ఇప్పటికే భారీగా పెరిగిన మొబైల్ టారిఫ్లు మరింత పెరగవచ్చని భారతి ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ సంకేతాలిచ్చారు. February 6, 2024 / 08:20 AM IST Airtel | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఇప్పటికే భారీగా పెరిగిన మొబైల్ టారిఫ్లు మరింత పెరగవచ్చని భారతి ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ సంకేతాలిచ్చారు. సోమవారం కంపెనీ ఆర్థిక ఫలితాల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో.. కంపెనీ పెట్టుబడులపై రాబడి ఇంకా కనిష్ఠంగా 9.4 శాతమే ఉన్నదని, పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉండాలంటే టారీఫ్ల పెంపు కీలకమని వివరించారు. డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం వృద్ధిచెంది రూ.2,442 కోట్లకు చేరింది. ఆదాయం 5.8 శాతం వృద్ధితో రూ. 37,899 కోట్లకు పెరిగింది. భారత్లో కంపెనీ చందాదారుల సంఖ్య 7.5 శాతం పెరిగి 39.7 కోట్లకు చేరింది. ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్ పర్ (ఏపీఆర్యూ)…
Author: Telanganapress
In the men’s final, SATS defeated Amberpet Play Ground 25-23, 25-23. In the women’s section, Sujatha and Nandini helped Sports School defeat Audiah Nagar Play Ground 26-28, 25-20, 15-08. Published Date – 5 February 2024, 10:15 PM SATS team that won the mens volleyball trophy. Hyderabad: SATS team and Sports School emerged champions in the men and women’s section of the D Dhananjaya Goud Cash Award Volleyball tournament at the Amberpet Indoor Stadium in Hyderabad on Sunday. In the men’s final, SATS defeated Amberpet Play Ground 25-23, 25-23. For the winners, M Jeshwanth Reddy and Tillu…
యెమెన్ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ సోమవారం ప్రధానమంత్రి మైన్ అబ్దుల్మాలిక్ సయీద్ను తొలగించింది. దేశ కొత్త ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ను కౌన్సిల్ నియమించింది. ప్రస్తుతం, యెమెన్లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా నేతృత్వంలోని మిలటరీ సంకీర్ణం లక్ష్యంగా ఉంది. ఇది కూడా చదవండి: గ్రీన్కార్డు కోసం ఎదురుచేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్..ఆ కీలక బిల్లుకు అమెరికా గ్రీన్ సిగ్నల్..!! ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ చైర్మన్కు మెయిన్ అబ్దుల్మాలిక్ సయీద్ సలహాదారుగా వ్యవహరిస్తారు. బిన్ ముబారక్ను సౌదీ అరేబియాకు సన్నిహితంగా భావిస్తారు. మండలి పునర్వ్యవస్థీకరణ వెనుక కారణాన్ని వివరించలేదు. యెమెన్ 2014 నుండి అంతర్యుద్ధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ మద్దతుగల రెబల్ హౌతీలు యెమెన్లో చాలా ప్రభావం చూపుతున్నారు. అత్యంత పేద అరబ్ దేశంగా పరిగణించబడుతున్న యెమెన్ యుద్ధంతో చాలా వరకు దెబ్బతిన్నది. ఇది కూడా చదవండి: బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్..!! Source…
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్లో సిటి ప్రయాణికుల కోసం తిరిగే 2650 బస్సులలో 2,200 సిటీ బస్సులు మేడారం జాతరకు కేటాయించారు. February 6, 2024 / 07:49 AM IST నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం TSRTC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్లో సిటి ప్రయాణికుల కోసం తిరిగే 2650 బస్సులలో 2,200 సిటీ బస్సులు మేడారం జాతరకు కేటాయించారు. దీంతో ఈ నెల 20 నుంచి 25 వరకు నగరంలో మెట్రో ఎక్స్ప్రెస్లు, ఆర్డీనరీ బస్సులు కనిపించే ప్రసక్తే ఉండదు. కేవలం నగరంలో…
Chief Minister along with Deputy Chief Minister Bhatti Vikramarka Mallu and I&PR Minister Ponguleti Srinivas Reddy called on Sonia Gandhi at her residence in Delhi and urged her to consider the party State unit’s request Published Date – 5 February 2024, 10:28 PM Hyderabad: Chief Minister A Revanth Reddy has urged former Congress president Sonia Gandhi to contest the Lok Sabha election from the State. On Monday, the Chief Minister along with Deputy Chief Minister Bhatti Vikramarka Mallu and I&PR Minister Ponguleti Srinivas Reddy called on Sonia Gandhi at her residence in Delhi and urged her…
