Russia was earlier importing bananas from Ecuador in large quantities but has now decided to stop buying the fruit from the Latin American country as the product has found to be tainted. Published Date – 7 February 2024, 01:10 PM New Delhi: India has started supplying bananas to Russia with export volumes planned to be increased in the future, media reports said. Russia was earlier importing bananas from Ecuador in large quantities but has now decided to stop buying the fruit from the Latin American country as the product has found to be tainted. “The first…
Author: Telanganapress
ఎప్పుడైతే బీసీలకు న్యాయం జరుగుతుందో అప్పుడే మహిళ రిజర్వేషన్లు అమలవుతాయన్నారు ఎమ్మెల్సీ కవిత. 2006 నుండి ఇప్పటి వరకు జాగృతి స్థాపించినప్పుడు అనేక ఉద్యమాలు చేసామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బతుకమ్మ పండుగ ను రాష్ట్ర పండుగ గా గుర్తించాలని జాగృతి ఆధ్వర్యంలో పోరాడామన్నారు. బీసీల సామాజిక విషయాలపై వికారాబాద్ లోని గౌలికర్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత మాట్లాడిన ఆమె..ఉమ్మడి రాష్ట్రంలోనే జాగృతి ఆద్వర్యంలో 20 వేల మంది కి ఉపాధి కల్పించామన్నారు. తెలంగాణ జాగృతి నుండి భారత జాగృతిగా మార్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం బీసీ లకు అనేక వాగ్దానాలు ఇచ్చారు… అవి ఏంటి అంటే ప్రతి సంవత్సరం బీసీ లకు 20 వేల కోట్లు బడ్జెట్ పెడతాం అని చెప్పిన్రు. రేపు ప్రారంభం అయే అసెంబ్లీ…
IPL 2024 : భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. కారు యాక్సిడెంట్ కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమైన ఈ డాషింగ్ బ్యాటర్ ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024)తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే.. పంత్ అన్ని మ్యాచ్లు ఆడుతాడా? లేదా? అనే అనుమానం అందరిలో… February 7, 2024 / 01:24 PM IST IPL 2024 : భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. కారు యాక్సిడెంట్ కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమైన ఈ డాషింగ్ బ్యాటర్ ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024)తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే.. పంత్ అన్ని మ్యాచ్లు ఆడుతాడా? లేదా? అనే అనుమానం అందరిలో నెలకొంది. ఐపీఎల్ 2024 ఎడిషన్కు మరో నెల రోజులే ఉండడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు.…
The findings, published in the journal Nature Communications, investigates the use of agenT-797, MiNK Therapeutic’s allogeneic, unmodified invariant natural killer T (iNKT) cell therapy. Published Date – 7 February 2024, 12:13 PM London: A new type of cell therapy could improve the prognosis of those who are critically ill with acute respiratory distress syndrome (ARDS) resulting from severe Covid-19, according to promising trial results. The findings, published in the journal Nature Communications, investigates the use of agenT-797, MiNK Therapeutic’s allogeneic, unmodified invariant natural killer T (iNKT) cell therapy. The iNKT cell therapy has the effect of…
ఈ మధ్య కాలంలో పలువురు సినీసెలబ్రెటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే..మరికొందరు మాత్రం తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు. సినీ ఇండస్ట్రీలో నటీనటులకు విడాకులు కొత్తేం కాదు. ఈమధ్యకాలంలో చాలా మంది విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హిరోయిన్ కూడా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రముఖ నటి హేమమాలిన ధరేంద్రల ముద్దుల కూతురు ఈషాడియోల్ తన 12ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికింది. విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని భరత్ నేను తాను అనుకున్నామని..పిల్లలు మాత్రం తమకు చాలా ముఖ్యమని పేర్కొంది. ఉన్నట్టుండి విడాకులు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈషా విడాకులు చర్చనీయాంశంగా మారాయి. ఈషా 2021లో భరత్ ను వివాహమాడింది. సినిమాల్లో బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది వరకు అన్యోన్యంగా…
