హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. February 5, 2024 / 10:22 PM IST హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఎకరాలకొద్దీ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవి పెద్ద సంఖ్యలో కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై బినామీ ఆస్తులుగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. వీరితోపాటుగా బాలకృష్ణతో సంబంధం ఉన్న పలువురు రియల్…
Author: Telanganapress
Uttam Kumar Reddy alleged that former Chief Minister and BRS President K Chandrashekhar Rao and Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy had conspired to deny Telangana its rightful share of Krishna waters Published Date – 5 February 2024, 09:45 PM File Photo Hyderabad: Irrigation Minister N Uttam Kumar Reddy on Monday alleged that former Chief Minister and BRS President K Chandrashekhar Rao and Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy had conspired to deny Telangana its rightful share of Krishna waters. Addressing a press conference, the Minister alleged that Chandrashekhar Rao did not…
పదేండ్ల పాటు నానా బాధలు పడిన కాంగ్రెస్ ఎట్టకేలకు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదని, ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం విభజించిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చాం… రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ కు.. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు The post తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం appeared first on tnewstelugu.com. Source link
Birudu Rajamallu | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బిరుదు రాజమల్లు మృతిపై సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఆ ప్రాంత ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. February 5, 2024 / 08:50 PM IST Birudu Rajamallu | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బిరుదు రాజమల్లు మృతిపై సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఆ ప్రాంత ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన రాజమల్లు పార్టీ గెలుపునకు తన సహకారం అందించారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాజమల్లు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…
An FIR was registered against Yellandu MLA Koram Kanakaiah and 16 others under IPC Section 365 read with Section 34 for alleged illegal detention and kidnap of a BRS councillor Published Date – 5 February 2024, 08:48 PM Representational Image Kothagudem: An FIR was registered against Yellandu MLA Koram Kanakaiah and 16 others under IPC Section 365 read with Section 34 for alleged illegal detention and kidnap of a BRS councillor on Monday. According to Yellandu CI T Karunakar, the 3rd ward councillor K Nageswara Rao’s wife Venkatalaxmi lodged a complaint with the police accusing the…
సస్పెండైన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు ఏ11గా ఉన్నాడు. ఆయన వారం రోజులుగా పరారీలో ఉన్నాడు. అయితే ఆయనను(నిన్న) ఆదివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్కు తీసుకువచ్చి… వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం దుర్గారావు హైకోర్టును ఆశ్రయించాడు. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం Source link
Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. February 5, 2024 / 08:41 PM IST Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిసినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచే పోటీ చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారెంటీలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు…
Bellampalli MLA G Vinod told the students to utilize opportunities extended by the institution and achieve their academic goals. Published Date – 5 February 2024, 07:48 PM Mancherial: Bellampalli MLA G Vinod said that exploits of students belonging to Telangana Social Welfare Centre of Excellence-Bellampalli enhanced the image of the coal belt town. He handed over study material to aspirants of IIT and NEET foundation courses at a programme held in Bellampalli on Monday. Vinod told the students to utilize opportunities extended by the institution and achieve their academic goals. He said that the students were…
మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన..సీఎం రేవంత్ మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమి లేదన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్పై వ్యక్తిగత దూషణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మేం మంత్రులుగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని రేవంత్ అన్నారు. మేం రాజీనామా చేసి బయటకు వచ్చిన 3 నెలలకు జీవో వచ్చింది. తెలంగాణకు అన్యాయం చేస్తే పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం. పోతిరెడ్డిపాడు కోసం వైఎస్ 2005, సెప్టెంబర్ 13న జీవో తెచ్చారు. 2005, డిసెంబర్ 19వ తేదీన వైఎస్ మరోసారి జీవో తెచ్చారు. మేం 2005, జులై 4న వైఎస్ సర్కార్ నుంచి బయటకు వచ్చాం. మేం పదవుల కోసం పెదవులు మూసుకోలేదు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్, ఆయన మంత్రులేనని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు జీవోకు వ్యతిరేకంగా అసెంబ్లీని స్తంభింపజేశాం…
Virat Kohli: తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మూడో టెస్టుకైనా అందుబాటులో ఉంటాడా..? వ్యక్తిగత కారణాలని చెప్పి హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. రాజ్కోట్ టెస్టు వరకైనా జట్టులోకి వస్తాడా..? February 5, 2024 / 07:35 PM IST Virat Kohli: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మూడో టెస్టుకైనా అందుబాటులో ఉంటాడా..? వ్యక్తిగత కారణాలని చెప్పి హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. రాజ్కోట్ టెస్టు వరకైనా జట్టులోకి వస్తాడా..? వారం రోజులుగా భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తాజాగా సమాధానం చెప్పాడు. వైజాగ్ టెస్టు ముగిసిన తర్వాత ద్రావిడ్ను విలేకరులు ఇవే ప్రశ్నలు సంధించడంతో అతడు నోరువిప్పాడు. రాజ్కోట్ (గుజరాత్)లో జరుగబోయే మూడో టెస్టుకు…