కేంద్రం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ రైస్ పేరుతో కిలో రూ. 29 చొప్పున 5,10 కిలోల బ్యాగుల్లో ఇవి లభించనున్నాయి. ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేడు ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో విక్రయాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తొలిదశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైసును విక్రయించనున్నారు. దీనికోసం 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ సరఫరా చేయనుంది. భారత్ రైసును ఈ కామర్స్ వేదికల ద్వారా కొనుగోలు చేయవచ్చని కేంద్రం తెలిపింది. ఇది కూడా చదవండి: బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్..!! గ్రీన్కార్డు కోసం ఎదురుచేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్..ఆ కీలక బిల్లుకు అమెరికా గ్రీన్ సిగ్నల్..!! The post నేటి నుంచే భారత్ బియ్యం…
వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. February 6, 2024 / 06:49 AM IST హస్తం పార్టీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు: ప్రధాని మోదీ PM Modi | న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ సోమవారం లోక్సభలో మాట్లాడారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అదేవిధంగా కొన్ని దశాబ్దాల పాటు ప్రతిపక్షంలో…
It was the same old story for Hyderabad FC who were winless and finished the game without scoring for the fourth time in a row in the league Updated On – 5 February 2024, 10:59 PM Joao Victor Albuquerque Bruno of Hyderabad FC during the Indian Super League (ISL) 2023-24 match between Hyderabad FC and Odisha FC, at GMC Balayogi Athletic Stadium in Hyderabad, Monday, Feb. 5, 2024. (PTI Photo) Hyderabad: Striker Diego Mauricio netted twice to inspire Odisha FC to a comfortable 3-0 win over a struggling Hyderabad FC in the Indian Super League Season…
గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. నారాయణ పేట జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఆసరా లబ్దిదారులు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్యహించుకుంటున్నారని తెలిపారు శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసి మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని విమర్శించారు శ్రీనివాస్ గౌడ్. ఇది కూడా చదవండి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో వారికే…
జైరాం రమేశ్, చిదంబరం, ప్రణబ్ముఖర్జీ పర్యవేక్షణలో కాంగ్రెస్ విభజన బిల్లును రూపొందించింది. ఇది రేవంత్కు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. కాంగ్రెస్లో అంతకంటే లేడు. రెండుకండ్ల సిద్ధాంతంతో ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ఆమరణ దీక్షలో ఉన్నాడు. February 6, 2024 / 05:20 AM IST కేఆర్ఎంబీ భేటీలో సంతకాలు.. అప్పగించలేదని అబద్ధాలు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకోండి.. రేవంత్పై హరీశ్ ఫైర్ అసెంబ్లీలో చర్చకైనా, ఢిల్లీ వచ్చేందుకైనా మేం రెడీ అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపొద్దు కేఆర్ఎంబీతో తొలి సమావేశంలోనే కృష్ణా ప్రాజెక్టులు ధారాదత్తం చేసిన కాంగ్రెస్ సర్కార్ నెలలోగా 15 ఔట్లెట్స్ అప్పగిస్తామని ఒప్పుకోలు పత్రికల్లో వార్తలొచ్చినా.. అప్పుడు ఖండించలేదేం? మేం ప్రెస్మీట్ పెట్టి నిలదీస్తే.. మేల్కొని ఢిల్లీకి లేఖ కేసీఆర్ సర్కారు పదేండ్లలో కేంద్రానికి ఇవ్వలేదు.. రెండు నెలల్లోనే ప్రాజెక్టుల్ని మీరెలా అప్పజెప్పారు? చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు…