విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 106 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 399 పరుగుల టార్గెట్ లో నాలుగో రోజు రెండో సెషన్లోపే ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (73) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/72) అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: 16 నెలల తర్వాత తొలి టోర్నీలోనే గోల్డ్ సాధించిన వినేశ్ ఫొగట్ Source link
Author: Telanganapress
సమర్థంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ టీకా నాలుగేండ్లపాటు రక్షణ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్లో సానుకూల ఫలితాలు న్యూఢిల్లీ: టైఫాయిడ్ జ్వరంపై భారతాస్త్రం సమర్థంగా పనిచేస్తున్నది. హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారుచేసిన టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ టైప్బార్పై నిర్వహించిన ఫేజ్-3 ట్రయల్స్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. ఆఫ్రికా ఖండంలోని మలావిలో 9 నెలల నుంచి 12 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలపై ట్రయల్స్ నిర్వహించారు. కనీసం నాలుగేండ్లపాటు ఈ టీకా టైఫాయిడ్ జ్వరానికి వ్యతిరేకంగా సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది. వీరందరికీ 2018 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు సింగిల్ డోస్ టీకా ఇవ్వగా, దాదాపు 80 శాతం వరకు టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. టీకాతో లేదు ఢోకా టైఫాయిడ్ జ్వరం కలుషితమైన ఆహారం, పానీయాల ద్వారా వ్యాపిస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మంది దీని బారినపడగా, లక్షా 10 వేల మంది కన్నుమూశారు. ఈ జ్వరానికి…
As socialbots become commonplace, the need to define our ethics in producing such ‘beings’ will surface repeatedly Published Date – 5 February 2024, 11:59 PM By Pramod K Nayar Bots abound. Bots respond, compose, calculate, talk among other functions. They are integral to the digital lives we lead, from consumer care services to socialising operations. The bot is a piece of software that can pass off as a human and perform repetitive functions in a computer-driven network’s processes. It posts messages, for instance, on social media platforms. Common messaging platforms use these, but organisations also use…
అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఇవాళ( సోమవారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలులో 1,346 మంది అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం వెళుతున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ఈ ప్రత్యేక రైలు అయోధ్య దర్శనం తర్వాత తిరిగి 9వ తేదీన సికింద్రాబాద్కు చేరుకోనుంది. ఇది కూడా చదవండి: వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్పై 106 పరుగుల తేడాతో భారత్ విజయం Source link
జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్సింగ్కు రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయటానికి అనుమతి దొరకలేదు. సోమవారం ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. అందుకు రాజ్యసభ చైర్మన్ జగదీస్ ధన్ఖర్ నిరాకరించారు. సంజయ్సింగ్పై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతిని ధన్ఖర్ గుర్తు చేశారు. February 6, 2024 / 12:47 AM IST న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్సింగ్కు రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయటానికి అనుమతి దొరకలేదు. సోమవారం ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. అందుకు రాజ్యసభ చైర్మన్ జగదీస్ ధన్ఖర్ నిరాకరించారు. సంజయ్సింగ్పై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతిని ధన్ఖర్ గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయినా సంజయ్ సింగ్ ను ఆప్ మరోసారి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసింది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వారం పాటు…
Though IMF projects a positive picture of India’s economic future, growing unemployment, inflation are big concerns Published Date – 5 February 2024, 11:45 PM Representational Image Despite uncertainties in the global economic market, India has shown remarkable resilience, registering healthy growth. However, growing unemployment, inflation and sluggish private investment and consumption are the areas of concern. The latest report of the Indian Monetary Fund (IMF), increasing the GDP growth estimate for 2024-25 to 6.5%, demonstrates India’s strong economic fundamentals. There is no room for complacency as global factors such as a sharp slowdown or supply disruptions…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇవాళ( సోమవారం) రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్ ఇష్యుయింగ్ కౌంటర్లు, కామారంలో మూడు బస్సుల పార్కింగ్ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక…
Country Should Be Changed | దేశం పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభలో డిమాండ్ చేశారు. (Country Should Be Changed) రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్నారు. February 5, 2024 / 08:39 PM IST న్యూఢిల్లీ: దేశం పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభలో డిమాండ్ చేశారు. (Country Should Be Changed) రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ ఎంపీ అయిన ఆయన, సోమవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘ఇండియా’ అనే పదానికి స్వస్తి పలకాలి. ఈ దేశం పేరు భారత్, ఇది విజ్ఞాన శక్తి కేంద్రం. ఇండియా పేరు మారాలి.…
The duo identified as Mohd Majeed and Mohd Qasim picked up a fight over a trivial issue with the driver Sheik Abdul and conductor Ramesh and assaulted them, resulting in injuries to the RTC staff Published Date – 5 February 2024, 10:45 PM Representational Image Hyderabad: The Domalguda police on Monday arrested two persons on charges of abusing and assaulting a TSRTC bus driver and conductor of Farooq Nagar depot at Tank Bund on Sunday. The duo identified as Mohd Majeed and Mohd Qasim picked up a fight over a trivial issue with the driver Sheik…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ప్రదమైన సీఎం హోదాలో ఉండి గల్లీ లీడర్గా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( సోమవారం) భువనగిరి పట్టణంలో ప్రిన్స్ కార్నర్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. రేవంత్రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్, కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా రాష్ట్రంగా నిలిస్తే… కాంగ్రెస్ పాలనలో రెండు నెలులు గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు The post భువనగిరిలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం appeared first on tnewstelugu.com.…