Author: Telanganapress

రసవత్తరంగా మహబూబ్‌నగర్‌ పుర చైర్మన్‌ ఎన్నిక పావులు కదుపుతున్న ఆశావహులు 12న సమావేశానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 7 : మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నె గ్గడంతో కొత్త వారిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన పురపాలక సమావేశం ఏర్పాటు చేసేందుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. జనవరి 27న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంలో ఆయా పార్టీలు కలిసివచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ నుంచి చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి దిశానిర్దేశం చే శారు. కాగా, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ చైర్‌పర్సన్‌ పదవిని కైవసం చేసుకునేందుకు పలువురిని సంప్రదించారు. దీంతో చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ను వీడిన 21వ వార్డు కౌన్సిలర్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరి చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు, నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుల మద్దతు…

Read More

On other end towards Telugu Talli flyover, the road is being used to park four-wheelers Published Date – 7 February 2024, 11:47 PM Photo: Epsita Gunti Hyderabad: The Lower Tank Bund Road which was closed in a bid to avoid traffic congestion for over two months has now turned into a deserted lane, being used to sort out garbage and park vehicles. With not much of a vehicular frequency, thanks to the diversion and road closure, multiple swachh autos that visit the lower Tank Bund’s Secondary Collection and Transportation…

Read More

డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష నుండి వాల్‌నట్‌ల వరకు అన్ని డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిని తినడంతో పాటు, సరైన పద్ధతిలో తినడం వల్ల ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుంది. పోషకాలు అధికంగా ఉండే వాల్‌నట్‌లను పొడిగా తినడమే కాకుండా, వాటిని నానబెట్టిన తర్వాత కూడా తినవచ్చు. నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో చూద్దాం. 1. నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల మెదడుకు మేలు జరుగుతుంది . రాత్రి పడుకునే ముందు 3-4 వాల్‌నట్‌లను నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి. మీ మెదడుకు పదును పెట్టడానికి మీరు నానబెట్టిన బాదంపప్పులను తినడం మంచిది. 2. వాల్‌నట్‌లు తినడం వల్ల గుండెకు మెదడుకు మాత్రమే కాకుండా గుండెకు కూడా మేలు జరుగుతుంది. రాత్రంతా నీటిలో నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్…

Read More

రవితేజ కథానాయకునిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. February 8, 2024 / 02:45 AM IST రవితేజ కథానాయకునిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ట్రైలర్‌లో రవితేజ టెర్రిఫిక్‌ డైలాగులు, డేవ్‌జాంద్‌ అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా ఉన్నాయని, దానికి తగ్గట్టే సినిమా కూడా ఉంటుందని, ప్రొడక్షన్‌ డిజైన్‌ చాలా లావిష్‌గా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ‘వచ్చాడంటే మోతర.. విధ్వంసాల జాతర’ అనే లైన్స్‌ రవితేజ పాత్ర నైజాన్ని చెప్పకనే చెబుతున్నాయని, ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ైస్టెలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ని చూడబోతున్నారని నమ్మకంగా చెప్పగలమని చిత్రం బృందం తెలిపింది. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలుగా…

Read More

In the face of majoritarianism, regional parties must wake up to the reality of their gradual decline and assert their individuality Published Date – 7 February 2024, 11:59 PM By Dr Mahesh Manikya In the intricate tapestry of Indian politics, the significance of regional powers has never been more evident than in the current state of alliance dynamics. India, at the crossroads of political uncertainty, finds itself grappling with the consequences of faltering national alliances. The tectonic shifts in the political landscape point towards a pressing need for regional powers to take centre stage in shaping…

Read More

శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లపై ద్రుష్టి సారించారు ఈవో పెద్దిరాజు. సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. బుధవారం క్షేత్రపరిధిలోని పలు ప్రాంతాల అధికారులతో కలిసి పర్యటించిన ఆయన అనంతరం సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ట్రాఫిక్‌, పార్కింగ్‌, మంచినీటి సరఫరా, క్యూలైన్ల నిర్వహణ, విద్యుద్దీకరణ, తాత్కాలిక శౌచాలయాలు, పాతాళగంగలో స్నానఘట్టాల వంటి ఏర్పాట్ల పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణకు వచ్చే జిల్లా యంత్రాంగానికి అవసరమైన వసతి ఏర్పాట్ల గురించి పరిశీలించారు. విధుల్లో ఉండే సిబ్బందికి అల్పాహార వసతులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సమాచార సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాల‌ని ఈవో సూచించారు. కాగా మార్చి 1 నుండి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆయన కోరారు. సమావేశంలో యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, వైదిక సిబ్బంది, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌…

Read More

బహుముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ రాబోతున్న చిత్రం ‘కుచ్‌ ఖట్టా హో జాయ్‌’. ఇది ఆయనకు 540వ సినిమా. ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా అనుపమ్‌ ఖేర్‌ నటుడిగా తన 40 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నా కెరీర్‌లో అనేక అంతర్జాతీయ చిత్రాలు చేశాను. ఆ క్రమంలో పలు విమర్శలు ఎదుర్కొన్నాను. ప్రేక్షకులు విసిరిన రాళ్లతో నిర్మించుకున్న కోట నా జీవితం’ అని చెప్పారు అనుపమ్‌. తన కెరీర్‌ హెచ్చుతగ్గుల గురించి చెప్తూ.. ‘ఒడిదుడుకులను ఎదుర్కొంటేనే జీవితంలోని ఆనందం అర్థమవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగితే అది ప్రయాణమే కాదు. కష్టాలు ఉండాలి. ఎత్తు పల్లాలు ఉండాలి.. అప్పుడే జీవితాన్ని ఆస్వాదిస్తాం. 1981లో కేవలం 37 రూపాయలతో ఈ నగరానికి వచ్చాను. ఈ రోజు నా 540వ చిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇంత కన్నా ఆ దేవుడిని ఏం అడగాలి?’ అన్నారు. జి.అశోక్‌ దర్శకత్వం వహించిన ‘కుచ్‌ ఖట్టా…

Read More

I am confident that the NDA government under the guidance of Prime Minister Narendra Modi and the leadership of Nitish Kumar will expedite good governance and development in Bihar.” Published Date – 8 February 2024, 12:00 AM Nitish Kumar New Delhi: Bihar Chief Minister Amit Shah met Union Home Minister Amit Shah in the national capital on Wednesday after forming government in the state with the BJP. In a post shared on X, Home Minister Amit Shah said, ‘Met the Chief Minister of Bihar, Nitish Kumar. I am confident that the NDA government under the guidance…

Read More

రాష్ట్రంలో ఖాళీగా పోస్టులకు నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రేవంత్ రెడ్డి చేప్పారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.  సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారుణ్య నియామక పత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా 441 మందికి కారుణ్య నియామకాల పత్రాలను వారు అందజేశారు. ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని…

Read More

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు. February 8, 2024 / 12:43 AM IST ఖమ్మం ఏఎంసీకి ఒకే రోజు 60 వేల మిర్చి బస్తాలు జెండాపాటలో క్వింటాకు రూ.22,300 పలికిన ధర రెండు రోజుల వ్యవధిలో రూ.800 పెరుగుదల ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 7: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మిర్చి వస్తాలు వచ్చినట్లయింది. మిర్చి బస్తాలు పెద్ద మొత్తంలో తెచ్చిన వారిలో ఖమ్మంతోపాటు సూర్యాపేట, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులు ఎక్కువమంది ఉన్నారు. ఇటీవలి వరుస సెలవుల తరువాత తిరిగి మార్కెట్లో…

Read More