ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గ్లాసెడు పాలు, ఒక కోడిగుడ్డు (Egg) తింటే సరిపోతుందని ప్రతి వైద్యుడు, ఆరోగ్య నిపుణుడు సూచించే ప్రాథమిక ఆరోగ్య సూత్రం ఇదే. మరి వారి సూచనలో కోడిగుడ్డుకు అంత ప్రాధాన్యం ఉన్నందున గుడ్లను ఉడకబెట్టేటప్పుడు అవి పగిలిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలో కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు ఉడకబెట్టిన సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఉడికేటప్పుడు పెంకు పగిలి సొన బయటకు రావడం జరుగుతుంది. దీంతో పాటు పెంకు సరిగా రాక ఉడికిన గుజ్జుతో పెంకు బయటకు రావడం కూడా సమస్యగా మారుతుంది. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలని సూచిస్తున్నారు . మీరు గుడ్ల సంఖ్యకు అనుగుణంగాపాత్రసైజును ఎంచుకుని ఉడికిస్తే సరైన ఫలితం ఉంటుంది, గుడ్ల సంఖ్య ఎక్కువై పాత్ర చిన్నదయినపుడు ఉడికే సమయంలో గుడ్డు మరో గుడ్డుకు తగిలి పగిలిపోతుంది. ఎక్కువ గుడ్లను ఉడకబెట్టాలనుకుంటే పెద్ద పాత్ర తీసుకోవాలని వంట ప్రవీణులు…
Author: Telanganapress
The Mela aims to promote and support Odisha’s indigenous culture and craftsmanship, inviting visitors to immerse themselves in its vibrant tapestry. Published Date – 7 February 2024, 04:35 PM Hyderabad: Shilparamam in Madhapur is all set to host Odisha Food and Craft Mela in Hyderabad from February 9 to 11. Organized by Swabhimani Odia Parivaar, the event event promises a vibrant showcase of Odisha’s culinary heritage and exquisite handicrafts, alongside captivating cultural performances. From intricate Pattachitra paintings to finely woven Sambalpuri textiles, Maniabandha , Tussar, Pipili applique to many more, visitors will have the opportunity to…
ఈ నెల 16న ఆటోల బంద్ కు పిలుపు ఇచ్చాయి తెలంగాణ రాష్ట్ర ఆటో సంఘాలు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలతో ఎంతో మంది బలైపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లో 18 మంది ఆటో డైవర్ల ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అయితే..ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నామని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈనెల 16న ఆటోల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన…
లండన్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి హనుమంత రావు (Mainampalli Hanumantha Rao)ని ఓడించినా బుద్ధి రాలేదని ఎన్నారై బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. కానీ, ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా అవే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి నిజంగానే వయసులో పెద్దవాడైతే సంస్కారవంతంగా మాట్లాడి, నిర్మాణాత్మక విమర్శలు చెయ్యాలి. కానీ ఇలా వీధి రౌడీ లాగా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అశోక్ తెలిపారు. మైనంపల్లి హనుమంత రావు రాజకీయ జీవితం ముగిసిందని తాను ఎక్కడ నిలబడి ఓటు అడిగినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని తెలుసుకొని అసహనంతో, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని…
A group of young individuals from Telangana find themselves stranded in Dubai, having fallen victim to a credit card scam orchestrated by deceitful recruitment agents in their hometown. Published Date – 7 February 2024, 03:34 PM Jeddah: Several youngsters from Telangana have been stranded in Dubai after getting trapped in a credit card scam by fraudulent recruitment agents back home. The youth were offered lucrative jobs and high perks in deceptive methods by scammers only to extract money and implicate them in financial scams. Upon reaching the United Arab Emirates (UAE), these youths were employed…
నకిలీ కంపెనీ లతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. దావోస్ కు వెళ్లి అదే పని చేశారన్నారు.ఇవాళ(బుధవారం) హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు క్రిశాంక్…చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో మెయిన్ హార్ట్ అనే సంస్థకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ అదే సంస్థకు మూసీ అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారు. రోజుకో నకిలీ సంస్థను రాష్ట్రానికి తెస్తున్నట్లు తప్పుడు ప్రకటనలూ చేస్తున్నారు. మోసగాళ్లకు సీఎం రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు. నకిలీ కంపెనీలకు రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అదే చేశారు. ప్రస్తుతం చంద్రబాబు దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టిక్కెట్ల కోసం వారసత్వ పోరు జరుగుతోందని విమర్శించారు మన్ను క్రిశాంక్. ఎంపీ టిక్కెట్ రేసులో వెనకపడ్డానని మైనంపల్లి అనుకుంటున్నారు. మైనంపల్లి సిద్ధిపేటలో…
DSC notification | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది . ఈ మేరకు సచివాలయంలో 6,100 ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. February 7, 2024 / 03:31 PM IST అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC notification) ను విడుదల చేసింది . ఈ మేరకు సచివాలయంలో 6,100 ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana ) విడుదల చేశారు.2,280 ఎస్జీటీ పోస్టులు , 2,299 స్కూలు అసిస్టెంట్ పోస్టులు , 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 242 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ…
Arunjit Singh Virk, who was arrested in March 2021, was also prohibited from possessing any firearm, restricted weapon, or ammunition for 10 years, Ontario-based CTV News reported on Tuesday. Published Date – 7 February 2024, 02:26 PM Toronto: A 23-year-old Indo-Canadian has been sentenced to more than two years in prison for carrying a loaded “ghost gun” at a mall in the country’s British Columbia province. Arunjit Singh Virk, who was arrested in March 2021, was also prohibited from possessing any firearm, restricted weapon, or ammunition for 10 years, Ontario-based CTV News reported on Tuesday. In…
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (NTA) నిన్న( మంగళవారం) రాత్రి కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలతో పాటు రెస్పాన్స్ షీట్లనూ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఈ కీ పై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఈ నెల 8 వరకు ఛాలెంజ్ చేసే వెసులుబాటును కల్పించింది. 8న రాత్రి 11 గంటలు దాటితే అభ్యంతరాలను స్వీకరించరు. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన డౌట్స్ సరైనవే అయితే.. ఆన్సర్ కీని సవరించి తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు…
Bihar MLAs | శ్రీశైల భ్రమరాంభ మల్లిఖార్జున స్వామిని బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) బుధవారం దర్శించుకున్నారు. February 7, 2024 / 02:28 PM IST అమరావతి : శ్రీశైల భ్రమరాంభ మల్లిఖార్జున స్వామిని బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని కృష్ణదేవారాయ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. బిహార్కు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వామివారికి రుధ్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్జన పూజలు చేసి దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే వంశీకృష్ణ బిహార్ ఎమ్మెల్యేలకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యేలు బిహారుకు వెళ్లారు. బిహార్లో ఇటీవల జేడీయూ(JDU), బీజేపీ(BJP) సంకీర్ల ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శాసనసభలో ఈనెల12 బలనిరూపణ చేసుకుంటుంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు ఆ పార్టీ అధిష్టానం రెండు రోజుల…