Siddu Jonnalagadda | ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాతో హీరోగా తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో సిద్దూకు యూత్లో మాములు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే సిద్దూ తన తదుపరి సినిమాను బొమ్మరిల్లు భాస్కర్తో చేస్తున్న విషయం తెలిసిందే. February 7, 2024 / 12:24 PM IST Siddu Jonnalagadda | ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాతో హీరోగా తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో సిద్ధుకు యూత్లో మాములు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే సిద్ధు తన తదుపరి సినిమాను బొమ్మరిల్లు భాస్కర్తో చేస్తున్న విషయం తెలిసిందే. SVCC 37 గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ అయ్యింది. ఇదిలావుంటే నేడు…
Today’s morning news includes Uttarakhand’s Uniform Civil Code Bill, Telangana’s ‘TG’ vehicle registration prefix, and Jurassic World by David Leitch and Steven Spielberg. Published Date – 7 February 2024, 11:27 AM Morning News Today from Telangana Today brings you the latest news updates with headlines from our E-paper daily. Today’s morning news includes Uttarakhand’s Uniform Civil Code Bill, Telangana’s ‘TG’ vehicle registration prefix, and Jurassic World by David Leitch and Steven Spielberg. Source link
వాలెంటైన్స్ డే వీక్ నేటి షురూ అయ్యింది. అమెజాన్ లో బిగ్గెస్ట్ సేల్ లైవ్ అవుతోంది. ఇకామర్స్ ఫ్లాట్ ఫామ్ లో వాలెంటైన్స్ స్మార్ట్ ఫోన్ స్టోర్ సేల్ షూరు అయ్యింది. దాని కోసం ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. సేల్ లో కస్టమర్లు చాలా చౌక ధరలో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల్ లను కొనుగోలు చేయవచ్చు. ఉత్తమ ఆఫర్ గురించి మాట్లాడితే ..వినియోగదారులు చౌక ధరలో వన్ ప్లస్ 11ఆర్ 5జీని మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం వన్ ప్లస్ పవర్ ఫుల్ ఫోన్ ను రూ. 39,999కి బదులుగా రూ. 38,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధర బ్యాంక్ ఆఫర్ తో సహా, అంటే బ్యాంక్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకున్న తర్వాత ఫోన్ ను చౌకగా ఇంటికి తీసుకురావచ్చు. ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని కింద…
TB | భారత్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2015 కేసుల సంఖ్య మిలియన్ వరకు ఉండగా.. 2023 నాటికి 0.26 మిలియన్లకు తగ్గింది. ఎనిమిదేళ్లలు సుమారు 8లక్షల మేరకు తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. February 7, 2024 / 11:23 AM IST TB | భారత్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2015 కేసుల సంఖ్య మిలియన్ వరకు ఉండగా.. 2023 నాటికి 0.26 మిలియన్లకు తగ్గింది. ఎనిమిదేళ్లలు సుమారు 8లక్షల మేరకు తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. మహమ్మారి తర్వాత దేశంలో టీబీ 16శాతం క్షీణించింది. ప్రపంచవ్యాప్త డేటాతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని పేర్కొన్నారు. స్టాప్ టీబీ పార్టనర్షిప్ 37వ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. భారత్లో మిస్ అయిన టీబీ కేసుల సంఖ్యను అంచనా వేసిన సంఖ్యకు, నోటిఫై చేసిన కేసులకు మధ్య వ్యత్యాసంగా నిర్వచించామని చెప్పారు. స్టాప్ టీబీ భాగస్వామ్యాన్ని యునైటెడ్…
BSE Sensex Surges 373.12 Points, Nifty Up 123.9 Points in Early Trade Published Date – 7 February 2024, 10:30 AM Mumbai: Equity benchmark indices climbed in early trade on Wednesday amid buying in shares of State Bank of India and Reliance Industries along with firm trends in the US markets. Fresh foreign fund inflows also added to the positive momentum in equities. Extending its previous day’s rally, the 30-share BSE Sensex jumped 373.12 points to 72,559.21 in early trade. The Nifty climbed 123.9 points to 22,053.30. Among the Sensex firms, State Bank of India, Axis Bank,…