Author: Telanganapress

Hyderabad-based FOSS along with other stakeholders on track to achieve zero snakebite deaths in Telangana by 2030 Published Date – 5 February 2024, 11:15 PM Hyderabad: In a remarkable effort at conservation of snakes and towards achieving zero snakebite deaths in Telangana by 2030, the Hyderabad-based Friends of Snakes Society (FOSS) has collaborated with multiple stakeholders including Forest Department and people in general to rehabilitate 10,282 snakes in Hyderabad and elsewhere in 2023. The rehabilitation of over 10,000 snakes was taken up by way of attending anywhere from 200 to 300 SOS (distress) calls per day…

Read More

2028లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.అమలు కానీ హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కడియం మాట్లాడారు. ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు తెలంగాణ భవనంలోనిర్వహించుకున్నాము.కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు కావలసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టాము. ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు తీసుకొని కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తాము. రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజం. వందకు వంద శాతం ప్రజల్లో కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రజల మనసుల్లో మెదులుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది లంకె బిందెల కోసమేనా అని ప్రశ్నించారు కడియం శ్రీహరి. ప్రజలకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇప్పటికి వరకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదన్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం మరచి మాట్లాడుతున్నారు..ఇంకా…

Read More

నియోజకవర్గ కేంద్రంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా రూ. 37.50 లక్షలతో చేపట్టిన వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ చేశారు. February 6, 2024 / 04:21 AM IST చొప్పదండి, ఫిబ్రవరి 5: నియోజకవర్గ కేంద్రంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా రూ. 37.50 లక్షలతో చేపట్టిన వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వంద పడకల దవాఖాన నిర్మాణం వల్ల చొప్పదండితో పాటు పకనున్న మండలాల ప్రజలకు కూడా ప్రభుత్వ వైద్యం చేరువవుతుందని తెలిపారు. పనులను వెంటనే ప్రారంభించి, త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజాభూమారెడ్డి, జిల్లా దవాఖాన సమన్వయ అధికారి కృష్ణప్రసాద్‌, ఈఈ రవీ ందర్‌, ఎంపీపీ రవీందర్‌, జడ్పీటీసీ సౌజన్య, వైస్‌ చైర్‌పర్సన్‌…

Read More

A notable performance for the team came from Andy Wood who achieved three birdies in his last three holes to clinch the deal for his team Published Date – 5 February 2024, 11:15 PM Hyderabad: Tutoroot, who were languishing at the bottom of the table, staged a stunning comeback to edge out Sharkies with a lone point difference to clinch quarterfinal berth after the fifth round at the World HPGL Golf League at the Hyderabad Golf Association Course in Hyderabad on Monday. A notable performance for the team came from Andy Wood who achieved three birdies…

Read More

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై… ఆగ్రహంతో ఊగిపోయిన బాల్క సుమన్ ముఖ్యమంత్రిని నేను కూడా చెప్పుతో కొడతానన్నారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్  మాట్లాడుతూ… రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. ఆ తర్వాత ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు బాల్క సుమన్. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అని అన్నారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు The post రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు appeared first on tnewstelugu.com. Source link

Read More

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియ సోమవారం మొదలైంది. February 6, 2024 / 03:46 AM IST పారదర్శకంగా నిర్వహిస్తున్నాం కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 5 : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియ సోమవారం మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమం ఈ నెల 9 వరకు కొనసాగనున్నది. ఈసీఐఎల్‌ ఇంజినీర్ల బృందం ఆధ్వర్యంలో జిల్లాలోని 2172 బీయూలు, 1781 సీయూలు, 2124 వీవీపాట్‌లను ఐదు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో జరిగే ఈ తనిఖీలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. ఈవీఎం గోడౌన్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సోమవారం ఓటింగ్‌ యంత్రాల తనిఖీని ఆమె పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషన్‌ కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌,…

Read More

According to officials from the IMD-Hyderabad, the onset of summer is anticipated during the second week of March, but whether El Nino will have an impact in the upcoming summer season is still ‘up in the air’ Published Date – 5 February 2024, 11:30 PM Daytime temperatures have been steadily rising, with the average maximum temperature settling at 32.1 degrees Celsius on Monday. — Photo: Anand Dharmana Hyderabad: As the mercury begins its slow climb, Hyderabad is bracing itself for the imminent arrival of summer, with speculations about the elusive El Nino effect adding an air…

Read More

కాంగ్రెస్‌ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలోని మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారని అన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, కేసీఆర్‌పై ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారన్నారు. విజన చట్టాన్ని తయారు చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పంటల సాగు తగ్గిందని.. నీటిని కోసం, కరెంట్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయన్నారు. చేజారిన ఏడు అసెంబ్లీ స్థానాలు కాపాడుకోవాలంటే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలన్నారు. ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఇది కూడా చదవండి: 2028లో…

Read More

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కాంటాక్ట్‌ లెన్సులు ధరిస్తారు. కంటి ఉపరితలంపై ఏర్పడిన కన్నీటిపొర మీద ఉంచగలిగేంత పలుచటి, వంపు కలిగిన కటకాలే (అద్దం) కాంటాక్ట్‌ లెన్సులు. సాధారణంగా ఇవి రంగులతో ఉండవు. కానీ, ధరించేవారు సులువుగా గుర్తించడానికి వీలుగా కొంత రంగును అద్దుతారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వస్తున్న కాంటాక్ట్‌ లెన్సులు చాలా సహజంగా, సౌకర్యంగా ఉంటున్నాయి. వాటిలో మూడు ప్రధాన రకాలు.. హైడ్రోజెల్‌ లెన్సులు కంటిలోని సహజమైన తేమను అనుకరిస్తూ అభివృద్ధి చేసిన ఈ లెన్సుల తయారీలో హైడ్రోఫైలిక్‌ పాలిమర్లను ఉపయోగిస్తారు. ఇవి సౌకర్యంగా ఉంటాయి కూడా. కాకపోతే, తొందరగా పొడిబారిపోతాయి. పైగా వీటితో కంటి లోపలికి ఆక్సిజన్‌ అందదు. దీంతో, ఎక్కువసేపు పెట్టుకోవడం కష్టం అవుతుంది. చౌకగా లభించడం వల్ల వీటికి ఆదరణ ఎక్కువ. సిలికోన్‌ హైడ్రోజెల్‌ లెన్సులు ఇవి విప్లవాత్మకమైనవి. వీటిని సిలికోన్‌, హైడ్రోజెల్‌ మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇవి కార్నియాకు మరింత ఆక్సిజన్‌ అందిస్తాయి. కంట్లో…

Read More

Sanjay Jaju has earlier served as Additional Secretary to Government of India from 2018 to 2023 Published Date – 5 February 2024, 11:37 PM Sanjay Jaju Hyderabad: Senior IAS officer from Telangana cadre (92 batch), Sanjay Jaju on Monday assumed charge as Secretary, Ministry of Information and Broadcasting. Upon his assumption of charge, he was welcomed by outgoing Secretary, Apurva Chandra and other officials of the Ministry and various media units. Apurva Chandra has been assigned the charge of Secretary, Ministry of Health and Family Welfare. Jaju has earlier served as Additional Secretary to Government of…

Read More