిస్థాన్‌లో ఇప్పటికీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగిన రోజునే ఫలితాలు వచ్చే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈరోజే ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. పాకిస్థాన్‌లో ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మకమైన బలూచిస్థాన్‌లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కష్టం.…

Read More

పదో తరగతి స్పెషల్‌ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్‌ అందజేసే పథకానికి రేవంత్‌రెడ్డి సర్కారు ఎగనామం పెట్టింది. February 8, 2024 / 02:27 AM IST పదో తరగతి పరీక్షల వేళ సర్కారు కాఠిన్యం కడుపులు మాడ్చుకుని స్పెషల్‌ క్లాసులకు హాజరు 9 కోట్లతో స్నాక్స్‌ అందించిన కేసీఆర్‌ సర్కారు ఈ ఏడాది ఎగనామం పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దాతల కోసం టీచర్ల వెదుకులాట చందాలేసుకుంటున్న ఉపాధ్యాయులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): పదో తరగతి స్పెషల్‌ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్‌ అందజేసే పథకానికి రేవంత్‌రెడ్డి సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు కడుపు మాడ్చుకుని స్పెషల్‌ క్లాసులకు హాజరవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థుల బాధ చూడలేక కొన్ని పాఠశాలల్లో టీచర్లు, హెచ్‌ఎంలే తలా కొంత వేసుకుని స్నాక్స్‌ తెప్పిస్తున్నట్టు సమాచారం. మరికొన్ని స్కూళ్లల్లో దాతలు ముందుకొచ్చి అక్కడక్కడ చేయూతనందిస్తున్నారు. పదో తరగతి…

Read More

Singapore-based Meinhardt Group has refuted the allegations on its Jharkhand project and clarified that it had successfully completed the work and received completion certificates Published Date – 7 February 2024, 11:21 PM Hyderabad: The Singapore-based Meinhardt Group has refuted the allegations on its Jharkhand project and clarified that it had successfully completed the work and received completion certificates as well. In a clarification issued here on Wednesday in response to reports in the media, the Group said it was engaged in 2006 by the Ranchi Municipal Corporation to provide Project Management Consultancy Services for a sewerage…

Read More